రాజస్థాన్ సీఐడీ (సెక్యూరిటీ) ఇంటెలిజెన్స్ పోలీసులు, భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసిన ఆరోపణలపై మహేంద్ర ప్రసాద్ (32) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. జైసల్మేర్లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) గెస్ట్ హౌస్లో కాంట్రాక్టు మేనేజర్గా...
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో జరిగిన అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో, ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహిస్తోంది. అచ్చువేల్లి గ్రామంలోని 3వ కేంద్రం (492 మంది ఓటర్లు) మరియు కొత్తపల్లె గ్రామంలోని 14వ కేంద్రం (1273 మంది ఓటర్లు)లో ఈ రోజు ఉదయం 7 గంటలకు రీపోలింగ్ ప్రారంభమైంది. భారీ పోలీసు...
ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత
ఓటమి భయంతో వైకాపా నేతలు దిగజారుడు ఆరోపణలు
ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి
పులివెందులలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పులివెందల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై మంత్రి డోల వీరాంజనేయ స్వామి అన్నారు. లా అండ్ ఆర్డర్ కాపాడుతూ.. ప్రజలకు కడప జిల్లా పోలీసులు భద్రత కల్పిస్తున్నారని వెల్లడించారు....
మంత్రి పదవిపై మరోమారు రాజగోపాల్ కస్సుబుస్సు
ఇద్దరం అన్నదమ్ములం సమర్థులమే అని వ్యాఖ్య
ఖమ్మంకు లేని నిబంధన నల్లగొండకే ఎందుకో
మంత్రి పదవి విషయంలో తనకుకావాలనే అన్యాయం చేయడంపై మరోమారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీనేతల తీరుపై విమర్శలు గుప్పించారు. కేబినేట్లో ఇద్దరు అన్నదమ్ములకు పదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతున్నవారు, పార్టీలో ఇద్దరు ఉన్నారని ముందు...
నాలుగు గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో శ్రీశైలం ప్రాజెక్టులో మరోసారి గేట్లు ఎత్తివేశారు. ఈ సీజన్లో మూడోసారి గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ అధికారులు, ప్రస్తుతం నాలుగు స్పిల్వే గేట్ల ద్వారా వరద నీటిని నాగార్జునసాగర్కు తరలిస్తున్నారు. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహాలతో, శ్రీశైలం జలాశయానికి...
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిం మునీర్ అమెరికా పర్యటన జరుగుతున్న వేళ, వాషింగ్టన్ కీలక నిర్ణయం ప్రకటించింది. పాకిస్థాన్లో ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)తో పాటు, దాని ఆత్మాహుతి దళం ‘మజీద్ బ్రిగేడ్’ను కూడా అమెరికా విదేశీ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2019లోనే...
చైనాపై సుంకాల నిర్ణయంలో వెనక్కు తగ్గిన అమెరికా అధ్యక్షుడు
భారత్పై మాత్రం కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్
వాణిజ్య ఒప్పంద చర్చలకు మరో 90 రోజుల గడువు
ప్రపంచ వాణిజ్యంలో సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా విషయంలో మాత్రం తాత్కాలిక సడలింపు ఇచ్చారు. తొలుత ఆ దేశంపై అధిక సుంకాలు విధించిన...
తెలంగాణలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్, కేంద్ర మంత్రిగా ఉన్న స్థాయికి...
నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రమోషన్లు
అవినీతికి నిదర్శనంగా 'అప్కమింగ్ ప్రమోషన్'
ఆన్లైన్ బదిలీలపై అవినీతి ఆరోపణలు
రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఉల్లంఘన
ఉన్నతాధికారుల జోక్యం కోసం ఉద్యోగస్తుల డిమాండ్
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు నిబంధనలను, రిజర్వేషన్ రూల్స్ను పక్కన...
మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..!
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం..
కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ..
బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..?
వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...
పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా...