Saturday, November 1, 2025
spot_img

Aadab Desk

ఉత్తుత్తి సీజింగ్‌..

( సీజ్ చేసినా… పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంత‌ర్యమేంటి.? ) అనుమతులు లేని పాఠశాలల సంగతేంటి.? ప్రైవేటు స్కూల్స్ కు అవినీతి అధికారుల అండ కమర్షియల్ భవనాలల్లో కొనసాగుతున్న తరగతులు ఏళ్ల తరబడి పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘన కాకతీయ, కృష్ణవేణి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లార్డ్ స్కూల్ పరిస్థితేంటి ? జరిమానాలు వెయ్యకుండా కాలయాపనలు ఎందుకు.? ప్రైవేట్ పాఠశాలలను మానిటరింగ్ చేయని అధికారులు.? ప్రభుత్వ ఆదాయానికి...

హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కులుస్తున్నారు

ఎంపీ ధర్మపురి అరవింద్ రైతు హామీల సాధన కోసం ధర్నా‎చౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష కాంగ్రెస్ రైతులను నమ్మించి మోసం చేసింది ముస్లింలను ఒకలా, హిందువులను మరోలా చూస్తున్నారు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో రైతు రుణమాఫీలేదు, రైతు భరోసా లేదు ప్రమాదవశాత్తు పంట నష్టం జరిగితే ఆదుకునే నాథుడే లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 1000 మందిపైగా...

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ మేరకు లడ్డూ కల్తీ వ్యవహారం పై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇరువాదనలు విన్న కోర్టు విచారణ జరగకముందే కల్తీ జరిగిందని ప్రకటన చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని తెలిపింది. దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది. తదుపరి విచారణను...

దసరా పండుగకు 5304 ప్రత్యేక బస్సులు

దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగను దృష్టిలో పెట్టుకొని 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్ నుండి విజయవాడ ,బెంగుళూర్ ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు నడవనున్నాయి. అక్టోబర్ 01 నుండి బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ బస్‎స్టాండ్, జెబిఎస్,...

ఎవరు బీసీ..? ఎవరి కోసం బీసీ..?

గత పదేండ్లలో లేని స్ఫూర్తి ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది..? పార్టీల నేతలంతా బీసీ రాగాన్ని ఎందుకు ఆలపిస్తున్నారు..? జై బీసీ నినాదాన్ని మోసిన సంఘాలు బీసీలకు ఎం చేశాయి..? బీసీ ఐక్యవేదిక సరే.. ఏ కులానికి చెందిన వ్యక్తికి పగ్గాలు అప్పగిస్తారు..? నేతలను ఆహ్వానిస్తున్నారు సరే..అవసరమైతే ఏ పార్టీకి మద్దత్తిస్తారు..? బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో అధికార పార్టీ మద్దతు కావాలి..? బీసీల హక్కుల...

తెలంగాణ దర్శిని విద్యార్థులకు గొప్ప వరం

తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో రెండవ తరగతి నుండి డిగ్రీ వరకు చదివే విద్యార్థులకు చారిత్రక, సాంస్కృతిక పర్యాటక ప్రాంతాలను ఉచితంగా సందర్శింపజేసి, వారికి చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 'తెలంగాణ దర్శిని" అనే వినూత్న కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టడం అభినందనీయం. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని విషయాలను...

ఎఫ్ఎన్‌సీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 795 ఓట్ల మెజారిటీతో టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మరో సీనియర్ నిర్మాత ఎస్ఎన్ రెడ్డి (696) ఓట్లు, జనరల్ సెక్రెటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీగా సదాశివ...

నేపాల్‎లో భారీ వరదలు

నేపాల్ లో వరద బీభత్సం కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు పొటెత్తాయి. వరదలు,కొండచరియలు విరిగిపడటంతో సుమారుగా 170 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 111 మంది గాయపడ్డారని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రిషిరామ్ పోఖరెల్ తెలిపారు. ఇక ఈ వరదల కారణంగా భారీగా...

అస్సాం ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం,ధిక్కార నోటీసు జారీ

బుల్డోజర్‎తో ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. అస్సాంలోని కమృప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు...

హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా ఒంటరిగానే ఉద్యమిస్తాం

హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుంది మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపింది నిరుపేదలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం దారుణం కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా పేరుతో కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు హింసిస్తుందని కేంద్రమంత్రి బండిసంజయ్ మండిపడ్డారు. సోమవారం కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరలేపిందని...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img