Sunday, September 7, 2025
spot_img

Aadab Desk

కెప్టెన్‌ అంటే శుభ్‌మన్‌ లా ఉండాలి

గిల్‌పై సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌పై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ దులీప్‌ ట్రోఫీలో శుభ్‌మన్‌ గిల్‌ పాల్గొననుండటం గొప్ప విషయమని కొనియాడాడు. ఇది భారత క్రికెట్‌కు శుభపరిణామమని చెప్పిన లిటిల్‌ మాస్టర్‌.. యువ క్రికెటర్లకు మంచి సంకేతాలను...

ఆసీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

ఆస్ట్రేలియా పర్యటనలో ఎట్టకేలకు సౌతాఫ్రికా తొలి విజయాన్నందుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన సఫారీ టీమ్‌.. ఆ పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. మంగళవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. జూనియర్‌ ఏబీడీ, డెవాల్డ్‌ బ్రెవిస్‌ విధ్వంసకర శతకంతో సౌతాఫ్రికా విజయంలో కీలక...

శంషాబాద్‌లో ఖరీదైన గం*జాయి పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఖరీదైన గం*జాయిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద నుంచి రూ.13.3 కోట్లు విలువైన హైడ్రోఫోనిక్‌ గం*జాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మహిళను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద రూ.40 కోట్లు...

తెలంగాణకు వాతావరణ హెచ్చరిక

రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న‌ తెలంగాణ అంతటా ఇవాళ, రేపు వర్షాలపై రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ వార్నింగ్ ప్రకటించారు. హైదరాబాద్, హనుమకొండ,...

ఈడీ విచారణకు నటి మంచు లక్ష్మి

అక్రమ బెట్టింగ్ యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు వేగం అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సమాచారం ప్రకారం, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించిన ఒప్పందాలు,...

అమెరికాకు మోడీ

ట్రంప్‌తో భేటీకి అవకాశాలు టారిఫ్‌ల టెన్షన్‌ వేళ ఊర‌ట క‌లిగేనా..? భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో, రెండు దేశాల వాణిజ్య సమస్యల పరిష్కారానికి దోహదం చేసే కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ కేర్ క్యాంపస్‌

భూమిపూజ చేసిన సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స, పరిశోధన కేంద్రాన్ని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయనుంది. గుంటూరు జిల్లా తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిపూజను సంస్థ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి...

అవయవ దానంతో ఆయువు పోద్దాం..

ఒకరి మరణం.. మరోకరికి జీవన దానం.. అవసరాలు ఎక్కువ.. అవయదానాలు తక్కువ.. నా శ్వాస ఆగిపోయిన తర్వాత నా గుండె ఇంకొకరిలో కొట్టుకుంటే ఆది మరణం కాదు సార్‌… అది నా జీవితానికి ఇంకో అర్థం. ఇది ధైర్యం కాదుసార్‌ ఇది మానవత్వం.. - ఒక సినీహిరో డైలాగ్‌.. మనిషి బతికున్నప్పుడే కాదు, చనిపోతు నలుగురికి ప్రాణంపోయడం మనిషికి...

బీఆర్ఎస్ పాపాలు.. నిరుద్యోగులకు శాపాలు

టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ బీఆర్ఎస్ గత పాలనలో చేసిన తప్పిదాలు, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారికి శాపంగా మారిందని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాట్లాడిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఇప్పటికే...

ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఉదయ్ ఓమ్నీలో 'అత్యాధునిక రోబోటిక్ వ్యవస్థ' ప్రారంభం ఆర్థోపెడిక్‌ వైద్యంలో ఇది ఒక విప్లవం దక్షిణాదిలో అత్యాధునిక రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్‌ సేవలు రోగి కేంద్రీకృత ఆర్థోపెడిక్‌ సేవలకు నాంది ఆధునిక వైద్య సాంకేతికతతో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చని, త్వరగా కోలుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ &...

About Me

3918 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img