మానవ జీవితం..మొదటి సగంలో డబ్బు పిచ్చిలో పడి..లేనిపోని జబ్బులు తెచ్చుకుంటారు.. రెండో నగరంలో ఆ జబ్బులు తగ్గాలని సంపాదించిన డబ్బులు తగలేస్తారు..అంతే జీవితంఎందుకు ఉరుకులు పరుగులు..ఎక్కడ ఆగుతుందో తెలియని ప్రయాణం.రంగు రాళ్ల కోసం వెతుకులాటఓ మనిషి ఇంకెప్పుడు మారుతావు..మనిషి ఉన్నప్పుడు పట్టించుకోపోయాక ఫోటోలపై ప్రేమ కురిపిస్తే ఏం లాభం నువ్వేమి పోగొట్టుకున్నావు నీకేతెలియనంతగా పరిగెడ్తున్నావు...
మనిషి గ్రహాల స్థితిగతులకు లెక్కిస్తూ…కృతిమ గ్రహాలను సృష్టిస్తూ..అంతరిక్షపుఅంచుల్ని,కడలి లోతుల్ని ఛేదిస్తూభవిష్యత్తు ఫలితాల కోసం మూఢనమ్మకాలైనఅదృష్టం,అంధ విశ్వాసాల ఛాందస ఆలోచనలభ్రమలో పడి " భోలే బాబా పాద దూళికై "పాకులాడి 121 మంది ప్రాణాలు మట్టిలోకలిసే..ఈ శోకానికి ఎవరు బాద్యులు..??శిక్ష ఎవరికీ … !! కంప్యూటర్ కాలంలో పాత రాతియుగవు ప్రవర్తనలా..ఆవు చేలో మేస్తే చూడ...
డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…ప్రపంచంలో ఎన్ని మతాలున్న...
మీ కుటుంబంలో ఓ ఉద్యోగం పొతే ఏమైతది సారు…మూడునెలలు జైల్లో ఉన్న కవిత పదవి పోలే..కవితను ఎమ్మెల్సీగా ఎలా కొనసాగిస్తారు..??ప్రభుత్వ ఎద్యోగులకు ఓ న్యాయం..మీ పొలిటికల్ లీడర్లకు ఓ న్యాయమా…??ప్రభుత్వ ఉద్యోగి తప్పుచేసి జైలుకెళ్తే వెంటనే తొలగిస్తారు..ఇన్నాళ్ళుగా తీహార్ జైలులో ఉంటే ఆమెకెట్ల నౌకరు కొనసాగిస్తారు..మీ లాంటి వాళ్లకు సిగ్గు,ఎగ్గు ఉండదు కదా..!!అయిన మీకు...
ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...
పుస్తకాల బరువు బాల్యాన్ని కుంగదీస్తుంది..చిన్నారుల వెన్నముక్క వంగిపోతుంది..నర్సరీ,ఎల్.కే.జి,యూకేజీ పిల్లలకు అసలు పుస్తకాలువుండ వద్దనే నిబంధన వున్నా పట్టించుకునే నాధుడే లేడు..తుంగలో తొక్కినా విద్య హక్కు చట్టం నిభందనలు..కిలోల పుస్తకాల బరువుతో వివిధ అంతస్తులు ఎక్కుతున్న విద్యార్థులు..శారీరకంగా,మానసికంగా క్రుంగి పోయి హాస్పిటల్బాట పడుతూ వున్నా వైనం,అనవసర పుస్తకాలు పెట్టి ధనార్జనే ద్యేయంగా ప్రైవేట్ పాఠశాలల నిలువు...
మృగశిలా కార్తిలో వర్షాలు పడితేఆనందంతో రైతన్నలు పులకరించి విత్తనాలు జోరుగా నాటుకుండ్రు..మృగశిలా కార్తిలో వర్షాలు పడితే భూతల్లి పులకరించి,మొలకలు పచ్చని రంగులో పైకి వస్తే రైతన్నలు పండుగలు చేసుకుండ్రు..ఏరువాక పున్నంవస్తే రైతన్నల గుండె కోత మిగిలి..రైతన్నకంట్లో నుండి నెత్తురు..వచ్చేవరకు రైతన్నలుఏడుస్తుంటే..వామదేవుడు కంకరించక మొండికేసిండు..రైతన్నలపై కనికరించుమహాప్రభువు అని దేవుళ్లకు పూజలు చెయ్యవత్రి..రైతన్నల మొర అలంకరించిచిరుజల్లు కురిచేలా...
శాంతి భద్రతలను కాపాడే రక్షకబటులే భక్షకభటులై వృత్తికి మాయని మచ్చగా నిలుస్తున్నారు.అత్యాచారాలు, బుకబ్జాలు,సెటిల్ మెంట్లు,మాఫీయా తో సంబంధాలు,రౌడీ షీటర్లతో స్నేహ బంధం తో పోలీస్ల పట్లసమాజంలో నమ్మకం పోతుంది.
కొద్ది మంది పోలీస్ అధికారుల తీరు సభ్య సమాజం కి తలవంపులు తెస్తుంది.కంచే చేను మేస్తే లాగా వుంది పోలీసుల తీరు.పోలీస్ వ్యవస్థ లో ప్రక్షాళన...
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...