Tuesday, May 13, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

ప్ర‌భుత్వ భూమి తాక‌ట్టు.. రూ. 8కోట్లు హాంఫ‌ట్‌..

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ పేరుతో మారంగంటి రాజేందర్ రెడ్డి, మారంగంటి ప్రవీణ్ రెడ్డిలు భారీ మోసం బ్యాంక్లరను మోసగించిన బడా మోసగాళ్లు.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సరికొత్త మోసం సర్వే నెం.584కి బదులు 581/1ని చూపిన వైనం సర్వే నెం.581/1లో ప్రభుత్వ భూమిగా తేట‌తెల్లం ఎంక్వైరీ చేయకుండా గుడ్డిగా లోన్ మంజూరు రూ.8కోట్లు తీసుకొని ఎగ్గొటిన మారంగంటి కుటుంబ స‌భ్యులు ప్రభుత్వ...

మంత్రి ప‌ద‌వి.. వ‌యా అమెరికా..

సంచలనం సృష్టిస్తున్న ఒక న్యూస్ ఛానల్ వార్తా కథనం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అమెరికా మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ లేఖ రాసినట్లు కథనం.. కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ ప్రకంపనలు పరిధి దాటి టెలికాస్ట్ చేయడం వెనుక ఏదైనా కుట్ర దాగివుందా..? కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమాలు చేస్తున్నారా..? ఛానల్ యాజమాన్యంపై చర్యలు...

యువత జీవితాన్ని ఛిదిమేస్తున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌

ఈజీ మని కోసం బెట్టింగ్‌లను ఆశయ్రిస్తున్న యువత ప్రస్తుతం జోరుగా సాగుతున్న ఐపీఎల్‌ బెట్టింగ్‌లు ఫేస్‌ బుక్‌ వేధికగా భారీ ప్రమోషన్లు షేర్‌ మార్కెట్‌ పేరుతో భారీగా ప్రమోషన్లు టెలిగ్రామ్‌ వేధికగా విచ్చలవిడిగా గ్రూప్‌లు అప్పుల పాలై రోడ్డున పడుతున్న కుటుంబాలు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు ఎంత నిఘా పెట్టిన కొత్త దారుల్లో సాగుతన్న బెట్టింగ్‌లు రోజు కష్టపడి పనిచేసినంత డబ్బు మీరు ఒకే గంటలో...

బ‌రితెగించిన ఇరిగేష‌న్‌

ప‌త్తుల‌గూడ‌ చెరువు క‌బ్జాకు గురైంద‌ని తెలిస‌న కూడా చ‌ర్య‌లు చేప‌ట్ట‌ని ఇరిగేష‌న్ శాఖ‌ మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ మండ‌లం ప‌త్తుల గూడ‌లో అక్రమార్కుల ఇష్టారాజ్యం సుమారు 10 ఎక‌రాల 15 గుంట‌ల‌ విస్తీర్ణంలో ప‌త్తుల‌గూడ‌ చెరువు చెరువును క‌బ్జా చేసి య‌ధేచ్ఛ‌గా విల్లాల నిర్మాణం మొద‌ట‌గా ఓ టైల్స్ కంపెనీ.. ఆ తర్వాత 6విల్లాల నిర్మాణం బ‌ఫ‌ర్‌, ఎఫ్‌టిఎల్‌లోకి వ‌స్తున్న‌ట్లు...

సీలింగ్ భూమిని రక్షించండి

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లా ఉప్ప‌ల్ లో కబ్జాల పర్వం స‌ర్వే నెం.24/ఆ లో 38గుంట‌ల సీలింగ్ భూమి శ్రీ సాయి బాలాజీ ద్వార‌కామయి రెసిడెన్సీ పేరుతో నాలుగు బ్లాకులు800 గజాలకు అర్భ‌న్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్‌వోసీ తీసుకొని ఎకరంలో బహుళ అంతస్థులు ప్ర‌భుత్వ భూమిలో అనుమ‌తులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ భవనాలు కడుతున్న పట్టించుకోని వైనం భూమిని స్వాధీనం...

