Monday, June 30, 2025
spot_img

బిజినెస్

చమురు ధరలకు రెక్కలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలే కారణం ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాలతోపాటు ఇండియన్ ఆయిల్ మార్కెట్‌ పైన, గ్యాస్‌ కంపెనీల పైన పడే అవకాశం ఉంది. ముడి చమురు ధర ఇప్పుడు బ్యారెల్‌కు 73 నుంచి 74 డాలర్లు పలుకుతోంది. అయినా ఆయిల్ మార్కెట్‌ కంపెనీల...

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్‌కి సీఎం చంద్రబాబు వినతులు

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలుకు రూ.150 కోట్లు సాయం చేయండి ఆక్వా ఎగుమతులపై సుంకాల భారం తగ్గించేలా అమెరికాతో చర్చించండి మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీ తగ్గించండి *పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచన చేయండి *క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరిన సీఎం చంద్రబాబు. *అమరావతి, జూన్ 15:* రాష్ట్రంలోని వివిధ వాణిజ్య పంటలు, ఆక్వా...

24 బార్లకు 3525 అప్లికేషన్లు

విజయవంతంగా ముగిసిన లాటరీ ప్రక్రియ రంగారెడ్డి జిల్లా నార్సింగి అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 24 నూతన బార్లకు లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి లాటరీ నిర్వహించారు. కమిషనర్ సి.హరికిరణ్ ఆధ్వర్యంలో బార్ల దరఖాస్తుదారుల సమక్షంలో జరిగిన ఈ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని...

బోగులకుంటలో ఫెర్నాండెజ్ హాస్పిటల్ కొత్త OP క్లినిక్‌ ప్రారంభం

మహిళల ఆరోగ్య సంరక్షణ సేవలను విస్తరించడంలో భాగంగా, ఫెర్నాండెజ్ హాస్పిటల్ బోగులకుంటలో నూతన అవుట్‌పేషెంట్ క్లినిక్‌ను ప్రారంభించింది. ఈ క్లినిక్ ఫెర్నాండెజ్ హాస్పిటల్ ప్రధాన ఆసుపత్రికి సమీపంలోనే ఉంది. ఇది నగర నడిబొడ్డున మహిళలు, శిశువులు, చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలను అందిస్తుంది. ఈ కొత్త క్లినిక్‌లో అన్ని ప్రత్యేక అవుట్‌పేషెంట్ సౌకర్యాలు ఒకే చోట లభిస్తాయి....

ఆన్‌లైన్ పేమెంట్లపై ఛార్జీ

కేంద్ర ప్రభుత్వ యోచన ఆన్‌లైన్ చెల్లింపులపై ముఖ్యంగా యూపీఐ పేమెంట్లపై ఛార్జీ వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రూ.3 వేల కన్నా ఎక్కువ మొత్తంలో చేసే లావాదేవీలపై రుసుములు విధించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకులకు, పేమెంట్ గేట్‌వే సంస్థలకు సపోర్ట్ చేసేందుకు ఈ దిశగా పరిశీలన చేస్తోంది. మర్చెంట్ డిస్కౌంట్...

‘దేవి’ లాంఛనంగా ప్రారంభం

మహిళా వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తల కోసం మహిళల మార్గదర్శక సమూహమైన దేవి(Dewi).. తమ లోగోను లాంఛనంగా ఆవిష్కరించింది. Dewiకి ఫుల్‌ఫామ్.. డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉమెన్ ఇన్నోవేటర్స్. లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇవాళ (జూన్ 10 మంగళవారం) జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి గుడిలో నిర్వహించారు. డాక్టర్ నీలిమ వేముల స్థాపించిన ఈ సంస్థ.. ఎపెక్స్ చైర్‌పర్సన్ సత్యవతి ప్రసన్న...

ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి వాణినగర్‌లో ఆదర్శ టీవీఎస్ షోరూమ్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజిగిరి ప్రాంతంలో కొత్త ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ డీలర్ ఆదర్శ సత్యనారాయణ ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇది ప్రారంభం కావడంతో ఇకపై వినియోగదారులకు టీవీఎస్ వాహనాలు దగ్గరలోనే అందుబాటులో ఉండనున్నాయి....

రూ.500 నోట్లను రద్దు చేయట్లేదు

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం రూ.500 నోట్లను రద్దు చేయనున్నారంటూ వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అలాంటి ఆలోచనేదీ తమకు లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై క్యాపిటల్ టీవీ చానల్ అప్‌లోడ్ చేసిన వీడియోను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ద్వారా పరిశీలించి...

స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రారంభం..

ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి నేడు ప్రకటన చేయనుండటంతో ఇన్వెస్టర్లు అలర్ట్ అయ్యారు. ఫలితంగా సూచీలు స్వల్ప నష్టాల్లో నడుస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్ సిగ్నల్స్ వస్తున్నాయి. దీంతో దేశీయ షేర్ మార్కెట్‌లపై ఆ ప్రభావం...

రెపో రేట్‌ కోతపై రేపే నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2025కి గాను 3వ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షను నిన్న (జూన్ 4న బుధవారం) ప్రారంభించింది. ఇవాళ, రేపు కూడా జరగనున్న ఈ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను రేపు (జూన్ 6న శుక్రవారం) వెల్లడించనున్నారు. గృహ, వాహన, వ్యక్తిగత తదితర...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS