తెల్లచొక్కా వేసుకున్న ప్రతి ఒక్కరు లీడర్ కాడు,నాయకుడు కాడుపేదవాడు ఆపదలో ఉన్నప్పుడు ఆసరాగా నిలిచేవాడు సమస్యను పరిష్కరించే వాడే నిజమైన నాయకుడురాజకీయ నాయకుడు…తెలుగు పేపర్ చదవడానికి రాని వాడు కూడా తెల్ల చొక్కా వేసుకొని లీడర్ అవుతున్నాడు పంచాయితీ చెప్తాడు…కానీ చదువుకున్న వాడు మాత్రం వాడి ముందల చేతులు కట్టుకొని నిలబడతాడు..ఇది నేటి సమాజం
చాకలి...
ఓ బీసీ అన్నలారా,అక్కల్లారా ఇకనైనా మేల్కొంటారా!బీసీ కులగణన కుంటు పడకముందే గళం ఎత్తి గర్జిద్దాం..బిసి రిజర్వేషన్ల కొరకు పోరాటం చేద్దాం..అగ్రవర్ణాల ఆధిపత్యానికి దాసోహం అంటారా!అస్తిత్వం కోసం పోరాటానికి నడుం బిగిద్దాం..బీసీలు ఓట్ల అప్పుడే యాది కొచ్చే మర మనుషులేనా!బీసీలలో మేధావులకు కొదవలేదు కానీ కుల గణన కోసం ఎవరు ముందుకు రావట్లేదు…మన మౌనం,మన బీసీల...
పొందిన మనిషిని అలాగే గుప్పిట్లో పెట్టుకోడానికి జీవితాంతం పోరాటమట.నీతి పోరాటాలకు తీరిక లేదు పెరిగిన ధరలకు పోరు లేదు ఓటు వస్తే పోటు తప్పదిక..భారంగా బ్రతుకీడుస్తూ,బాధ్యతల్ని మోస్తూ, బందీఖానాలో వేసినట్టుగా జీవించే ఓ మనిషీ…ఒక్కసారి ఆ వలయాన్ని దాటుకుని బయటికిరా…స్వేచ్చా ప్రపంచంలో ఇంకెన్నో ఉన్నాయ్, కుటుంబ బంధాల్లోనే మగ్గిపోతే ఎలా… ప్రశ్నించే గొంతుకలా మారు,...
అన్నపూర్ణగా వెలుగొందిన నాదేశాన్ని అప్పుల పాలు చేయకండి..నా తెలంగాణ కోటి రతనాల వీణ..కారాదు..?? దుర్భిక్ష కోన..!!కేంద్ర,రాష్ట్రాల బడ్జెట్లు చుస్తే ఘనం..ప్రయోజనాలే ప్రశ్నార్థకం..?రాజకీయ మైలేజ్ కోసం బురద జల్లుకునే డ్రామాలు చూస్తుంటే..నేతల నోట నిజాలు ఎండమావులేనాబడ్జెట్లో నిధులు కేటాయింపు పార్టీల స్వార్థ రాజకీయ చదరంగం కానే కాదు..అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్ష..నిప్పులాంటి నిజాలు దాస్తేకీలెరిగి వాటా...
ప్రభుత్వాలు ప్రజలకు స్వయం ఉపాధి కల్పించి ప్రజల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడాలి, కానీ నేడు ఉచితాల పేరుతో అధికారం చేజిక్కించుకొని జనాల నెత్తిన అప్పుల కుప్పను మోపి కుర్చీలోంచి దిగిపోతున్నారు.పాలకులు మారినా పాలించే తీరు మారడం లేదు.అప్పుల కుప్ప తరగడం లేదు.ఇంకెన్నాళ్లు ఈ దుస్థితి…భావి తరాల భవిష్యత్తు అంధకారంలో కొట్టు మిట్టాడాల్సిందేనా..?
పన్నాల అరుణ్ రెడ్డి
ఎమ్మెల్యే లు,ఎమ్మెల్సీలు పార్టీలు మారేది ప్రజల కోసం కాదు.. వాళ్ళ అక్రమ ఆస్తులు కాపాడుకోవడం కోసం.. ఇది నేనంటున్న మాట కాదు యావత్ సమాజం కోడై కూస్తోంది.. పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం, పదవి పోయాక జనం కోసమే మేం అంటూ ఊసరవెల్లి కంటే ఎక్కువ రంగులు మారుస్తారు.. నిజానికి వీళ్లంతా ప్రజల కోసమే...
జనానికి దగ్గరగా,ప్రభుత్వ పథకాలకు దూరంగా పుట గడిస్తే చాలుఅనుకునే భరతమాత బిడ్డలు ఎందరో.. ??ఎన్నోసార్లు ఓటు హక్కు వినియోగించుకొని నిలువ నీడ కోసం ఎదురు చూసే శరణార్థులు అయ్యారు నేడు..కన్నీళ్లను మంచినీళ్ళుగా తాగి బ్రతికిడదిస్తున్న దుస్థితి కొందరిది..రెండు రకాల కూరలతో అన్నం వద్దు,కారంమెతుకులు చాలు అనే పరిస్థితి మరికొందరిది..దేశం ప్రగతి పథంలో ఉన్నదన్న సారు..!!కుడు,గూడు...
బాధ్యతలేని ప్రభుత్వ చేతుల్లో బంధీలుగా ఉన్న పీడిత ప్రజల్లారా గొంతెత్తి ప్రశ్నించండి..నీకు జరిగే అన్యాయం పై మౌనంగా ఉండిపోయావో బ్రతికేందుకు నీకున్న హక్కుల్ని కాలరాస్తాయి ఈ నీచపు అధికారాలు…ఎదురుతిరిగి ప్రశ్నించనప్పుడే నువ్వు స్వేచ్ఛగా బ్రతగల్గవ్న్యాయన్యాయలని పక్కనెట్టిన జనం తప్పొప్పుపులు లెక్కించడం కూడా ఎప్పుడో మరిచారు..దోచేసిందాచేయంటూ కంకణం కట్టుకొని రక్తం మరిగిన రాక్షసుల్లా ధనార్జనవేటలో మునిగారీనరరూప...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...