Thursday, November 6, 2025
spot_img

Aadab Desk

కబ్జాల వర్మకు చ‌ట్టాలు వ‌ర్తించ‌వా..?

మంకాల్ విలేజ్ లో చేసిన అక్రమాలపై చర్యలు చేపట్టకుండా చేతులెత్తేసిన హైడ్రా..! హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకొని దౌర్భాగ్యం.. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసిన హైడ్రా కమిషనర్ కు కంటెమ్ట్ నోటీసు జారీ.. బడా నిర్మాణ సంస్థలు చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే అవి హైడ్రా పరిధిలోకి రావా..? వెంచర్ లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సైన్ బోర్డు...

నేను రాను.. మాతృసంస్థ‌కు..

మాతృసంస్థ ఆదేశాల‌ను దిక్క‌రిస్తున్న షేక్ స‌నావుద్దీన్‌ చంద్రాయణగుట్ట సర్కిల్ 8లో ఈఈగా విధులు నిర్వ‌ర్తిస్తున్న షేక్ సనావుద్దీన్‌ మాతృసంస్థ‌కు బ‌దిలీ చేసిన అప్ప‌టి జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఇలంబ‌ర్తి ఓ రాజ‌కీయ నాయ‌కుడికి కొమ్ముకాస్తున్న ప్ర‌స్తుత క‌మిష‌న‌ర్ మాతృ సంస్థ‌కు పంపించ‌కుండా గ‌డువు పొడ‌గిస్తూ ఉత్త‌ర్వులు జారీ చ‌ట్టాల‌ను నీరుగారుస్తున్న బ్యూరోక్రాట్స్‌ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామం...

సిఎం రేవంత్‌తో పిసిసి చీఫ్‌ బేటీ

బిసి రిజర్వేషన్లు, తాజా రాజకీయాలపై చర్చ తాజా రాజ‌కీయ‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. బిసి రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16...

సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారికి అండ

రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం ద్వారా సాయం మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష చెక్కు అందించిన భట్టి సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం కింద సివిల్స్‌-2025లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి...

మంత్రి ఇంటి ముందు నిర‌స‌న‌

మంత్రి సురేఖ ఇంటి వ‌ద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన హన్మకొండలో మంత్రి కొండా సురేఖ నివాసం ఎదుట మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించే ప్రతిపాదనను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం అమలైతే, పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న...

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌ క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్ మెన్ల దోపిడీ పథకం ప్రకారం అక్రమ నిర్మాణదారునికి స‌హ‌క‌రిస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది చైన్‌మెన్ల‌ అక్రమ సంపాదనే రూ.5 లక్షలకు పైగా అంటూ విమర్శలు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో...

ఇందూ ప్రాజెక్టుల పేరిట మరో మోసం

వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు న‌యా దందాకు తెర‌లేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ బుకింగ్‌ల పేరుతో ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు.. త్వ‌ర‌లో రిజిస్ట్రేష‌న్స్ అంటూ బుకాయింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక గతంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ఇందూ ప్రాజెక్టుల విషయంలో మరోసారి మోసాలు జరుగుతున్నాయని, అమాయక ప్రజలను మోసం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయని...

త‌మిళ‌నాడులో నూత‌న‌ విద్యావిధానం

రూపుదిద్దుకుంటున్న ద్విభాషా విధానం పాల‌సీ విడుద‌ల చేసిన ఎం.కే. స్టాలిన్ హిందీ భాషా విధానం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ శుక్రవారం రాష్ట్రానికి ప్రత్యేకంగా రూపొందించిన స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీని ఆవిష్కరించారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానంకి ప్రత్యామ్నాయంగా రూపొందించబడింది. చెన్నైలోని అన్నా సెంటినరీ లైబ్రరీ ఆడిటోరియంలో జరిగిన...

ఖజానాకు సున్నం… అధికారులకు బెల్లం..

పోచారం మున్సిపాలిటీలో పన్నుల కుంభకోణం సీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ కేవలం రూ. 5.9 లక్షలు, నీలిమ హాస్పిటల్ కేవలం రూ. 88 వేలు మాత్రమే పన్నుల రూపంలో చెల్లింపులు పన్ను మదింపు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కమిషనర్ చట్టపరమైన చర్యలకు డిమాండ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పోచారం మున్సిపాలిటీలో జరిగిన భారీ పన్నుల కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది....

ఆధారాలు సమర్పించండి లేదంటే.. క్షమాపణ చెప్పండి

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాల్లో విస్తృత స్థాయిలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి సమావేశంలో ఆయన సమర్పించిన ప్రజెంటేషన్‌లో, కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఓటరు పేరు పలుమార్లు నమోదు కావడం, ఇతర...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img