Wednesday, June 25, 2025
spot_img

రాష్ట్రపతిని కలిసిన ఆమిర్‌ఖాన్

Must Read

బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ఇవాళ (జూన్ 24 మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్ష‌కుల ఆదరణ పొందింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్‌ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమిర్ ఖాన్ రాష్ట్రపతిని కలిశారు. ఈ భేటీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.

Latest News

’రైతునేస్తం’.. విజయవంతం..

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. వ్యవసాయం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS