మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 07 గంటల నుండే పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు తరలివచ్చారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. జార్ఖండ్ లో రెండో విడతలో భాగంగా 38 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
మహారాష్ట్రలో మధ్యాహ్నం 03 గంటల వరకు 45.53...
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి అప్పుడే ఏడాది అయింది..కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాలు ప్రారంభమైనయి..వరంగల్ వేదికగా నిన్న సీఎం రేవంత్ తొలి సభ పెట్టారు..రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార పార్టీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది..విజయోత్సవాలు సరే మీ ఆరు గ్యారంటీలు, హామీలసంగతి కూడా చూడుర్రి ఎన్నికల ముందు మీరు చెప్పిన మాటలునెరవేర్చండి.. ప్రజలకు ఇచ్చిన హామీల ఎంతవరకుఅమలవుతున్నాయో...
సీఎం చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ, మహిళాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సహించేది లేదని హెచ్చరించారు. గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను గాలికొదిలేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయంలో రాజకీయ నాయకులను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజలు 2024 ఎన్నికల్లో...
సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకున్నారు. వేములవాడ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదలు అందజేశారు.
ఈ పర్యటన సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు...
ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హైడ్రామా నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తాన్దే వివాదంలో చిక్కుకున్నారు. పాల్ఘార్ జిల్లాలోని ఓ హోటల్ లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వినోద్ తాన్దె డబ్బులు పంపిణీ చేస్తున్నారని బహుజన్ వికాస్ అఘాదీ ( బీబీఏ ) నాయకుడు...
విశాఖ లా విద్యార్థిని అత్యాచార ఘటనపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ...
తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. సెక్షన్ 10 ఏ ప్రకారం తీసుకొచ్చిన జీవో 16ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.డిగ్రీ, జూనియర్ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్దీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించారని నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని...
బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుందని వ్యాఖ్యనించాడు. కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా భారత్ జట్టు అవతరించిందని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, టీమిండియాపై...
సీఎం రేవంత్ రెడ్డి
కిరాయి గుండాలతో అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తే ఉరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను తాము చేసి చూపిస్తుంటే కిరాయి గుండాలతో, కుట్రలతో...