Monday, November 3, 2025
spot_img

Aadab Desk

మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో సినీనటి సంయుక్త మీనన్ సందడి

హైదరాబాదు నగరంలోని నార్సింగి లో మాంగళ్య షాపింగ్ మాల్ 21వ స్టోర్ ను సినీ నటి సంయుక్త మీనన్ శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి సంయుక్త మినన్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్స్ తో నిత్య నూతన వెరైటీ లతో అతిపెద్ద షాపింగ్ మాల్ గా మాంగళ్య...

విమాన చార్జీలపై 20 శాతం తగ్గింపు

విమానాల్లో బిజినెస్ క్లాస్ చార్జీల పై తగ్గింపును అందించడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలతో "మేక్ మై ట్రిప్" భాగస్వామ్యం కుదుర్చుకుంది.సింగపూర్ ఎయిర్ లైన్స్,మలేషియా ఎయిర్ లైన్స్,ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్‎ప్రెస్,విస్తారా వంటి 10 అంతర్జాతీయ విమానయాన సంస్థలతో కలిపి బిజినెస్ క్లాస్ చార్జీలపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తునట్లు ప్రకటించింది.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ నివాసంలో ఈడీ సోదాలు

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహీల్స్‎లోని అయిన నివాసంలో తనిఖీలో చేపట్టారు. హిమాయత్‎సాగర్ లోని పొంగులేటి ఫాంహౌస్ తో పాటు అయిన కుమార్తె, బంధువుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

ప్రకాశ్ రాజ్ శత్రువు కాదు,మిత్రుడు : పవన్ కళ్యాణ్

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని, మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే...

గ్లోబ‌ల్ ఫౌండేష‌న్…సేవ పేరుతో న‌యాదందా

(తెలంగాణలోని సర్కారు బడుల్లో కంప్యూటర్, యోగా, క్రీడలకు శిక్షణ పేరుతో స్కెచ్‌) ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు పొందిన సంస్థ సీఎస్ఆర్ ఫండ్ ద్వారా స‌ర్వీస్ చేస్తామని బుకాయింపు ప్రతి స్కూల్ లో ఇద్దరి చొప్పున వాలంటీర్ల నియామకం నెల నెలా రూ.15 నుంచి 18వేలు వేత‌న‌మంటు బురిడీ నిరుద్యోగులకు ఉపాధి ఆశ చూపుతూ డబ్బులు డిమాండ్ ఒక్కొక్కరి వద్ద సుమారు 1లక్ష...

తుపాకి సంస్కృతికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్న జో బైడెన్

అగ్రరాజ్యంలో అమెరికాలో తుపాకి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. నిత్యం ఎక్కడో చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. దీనిని ముగింపు పలికేందుకు అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తుపాకి హింసను అరికట్టేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించారు. అమెరికాలో...

అయోధ్య రామమందిరం కీలక నిర్ణయం

తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో అయోద్య రామమందిరం నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలరాముడికి బయట సంస్థలు తయారుచేసిన ప్రసాదలను నైవేద్యంగా పెట్టడంపై నిషేదం విధించారు. అయోధ్య ఆలయ పూజారుల సమక్షంలో తయారుచేసిన ప్రసాదంనే బాలరాముడికి నైవేద్యంగా పెట్టాలని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.

నేడు తిరుమలకు జగన్

నేడు వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లనున్నారు. సాయింత్రం 04 గంటలకు రేణిగుంట నుండి రోడ్డు మార్గాన బయల్దేరి, రాత్రి 07 గంటలకు తిరుమల చేరుకుంటారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ కి స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ తిరుమల పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. డిక్లరేషన్ ఇచ్చాకే జగన్...

మేము నిర్మించిన ఇళ్లనే కాంగ్రెస్ మూసీ బాధితులకు కేటాయిస్తుంది

కేటీఆర్ భారాస హయంలో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్‎బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ "ఎక్స్" వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని...

About Me

3919 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img