Wednesday, September 17, 2025
spot_img

వారికి అశ్రునివాళి

Must Read

గాలి మోటర్ ఎక్కి గగనతలంలో ప్రయాణిస్తున్నవారి ప్రాణాలు పోయిన సంఘటన యావత్ ప్రపంచాన్ని పాపం అనేలా చేసింది. గమ్యం చేరుకునే లోపే గాలిలో కలిసిపోయిన ప్రజల ప్రాణాలు.. దివి నుంచి భువి మీదకు కూలిన గాలి మోటర్ సాంకేతిక లోపంతో శవాల కుప్పలుగా మారే.. ఎగిసిపడిన మంటల్లో మాంసపు ముద్దలు ఎవరివో తెలియక కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశానికి చేరే.. గాలి మోటర్ ఎక్కని అమాయక ప్రజల ప్రాణాలు కూడా పోయి గాయాలపాలైరి. ఎందరో జీవితాలు గాలిలో కనురెప్పపాటున కనపడకుండా పోయినవారికి అశ్రునివాళి. మీ కుటుంబ సభ్యులు ఈ బాధాకరమైన సంఘటన నుంచి బయటపడేలా మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నా.

  • ముచ్కుర్ సుమన్ గౌడ్
Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This