ఆన్‌లైన్‌ అవస్థలు

యువ‌త‌కు గోస‌పెట్టిస్తున్న రాజీవ్‌ యువ వికాసం పథకం నేటితో యువ వికాసం ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది రూ.50వేల నుండి 4ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు రికార్డు స్థాయిలో 14ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు దెబ్బకు రెండు రోజులుగా స‌ర్వ‌ర్ డౌన్ వ‌రుస‌ సెలవుల‌తో యువ‌త ఇబ్బందులు ఆదాయ, కుల సర్టిఫికెట్ల కోసం ఎదురుచూపులు యువ వికాసం ద‌ర‌ఖాస్తుదారుల్లో అందోళ‌న జూన్ 2న రుణాల పంపిణీకి శ్రీకారం..! సుదీర్ఘ కాలం త‌రువాత యువ‌త‌కు...

భూ భారతి రైతులకు బువ్వ పెడుతుందా..?

ధరణిని రేవంత్ బంగాళాఖాతంలో కలిపేస్తాడా..? ఈనెల 14న భూభారతి అట్టహాసంగా ఆరంభం.. శిల్పకళా వేధిక సాక్షిగా ఆరంభించనున్న సీఎం రేవంత్.. ధరణి దరిద్రం తీరనుందా..? కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా..? రైతుల ఇక్కట్లకు ఇక్కనైనా విముక్తి లభిస్తుందా..? ఇప్పటికీ నిషేధిత జాబితాలో మూలుగుతున్న వేల ఎకరాల.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతుల కడగండ్లు తీరుస్తుందని అందరూ భావించారు.. మనం ఒకటి...

భూదాన్ భూమి క‌బ్జాపై చ‌ర్య‌లు శూన్యం..

శ్రీనివాస్‌రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌ భూదాన్‌ భూమిగా నిర్థారించిన తర్వాత చర్యలు చేప‌ట్ట‌ని క‌లెక్ట‌ర్‌ తుర్కయంజాల్‌లో కబ్జాకోరులకు అధికారుల సపోర్ట్‌ స‌ర్వే నెంబ‌ర్ 206లో 4 ఎక‌రాల 29 గుంట‌లు భూదాన్ భూమిగా నిర్ధారించిన భూదాన్ య‌జ్ఞ‌బోర్డ్ సర్వే నెం.206(అ)లో 1 ఎక‌రం 30 గుంటలు మాయం సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారణించిన రెవెన్యూ అధికారులు క‌బ్జాల‌ను తొల‌గించాల‌ని తుర్క‌యంజాల్ మున్సిప‌ల్...

అవినీతి అధికారికి రెడ్‌కార్పెట్‌

రూ.20కోట్ల నిధులు కాజేసిన గ‌డ‌ల శ్రీనివాస రావుకి వాలంట‌రీ రిటైర్‌మెంట్ ఎలా..? కేంద్రం ఇచ్చే ఎన్‌హెచ్ఎం నిధులు మాయం సుమారు రూ.20కోట్ల 40లక్షలు కొట్టేసిన మాజీ హెల్త్ డైరెక్ట‌ర్‌ ఐఈసీ ప్రింటింగ్ మెటీరియల్ తయారు చేయకుండానే నిధులు స్వాహా డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దర్యాప్తు దర్యాప్తులో ఐఈసీ మెటీరియల్ పేరిట నిధులు స్వాహా చేసినట్లు నిర్ధారణ గడలను వెనకేసుకొచ్చిన అప్పటి...

మసకబారిపోతున్న… పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువు

ఓయూ పరిధిలో 44 ఎంబీఏ కళాశాలల ఇష్టారాజ్యం పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాలేజీల ఆటలు 2024 ఫిబ్రవరి నోటిఫికేషన్ సమయంలో లోపాయికారి ఒప్పందం ? ఆడిట్ సెల్ డైరెక్టర్ ను కలిసిన యాజమాన్యాలు అప్పటి వీసీ ఛాంబర్ లో చక్రం తిప్పే ఓ పర్సన్.? అతన్ని కలిస్తే నోటిఫికేషన్ అయిపోయినట్టేనా…. భారీగా డబ్బులు చేతులు మారినట్లు అనుమానాలు మూడు నెలల క్రితం నోటీసులు.. మరీ...
- Advertisement -spot_img

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS