Friday, July 4, 2025
spot_img

తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం

Must Read

ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదల కారణంగా అతలాకూతలమైన రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది.తెలంగాణ,ఏపీ రాష్ట్రాలకు కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది.ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్,కేంద్ర బృందం రెండు రాష్ట్రాలలో పర్యటించింది.తాజాగా తెలంగాణ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద నష్టం పై సమీక్షించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS