ఇండియన్ ఐకానిక్ స్టార్లైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్లతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ ‘వార్ 2’ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్లు ‘వార్ 2’ మీద అంచనాలు పెంచేసిన...
30 ఏళ్ల తర్వాత చరిత్ర
విజయంపై టీడీపీ నేతలంతా మాట్లాడాలి
పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,050 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఈ విజయంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో...
టీకా యుద్ధంలో కీలక అడుగు
ఎం.డి. పీడియాట్రిక్స్, హోప్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ పి. మదన్ మోహన్
టీకా ద్వారా నివారించగల వ్యాధులపై భారత్ చేస్తున్న పోరాటంలో, పాఠశాల ప్రవేశ వయస్సులో పిల్లలకు బూస్టర్ డోస్ తప్పనిసరిగా ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, పోలియో వంటి వ్యాధులపై బాల్యంలో ఇచ్చిన టీకాలు...
మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్” ను పోలీసు విధుల్లో వినియోగించే విధానంపై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు విజయవంతంగా నిర్వహించామని కాలేజ్ ప్రిన్సిపాల్ పి. మధుకర్ స్వామి తెలిపారు.
ఈ శిక్షణలో మొత్తం 100 మంది పోలీస్ అధికారులు...
తీగల కృష్ణారెడ్డి కళాశాల అక్రమంగా ఫీజుల దోపిడి
కళాశాల అదనపు ఫీజుల వసూలు, రంగంలోకి ప్రభుత్వ శాఖ
అక్రమ ఫీజు వసూళ్లపై బీసీ వెల్ఫేర్ నోటీసులు జారీ
ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం నిర్ధారించిన వార్షిక ట్యూషన్ ఫీజు రూ.39,000.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రూ.39,000 ప్రభుత్వమే చెల్లిస్తుంది.
బీసీ, ఓసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం రూ.14,900...
100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సులు
దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నేషనల్ స్కిల్ అకాడమీ
భారతదేశపు స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకొని 100 కు పైగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో 85% ఫీజు రాయితీ తో ఆన్ లైన్ ద్వారా శిక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్...
హైదరాబాద్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మేనల్లుడు పవన్ రాజ్–సాయి శృతి వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట స్వామి, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, ఆంధ్రప్రదేశ్ మంత్రి...
యశోద హాస్పిటల్స్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం
జనరిక్ మందులకు బదులుగా, బ్రాండెడ్ జనరిక్స్ మందుల సిఫార్స్
అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి
ఆస్పత్రి ఫార్మసీలోనే కొనుగోలు చేయాలని హుకుం
అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న ప్రజారోగ్యశాఖ
ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడికి గురవుతున్న ప్రజలు
ప్రేక్షకపాత్రలో డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
భారతదేశం ప్రపంచానికి ఫార్మసీగా పేరుగాంచినా, మన దేశంలోని ప్రజలు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు ఈ నెల 15న అలస్కాలో సమావేశం కానున్నారు. భేటీకి గంటల ముందే ట్రంప్ పుతిన్కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపకపోతే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, రెండో దఫా ఆంక్షలు విధించే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు....
మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో “డ్రోన్ టెక్నాలజీ – సైబర్ సెక్యూరిటీ – ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ను పోలీసు విధులలో వినియోగించడం” పై రిఫ్రెషర్ ట్రైనింగ్ కోర్సు ను విజయవంతంగా నిర్వహించామని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ పి.మధుకర్ స్వామి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో...
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...