ప్రధాని మోదీ పుణె పర్యటన రద్దు అయింది. గురువారం పుణెలో రూ.20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు మోదీ శంఖుస్థాపన చేయాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం నేడు పర్యటించాల్సి ఉన్న, భారీ వర్షాల కారణంగా పుణె పర్యటన రద్దు చేస్తునట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. మహారాష్ట్రలోని ముంబై నగరంతో పాటు ఠాణె,...
తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో మాజీ సీఎం,వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 27న రాత్రి తిరుమలకు చేరుకొని అక్కడే బస చేస్తారు. 28న ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఆలయాల్లోని పూజల్లో పాల్గొనాలని ఇప్పటికే జగన్ పిలుపునిచ్చారు....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని...
( సెప్టెంబర్ 25 అంత్యోదయ దినోత్సవం సందర్భంగా )
సువిశాలమైన భారతదేశంలో లక్షలాదిమంది పేదలు నిరుపేదలు ఉన్నారు. వీరి జీవితాలను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు జరిగాయి. అలాంటి సంస్కరణలో ఒకటి అంత్యోదయ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పండితు దీన దయాళ్ కీలక పాత్ర నిర్వహించారు. అంత్యోదయ అంటే "చీకటి నుండి వెలుగుకు" అని అర్థం. ఈ...
ప్రధాని మోదీ
అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు.ఉక్రెయిన్ శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందని, శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్నీ మార్గాల్లో భారత్ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో కలిసి వివిధ...
ఉత్తర్ప్రదేశ్ సర్కార్ హోటళ్లు, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు జారీచేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో పని చేసే వెటర్లు, చెఫ్లు మాస్కులు, చేతులకు గ్లౌస్ ధరించాలని, వంట చేసే ఆహారశాలలో సీసీటీవి ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇటీవల సహారన్పూర్లోని ఒక హోటల్ లో రొటీలు తయారుచేస్తున్న ఓ చెఫ్, ఆ రొటీల పై ఉమ్మివేస్తునట్లుగా ఉన్న ఓ...
ఏడీ శ్రీనివాసులు తలుచుకుంటే ఏదైనా జరిగిపోతుంది..
ఏడీ యా మజాకా అంటున్న స్థానికులు..
మేడ్చల్,రంగారెడ్డి జిల్లాల్లో ప్రభుత్వ స్థలాలు, సర్వే రిపోర్టుల్లో మాత్రం ప్రైవేటు స్థలాలు.
ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తూ, నిలువు దోపిడి చేస్తున్న అక్రమార్కులు..
ప్రైమ్ ల్యాండ్, ప్రైవేటు ల్యాండ్ లంటూ శఠగోపం పెట్టేసేఘనాపాఠీలు.
అక్రమ సర్వేల లావాదేవిల్లో డి.ఐ గంగాధర్ను పావుగావాడుకున్న అవినీతి అధికారి
డి.ఐ.గంగాధర్, సీనియర్...
హిందూ ధర్మ పరిరక్షణ బాద్యత అందరిపై ఉంది
హిందువులపై దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాల
తిరుమల అపవిత్రతకు మాజీ ఈఓ ధర్మరెడ్డె కారణం
లడ్డూ వివాదంకి ప్రకాష్ రాజ్కి ఏం సంబంధం
ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు
తిరుమల లడ్డు వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విజయవాడలో కనకదుర్గమ్మ గుడిలో శుద్ధి...
హైదరాబాద్లో మంగళవారం ఐటీ అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కూకట్పల్లి, బంజారాహీల్స్ చెక్పోస్టు, మాదాపూర్ లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహించాయి.ఈ సోదాల్లో మొత్తం 10 బృందాలు పాల్గొనట్టు సమాచారం. కూకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ ఐ బ్లాక్ లో నివాసముంటున్న ఓ టీవి చానెల్ యజమాని ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయ...