నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్
శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా డేటా ఇంజినీర్ కోర్సు ప్రకటన విడుదలైంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థ నిరుద్యోగ యువత కోసం శ్రీ సత్యసాయి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత డేటా ఇంజనీర్ కోర్సును అందిస్తోంది. ఈ కోర్సుకు 2022-2025 మధ్య BSc, MSc, B.Tech,...
తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం
ముఖ్యమంత్రి శ్రీ ఎ రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అనుసరించి, తెలంగాణ ప్రభుత్వం మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ప్రభావిత ప్రాంతాల నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తోంది.
సమన్వయంతో కూడిన ప్రయత్నంతో, ఆరుగురు తెలంగాణ విద్యార్థులు నిన్న అర్ధరాత్రి న్యూఢిల్లీలోని తెలంగాణ...
బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్యాదవ్ ఆ పార్టీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్నారు. ఈ మేరకు నామినేషన వేశారు. ఆయన ఇప్పటిదాక 12 సార్లు ఈ పదవిని చేపట్టారు. ఈ విషయాన్ని లాలూ చిన్న కొడుకు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. లాలూజీ మరోసారి...
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష
2025-2030 మధ్య కాలంలో అమలుచేయాల్సిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ4.0పై సీఎం చంద్రబాబు ఇవాళ (జూన్ 23 సోమవారం) అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించాలనే లక్ష్యంతో నూతన విధానాన్ని రూపొందించనున్నారు.
క్లస్టర్లవారీగా రాష్ట్రంలోని...
160 మందిని తరలించిన ప్రభుత్వం
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ నుంచి భారతీయులను ఇండియాకి తరలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇజ్రాయెల్పైన ఫోకస్ పెట్టింది. ఆపరేషన్ సింధూలో భాగంగా తొలి విడతగా ఆదివారం ఇజ్రాయెల్, జోర్డాన్ల నుంచి 160 మంది సురక్షితంగా స్వదేశానికి చేర్చింది. ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడం వల్ల మొదటి విడతలో...
అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి: హరీష్ రావు
సన్నాలకు బోనస్ బంద్.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా బంద్.. గ్యాస్ బండకు రాయితీ బంద్.. రాజీవ్ యువ వికాసం అమలుకు కాకముందే బంద్.. బిఆర్ఎస్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ మొత్తానికే బంద్. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాలు బంద్..
BRS Party పథకాలను అటకెక్కించారు, మేనిఫెస్టోలో...
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలిఅడుగు పేరిట రాష్ట్ర సచివాలయం వెనుక వైపు సోమవారం సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రులు,వివిధ...
వ్యాపార కేంద్రాలుగా మారిన ప్రైవేట్ స్కూళ్లు. విద్యా హక్కు చట్టానికి తూట్లు. యథేచ్ఛగా పుస్తకాలు, టై, బెల్టుల విక్రయాలు.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు. అందరి కుమ్మక్కుతోనే జరుగుతోంది ఈ తతంగం అంటూ జోరుగా ప్రచారాలు. వ్యవస్థలో అన్నీ లోపాలే. పేదవాడికి అందని ద్రాక్షలా మారిన ప్రైవేట్ బడుల్లో సదువులు. ప్రభుత్వాలేమో ప్రభుత్వ బడుల్లో...
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇండియా 96 పరుగుల ఆధిక్యంతో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇండియా 471 రన్నరులకు ఆలౌట్ కాగా ఇంగ్లండ్ 465 పరుగులు మాత్రమే చేసింది. దీంతో మ్యాచ్ మూడో రోజు ఇండియా 2వ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 90 రన్నులు చేసింది. కేఎల్ రాహుల్...
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై కేసు నమోదైంది. గిరిజనులను అవమానించేలా మాట్లాడారనే ఫిర్యాదు మేరకు హైదరాబాద్లోని రాయదుర్గం పోలీసులు ఈ చర్య చేపట్టారు. ఏప్రిల్ 26న రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన రెట్రో అనే మూవీ ప్రిరిలీజ్ ఫంక్షన్లో విజయ్ చేసిన వ్యాఖ్యలను గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని అశోక్ కుమార్ రాథోడ్ అనే...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...