Monday, June 30, 2025
spot_img

Aadab Desk

స్వేచ్ఛ ను హరించడం దుర్మార్గం: ఈటల

రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికీ లేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించి విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు ఇవాళ (జూన్ 24 మంగళవారం) సాక్ష్యం చెప్పిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రజల ప్రాణాలు తీసే...

ఏపీ క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ (జూన్ 24 మంగళవారం) సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. భవిష్యత్ అవసరాల కోసం ఒకే విధమైన నిబంధనలతో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పలు సంస్థలకు భూకేటాయింపులకు క్యాబినెట్ ఆమోదం...

ఆర్చరీ క్రీడాకారులకు శాప్ ఛైర్మన్ అభినందన

ఈ నెల 15 నుంచి 20 వరకు సింగపూర్‌లో జరిగిన ఆర్చరీ ఏషియా కప్ లెగ్-2 పోటీల్లో కాంపౌండ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారుడు టి.గణేష్ మణిరత్నం, అలాగే ఇండివిడ్యువల్, మిక్సిడ్, టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన క్రీడాకారిణి బి.షణ్ముఖి నాగసాయి విజయవాడలోని శాప్ కార్యాలయంలో శాప్ ఛైర్మన్ రవినాయుడును ఇవాళ...

పైకమున్నోడికే.. పరపతెక్కువ..

మనం ఆరోగ్యంగా ఉంటేనే మనకు అందరు. ఏదైనా ఒక చిన్న ఆరోగ్య సమస్య వస్తే తెలుస్తుంది మనకు కావాల్సిన వారెందరో. మనకు అన్నీ బాగుంటేనే బంధువులెందరో. మనకు బాధలు వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు బాంధవ్యం కలవారెందరో. ఆదాయం ఎక్కువగా ఉన్నవారింటికి అందరూ చుట్టాలే. అప్పులున్నోడింటికి అందరూ శత్రువులే. అందుకే సమాజంలో పైకమున్నోడికే పరపతి ఎక్కువ. ముచ్కుర్...

మజీద్‌పూర్‌ ప్రభుత్వ పాఠశాలకు దాతల చేయూత

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ సికింద్రాబాద్‌ జిమ్‌కాన, రిటైర్డ్‌ ఇండియన్‌ ఆర్మీ మ్యాన్‌ గడ్డం వెంకటేశ్‌ గౌడ్‌ చేయూత ఏదైనా అవసరం ఉన్నవారికి చేయూతనిచ్చి ఆదుకుంటేనే మనిషి జీవితం సార్థకమవుతుందని భావించారు. అందుకు బృందంగా ఏర్పడి వివిధ సహాయ, సహకార కార్యక్రమాలు చేపడుతున్నారు. దైనందిన జీవనంలో ఎంతో బిజీగా ఉంటున్నప్పటికీ సేవకు సమయం కేటాయిస్తూ తమ ఔదార్యాన్ని...

భారత్ ప్రపంచ శాంతి దూత

జాతీయ సమైక్యతా సంఘటన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ అంతర్జాతీయ చట్ట సూత్రాలను రక్షించడం, సామూహిక విధ్వంసక ఆయుధాలను నిర్మూలించడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మానవ హక్కులను రక్షించడం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో న్యాయం సాధించడం, ప్రపంచ దేశాల మధ్య ప్రజాస్వామి కరణను పెంచుకోవడం లక్ష్యాలుగా భారత్ ముందుకు పోతుందని, విశ్వగురు పాత్రకు ఇదే అసలు...

నల్లగొండ మున్సిపాలిటీలో అధికారుల ‘మురికి’ పనులు

పనులు మొదలైపోయాక టెండర్లు.. నకిలీ కాంట్రాక్టులు! ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు తాకట్టు పెడుతున్న మున్సిపాలిటీ అధికారులు జిల్లా కలెక్టర్ కు తప్పుడు నివేదికలు.. పత్రికా ప్రతినిధులకు ‘రాంగ్ రిజైండర్లు’…! తప్పుడు నివేదికలతో అధికారుల మాయాచికిత్స.. నిజాలు వెల్లడిస్తే బెదిరింపులు! నల్లగొండ మున్సిపాలిటీలో మురుగు నాళాల క్లినింగ్ పనుల పట్ల అధికారులు అవలంబిస్తున్న తీరుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే యంత్రాలతో...

స్విస్ బ్యాంకుల్లో మూడు రెట్లు పెరిగిన భారతీయుల సంపద

పొలిటికల్ లీడర్లు, బిజినెస్‌మ్యాన్‌లు, కోటీశ్వరులు స్విస్ బ్యాంకుల్లో అకౌంట్లు కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. 2024లో మన దేశంవాళ్లు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగింది. తద్వారా రూ.37,600 కోట్లకు చేరింది. ఈ విషయాన్ని స్విస్ సెంట్రల్ బ్యాంక్ ఇటీవల తెలిపింది. ఈ బ్యంక్‌ను 1713వ సంవత్సరంలో స్థాపించారు. 2024లో...

’సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమం

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా అమరావతిలో నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి గారు, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ గారు. సమావేశానికి హాజరైన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు.

అవినీతి తిమింగలం డీ.సీ.తిప్పర్తి యాదయ్య

ఈయన అవినీతిపై జి.హెచ్‌.ఎం.సి కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌ దృష్టి సారించాలి అక్రమ నిర్మాణమా సున్నం వేసుకో.. నాకు డబ్బులు ఇవ్వు హౌస్‌ నెంబర్‌ అసెస్మెంట్‌ చేసి సక్రమం చేస్తా.. సూపర్‌ ఆఫర్‌ ఇస్తున్న డీ.సీ. తిప్పర్తి యాదయ్య.. ప్రభుత్వ నిషేధిత భూముల్లో అక్రమ నిర్మాణాలకు తప్పుడు హౌస్‌ నంబర్లు అసెస్మెంట్‌.. కోట్ల రూపాయల జిహెచ్‌ఎంసి పన్నుకు గండి కొడుతున్న డీ.సీ.! డీ.సీ. అక్రమ...

About Me

3405 POSTS
0 COMMENTS
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS