Monday, June 30, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

జనాలను ముంచిన ఆర్‌.జె.వెంచర్స్‌

రూ.270 కోట్ల కుచ్చుటోపీ కంపెనీ అధినేతలు భాస్కర్‌ చక్కా, సుధారాణి చక్కాల మాయజాలం ˜ ఖతర్నాక్‌ కపుల్స్‌ చేసిన అవినీతి భాగోతం..˜ 1000 మంది అమాయకులనుమోసం చేసిన వైనం..˜ లబో దిబో మంటున్న ఆర్‌.జె. వెంచర్స్‌బాధితులు.. ˜ న్యాయం జరక్కపోతేఆత్మహత్యే శరణ్యం అంటూ రోదనలు..˜ ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి వారినికట్టడి చేయలేరా..? ˜ గుంట భూమిఉండదు.. నిర్మాణాలు...

హైడ్రానే హడలెత్తిస్తున్న సంస్థ

పుప్పాలగూడలో దర్జాగా కబ్జా చేస్తున్న వెస్టర్న్‌ నిర్మాణ సంస్థ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాల సృష్టి భారీగా ముడుపులు తీసుకొని ఎన్వోసీ జారీ చేసిన నాటి రంగారెడ్డి కలెక్టర్‌ ఇటీవల భూదాన్‌ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌ వ్యవహారంపై పలువురు కీలక అధికారులపై కేసు నమోదు...

జైన్ సంస్థ అక్రమాలకు జై.. చర్యలకు అధికారులు నై..

˜ కోట్ల విలువ చేసే పార్కు స్థలం కబ్జా..˜ నారపల్లి రాజీవ్‌ రహదారి పక్కనే 1-10 గుంటల పార్క్‌ స్థలంలో˜ జైన్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ అంతస్తుల అక్రమ నిర్మాణం!˜ జైన్‌ ఎస్టేట్స్‌ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చెయ్యాలి˜ ఉన్నతాధికారులకు లేఖ రాసిన పోచారం మునిసిపల్‌ కమిషనర్‌ వీరారెడ్డి˜ ఇక్కడ ప్లాట్లు బుక్‌...

భూదాన్‌ భూమి.. సమర్పయామి!

శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్‌ హాల్‌పై భూదాన్‌ యజ్ఞ బోర్డు నిర్ధారణసర్వే నంబర్‌ 206లో 4 ఎకరాల 29 గుంటల భూదాన్‌ భూమిగా నిర్ధారించిన భూదాన్‌ యజ్ఞ బోర్డు సర్వే నం.206(ఏ)లో 1 ఎకరం 30 గుంటలు సామ శ్రీనివాస్‌ రెడ్డి కన్వెన్షన్‌ హాల్‌ ఆక్రమణలో˜ సర్వే చేసి కబ్జాకు గురైనట్లు నిర్ధారించిన రెవెన్యూ అధికారులుకబ్జాలను తొలగించాలని...

అంతా నా ఇష్టం.. అంటున్న డీఈఓ..

ఈయన గారి గురించి రాయాలంటే పుస్తకాలు చాలవు ఇతగాడి చిట్టా విప్పితే యూనియన్ల కూసాలూ కదులుతాయిడీఈవో కార్యాలయంలో అంతటా ఈయన గారి అనుచరగణాలేనట సారు యాడికి పోయినా వీవవీఐపీ రాచమర్యాదలే దొరుకుతున్నాయటసారు చూపు కోసం ఉద్యోగుల పాట్లు అన్నీ ఇన్నీ కావట 23 ఏళ్లుగా ఒకే సీట్లో తిష్టవేసిన ఏఎస్వో కూడా ఈ సారుకే...

అన్నదాతలకు.. ఎన్ని కష్టాలో..

వర్షాలతో తడి ముద్దై మొలకెత్తుతున్న వైనం సరైన సౌకర్యాలులేక నష్టాల ఊబిలో రైతులుఈ నష్టానికి బాధ్యులు ప్రభుత్వమా? అధికారులా?గన్నీ బ్యాగులు, లారీలు, గోదాంల కొరత? ప్రభుత్వ ప్రకటనలకు.. వాస్తవాలకు పొంతనేది?సీఎం, మంత్రుల మాటలను పట్టించుకోని అధికారులు ఇప్పటికే రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం.. కల్లాల వద్ద పడిగాపులు.. అధికారులు...

వీసాల ఛీటర్.. 20 కోట్లతో పరార్..

˜ ఎంచక్కా ముంబై చెక్కేశాడు ..?˜ వీసాల పేరిట తమిళవాసి భారీ మోసం..˜ 20 కోట్లతో ఏజెంట్‌ డేనియల్‌ విక్టర్‌ పరార్‌˜ అతనికి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫణింద్ర సహకారం˜ అతని సహకారంతోనే కోట్లు కొల్లగొట్టిన చీటర్‌˜ చీటర్‌, ప్రభుత్వ ఉద్యోగి.. ఇద్దరి నివాసాలూ ఒక చోటే˜ వ్యవహారం బట్టబయలు కావడంతో డానియల్‌ మకాం...

‘నారాయణ’ రాజ్యం.. చర్యలు పూజ్యం..

˜ ఏకంగా ఒక జిల్లా కలెక్టర్‌ ఆదేశాలిచ్చినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు..˜ ఒకసారి అధికారులు సీజ్‌ చేసినా, తిరిగి నిస్సిగ్గుగా తెరిచిన దుర్మార్గం..˜ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామంలో సంఘటన..˜ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నడపడం ఒక ఎత్తు.. అడ్డగోలుగా ఐఐటి,జె.ఈ.ఈ. ఫౌండేషన్‌ పేరుతో లక్షల్లో ఫీజుల వసూలు...

మన ఓట్లు మనకే వేసుకుందాం

77 ఏళ్ల అగ్రవర్ణ ప్రభుత్వాల పాలనలో బడుగు, బలహీనవర్గాలకు ఒరిగింది శూన్యమని ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ అవ్వారు వేణుకుమార్ విమర్శించారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాలు తమ తమ ఆస్తులను పెంచుకుయాని ఆరోపించారు. అధికారం, సంపద అనుభవించి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని...

సీఎం సార్.. మా బడికి దారేది?

మరికొద్ది రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవులు ముగియనుండటంతో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో బడి బాట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. ఉపాధ్యాయులను ఆదేశించింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కారు బడుల్లోనే చేర్పించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే.. గవర్నమెంట్ స్కూల్స్‌లో సరైన వసతులు ఉండవని పేరెంట్స్ భావిస్తుంటారు. అందుకే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS