Tuesday, September 16, 2025
spot_img

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

Must Read

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పై
నాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,
ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?
పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,
వాస్తవం మారదు కదా, ప్రజల మనసులు గెలవదు.
తమ బిడ్డలను సర్కారీ బడికి పంపని నేతలు,
తమ రోగానికి ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయించని అధికారులు,
ఆదర్శంగా నిలవని పాలకులు ఉన్నచోట,
సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం ఎలా కుదురుతుంది?
వారి ఆచరణే మార్గదర్శకం కావాలి..
అప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

  • జ్వాల‌
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This