Monday, June 30, 2025
spot_img

Aadab Desk

దేశ చరిత్రలోనే వరి సాగులో తెలంగాణ నెంబర్ వన్

రైతుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ పండని విధంగా అత్యధికంగా దేశ చరిత్రలోనే తెలంగాణ వరి సాగులో నెంబర్ వన్ గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు....

షార్ట్ సర్క్యూట్ తో రేకుల ఇల్లు దగ్ధం

మానవత్వం చాటుకున్న మాజీ చైర్మన్ చంద్రారెడ్డి నాగారం మున్సిపాలిటీ లోని వెస్ట్ గాంధీనగర్ రోడ్ నెంబర్.1 కు చెందిన మాటేల మమతా రేకుల ఇళ్లు షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధం కావడంతో ఇంట్లో ఉన్న వస్తువులు, సామాన్లు కాలిపోయాయి. ఈ సంఘటన తెలుసుకున్న నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి విచారణ వ్యక్తం...

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..

బోధించే కంటే ముందు ఆచరించాలి కదా..కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేయడం దుర్మార్గం..అధికారంలో ఉన్నప్పుడు కులాలు కనపడలేదా?అధికారం కోల్పోయినప్పుడు కులాలను ఎందుకు దగ్గర తీస్తున్నారు..తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. ప్రతిదీ అర్థం చేసుకుంటారు అధికారంలో ఉన్నపుడు..కేసీఆర్ కూతురికి బీసీల గురించి తెల్వదా?బట్ట కాల్చి మీద వేయడంలో కేసీఆర్ కుటుంబానికి అందెవేసిన చేయి..బీసీలను అడ్డుపెట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న కల్వకుంట్ల...

అల్లు వారి అక్రమం!

అల్లు బిజినెస్‌ పార్క్‌ అక్రమమా, సక్రమమా? అనుమతులకు విరుద్ధంగా అదనపు ఫ్లోర్‌ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టినా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ జారీ చేసిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అక్రమ నిర్మాణంపై జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న స్థానిక ప్రజలు.. సెలబ్రిటీలు ఈ అక్రమ నిర్మాణంతో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు? సమాజ నిర్మాణంలోనూ, ప్రజలలో...

అందుబాటులోకి పిజెఆర్ ఫ్లై ఓవర్

ముఖ్య‌మంత్రి చేతుల మీదుగా ప్రారంభం ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు చేపట్టిన పి జె ఆర్ ఫ్లై ఓవర్ నేడు శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే, హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్...

కోట్లు కొల్ల‌గొట్టిన కొంతం శ్రీనివాసులు

అధికారి హోదాలో ప్రభుత్వ భూములను ప్రైవేటుప‌రం అక్ర‌మార్కుల‌కు అండ‌గా ఉంటూ కోట్లు కొల్ల‌గొట్టిన వైనం కుటుంబ స‌భ్యులు, బినామీ పేర్ల‌తో కోట్ల‌లో అక్ర‌మాస్తులు ఏసీబీ, ఐటీ శాఖ అధికారులు స‌మ‌గ్రంగా విచారించాలి శ్రీనివాసుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌ల డిమాండ్‌ "తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచును" అన్నట్లు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెలుగు వెలిగిన కొంతం...

నవయుగ అక్రమ నిర్మాణం

అధికారుల అండతో అరాచకం? హైదరాబాద్‌లో నవయుగ న‌యాదందా…! అనుమతులు ఒకచోట, నిర్మాణం ఇంకోచోట! కమిషనర్ గారూ, నవయుగ అక్రమాలపై చర్యలు ఎప్పుడు? ప్రజల నమ్మకం కోల్పోతున్న అధికార వ్యవస్థ! బేగంపేట్‌లో కబ్జా రాజకీయం.. నవయుగ అక్రమంపై రెవెన్యూ నివేదిక, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం! రాజ‌కీయ నాయ‌కుల‌కు త‌లొగ్గుతున్న వైనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో వేగంగా అభివృద్ధి...

2.2 లక్షల ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు టోకరా: బీఆర్ఎస్

హామీ ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్‌ నైజమన్నది లోకవిదితం.. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం హామీ ఇచ్చి అమలు చేయకపోవడమే కాదు, వారిని నిట్టనిలువునా ముంచుతున్నది. భవిష్యత్తు మీద ఆశతో ఉద్యోగులు జమ చేసుకుంటున్న సీపీఎస్‌ సొమ్మును సైతం దిగమింగుతున్నది. ప్రతి నెల రూ.200 కోట్లను సొంత అవసరాలకు వాడుకుంటూ ఉద్యోగుల జీవితాలతో...

శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభం

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఇవాళ(జూన్ 25 బుధవారం) ప్రారంభమైంది. శుభాంశు శుక్లాతోపాటు మరో ముగ్గురు ఆస్ట్రోనాట్స్‌తో కూడిన బృందం ఫ్లోరిడా(అమెరికా)లోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్‌లో రోదసీలోకి దూసుకెళ్లింది. దీంతో భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆరంభమైంది. యక్సియం-4 వ్యోమగాములు మధ్యాహ్నం 12 గంటల...

వంద కోట్ల క్లబ్‌లోకి ‘కుబేర’

అధికారికంగా ప్రకటించిన మూవీ టీమ్ ‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ఆ మూవీ టీమ్ అంచనా వేసింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుబేర’ చిత్రం ఈ నెల 20న వరల్డ్‌వైడ్‌గా విడుదలైంది. ఫస్ట్ షో నుంచే ఫస్ట్...

About Me

3404 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS