నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పోలీసు అధికారుల కోసం 'కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ యుగం'పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో AI మరియు డిజిటల్...
పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలన చేపట్టిన ఆమె, బోనాల సందర్భంగా వేలాది...
టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ సన్మానం
సదాశివపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి భద్రాచలం వరకు హైందవ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర చేస్తోన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ బృందాన్ని టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ ఘనంగా సన్మానించారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ సమీపంలో పాదయాత్రికులతో భేటీ అయిన బైండ్ల కుమార్,...
బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్
ఢిల్లీలో ‘చలో ఢిల్లీ’ ధర్నాలో సీఎం రేవంత్
తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంపై కేంద్రం మొండి వైఖరిని అవలంబిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద నిర్వహించిన ‘చలో దిల్లీ’ ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్...
పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలంటున్న వైద్య నిపుణులు
పిల్లలు పాఠశాలల్లోకి అడుగు పెట్టే సమయాన్ని రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి అత్యుత్తమ అవకాశంగా ఉపయోగించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4 నుండి 6 సంవత్సరాల వయస్సు మధ్యలో, డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు (డిటిపి), పోలియో వ్యాధులపై బూస్టర్ డోసులు తప్పకుండా వేయించాలనే...
దేశ రాజధాని ఢిల్లీలో ఉమ్మడి కేంద్ర సచివాలయ ప్రాజెక్టు కింద మొత్తం 10 కార్యాలయ భవనాల నిర్మాణాన్ని 22 నెలల్లో పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రకటించింది. వాటిలో మొదటిదైన కర్తవ్య భవన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్...
కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు
హస్తినాపురం కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. జయంతిని ఉద్దేశించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధికి విద్య ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఉచిత,...
మెడిసిటీ కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు…
విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం..
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి - ప్రొఫెసర్ శివరామకృష్ణ
ఈ నెల 2 న సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మేడ్చల్ జిల్లా లోని మెడిసిటి కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు అత్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం...
భారతదేశంలో సైబర్ ముప్పు ఒక కీలకమైన దశకు చేరుకుంది, సైబర్ దాడులు, మాల్వేర్ బెదిరింపులు గతంలో కంటే తరచుగా, సంక్లిష్టంగా నష్టపరిచే విధంగా ఉన్నాయి. కొత్త టెలిమెట్రీ డేటా ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న 8.44 మిలియన్ల ఎండ్పాయింట్ ఇన్స్టాలేషన్ల నుండి సేకరించిన డేటా దేశంలో ఆశ్చర్యకరంగా 369.01 మిలియన్ల విభిన్న మాల్వేర్ గుర్తింపులను చూసింది....