Tuesday, July 1, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

పిసిబి అవినీతి అధికారి బదిలీ

నూతన అధికారిగా వెంకన్న నియామకం దివిస్‌తో కుమ్మకు అయినందుకు బహుమానం రైతులు వరుస ఫిర్యాదులు.. ప్రమోషన్‌కు బ్రేక్‌ ఎట్టకేలకు చర్యలు చేపట్టిన అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్‌గా బదిలీపై వచ్చిన సంగీత నల్లగొండ ప్రాంతీయ కార్యాలయ అధికారిగా వచ్చినప్పటి నుండి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి దివిస్‌...

మానేపల్లి.. భూమాయ

సర్వే నెం. 212/1లోని 26 ఎకరాల 12గుంట‌లలోని కొంత‌ ప్రభుత్వ భూమి కబ్జా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయంజాల్ లో లేక్‌వ్యూ పేరుతో అక్రమ వెంచర్ జీఓ నెం.58, 59కు తూట్లు.. సర్కారు భూమిని కాపాడలేని అధికారులు అక్రమంగా దోచేసుకున్న మానేపల్లి రియాల్టీ & ఇన్‌ఫ్రా జ్యువెలరీ షాపులలో జనాల్నీ దోచుకుతిన్నది చాలక.. గవర్నమెంట్ భూమిని ఖతం చేసిన...

కబ్జాలే తన కంటెంట్‌గా మార్చుకున్న కరెంట్‌ అధికారి..!

గిర్నీబావిలో నకిలీ పత్రాలు సృష్టించి.. భూ కబ్జాలకు పాల్పడుతున్న స్వామి.. కబ్జా చేయడమే ధ్యేయంగా అక్రమ నిర్మాణం చేపట్టిన వైనం. గ్రామ పంచాయతీ కార్యదర్శి నోటీసు ఇస్తే తిరస్కరించిన స్వామి.. బోగస్‌ లే అవుట్‌లో జోరుగా రియల్‌ ఎస్టేట్‌ దందా.. కబ్జా చేయుటకు తీసిన గుంతలను పూడ్చకుండా అక్రమ లే అవుట్‌ అని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన అధికారులు.. ఫ్లెక్సీని సైతం...

కాంగ్రెస్ పై నమ్మకం ఉంది

బీసీలు, మహిళలకు పార్టీలో సముచిత స్థానం రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూశాను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు మెడిసిన్ లాంటివి చేదుగా ఉన్నప్పటికీ.. రాబోయే తరాలకు ఎంతో ప్రయోజనం మహేష్ గౌడ్ అధ్యక్షతన పార్టీ మరిన్ని విజయాలు ఖాయం ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ లో కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఏఐసీసీ నేత రాహుల్...

దేవుడి భూమికి దేవుడే దిక్కు…

ఎండోమెంట్ క‌మిష‌న‌ర్ సీతారామచంద్రస్వామి భూమిని కాపాడ‌లేక‌పోతున్నాడు రాజేంద్రనగర్ లో సీతారామచంద్రస్వామి భూమి హాంఫట్ అత్తాపూర్ లోని సర్వే నెం.384లో 12ఎకరాలు మాయం దేవాదాయ శాఖ భూమిని మింగేసిన కబ్జాకోరులు పి.గోపాల్ రెడ్డి, కె.విజయేంద‌ర్ రెడ్డి ఇష్టారాజ్యం రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అక్రమ నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌వ‌ద్ద‌ని ఎండోమెంట్ ట్రిబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ట్రిబ్యున‌ల్ ఉత్త‌ర్వులు ఉల్లంఘిస్తూ నిర్మాణ ప‌నులు ఎండోమెంట్ అధికారులు అడ్డుకునేందుకు...

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ కొట్టిస్తున్న వైనం హెచ్ఎండీఏ అనుమతులు లేకుండానే అడ్వటైజ్మెంట్ కలర్ ఫుల్ పాంప్లెట్స్ తో అమాయకులకు కుచ్చుటోఫీ రియల్ భూమ్ పేరిట సంస్థల బురిడీ భూములు కొనడం, అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనే...

ప్లేట్ల బుర్జు దావఖానాలో కామ పిశాచి

అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ లీలలు 60 ఏళ్ల వయసులో పెచ్చుమీరుతున్నశారీర‌క‌ కోరికలు రాష్ట్రంలోనే అతి పెద్ద మెటర్నరీ ఆస్పత్రిలో కొలువు యలగబెడుతున్న సారూ మహిళా ఉద్యోగినీలపై వేధింపులు ఇప్పటికే 23మందితో కలిశాను.. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలనేది నా ఆశ సదరు ఉద్యోగిని తీసుకొని హోటల్ కు రావాలంటూ హుకూం మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం లైంగికవాంఛ తీర్చాలంటూ వార్నింగ్ ఆదాబ్ చేతిలో ఆడియో, చాటింగ్...

లంచం ఇచ్చుకో.. భూములు పుచ్చుకో..

జీఓ నెం.59కు తూట్లు.. ప్రభుత్వ అధికారులే కారకులు ముఖ్య‌పాత్ర పోషించిన త‌హ‌సీల్దార్ ఎం.వి న‌ర్సింహారెడ్డి అక్రమ మార్గంలో పట్టాచేసిన వైనం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధికారుల అలసత్వం కోట్లాది రూపాయల విలువైన ప్ర‌భుత్వ భూమి స్వాహా ఉప్పల్ కల్సా గ్రామంలో 1050 గజాల భూమి ఖతం సర్కారు జీఓ, నిబంధనలు తుంగలో తొక్కిన యంత్రాంగం గవర్నమెంట్ భూమిలో రాత్రికి రాత్రే గది నిర్మాణం ఎప్పటి...

నిబంధనలకు నిలువునా పాతర

రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యం పీసీబీ అధికారులకు కంపెనీతో వాటాలు ఎంపీ, ఎమ్మెల్యే ఫిర్యాదులు చేసిన చర్యల శూన్యం అవినీతి మత్తులో పీసీబీ అధికారులు రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని వైనం టాస్క్ ఫోర్స్ మీటింగ్ లు సూచన ప్రాయమే యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల పరిధిలోని ధోతిగూడెం గ్రామంలోని రావూస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది. కాలుష్య కాసారాలు వెదజల్లె...

ఇదిగో చెరువు కబ్జా.. కన్నెత్తి చూడని హైడ్రా..

పుప్పాలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్.. అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన పట్టించుకోని వైనం.. ఒకేరోజు, ఒకేసారి, ఒకే భూమికి మూడు రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు .. దొడ్డిదారిన నిర్మాణ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS