Friday, October 3, 2025
spot_img

రాష్ట్రపతిని కలిసిన ఆమిర్‌ఖాన్

Must Read

బాలీవుడ్ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ ఇవాళ (జూన్ 24 మంగళవారం) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్ వేదికగా తెలిపింది. ఆమిర్ ఖాన్ నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్ష‌కుల ఆదరణ పొందింది. తొలి రోజు నుంచే సానుకూల స్పందనను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్‌ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమిర్ ఖాన్ రాష్ట్రపతిని కలిశారు. ఈ భేటీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సైతం పాల్గొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This