Monday, June 30, 2025
spot_img

బిజినెస్

వరుసగా 3వ రోజూ నష్టాలే

ఇండియన్ స్టాక్‌ మార్కెట్లు వరుసగా 3వ రోజూ (జూన్ 3, మంగళవారం) నష్టాలను చవిచూశాయి. ఫారన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెద్ద సంఖ్యలో వెనక్కి తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు షేర్ మార్కెట్లను నష్టాల బాటలోకి తీసుకెళ్లాయి. ఇంధనం, ఆర్థికం, ఐటీ రంగ షేర్లలో సేల్స్ పెరగటంతో ఒక దశలో ఒక్క...

12 వేలు తగ్గనున్న పసిడి ధర

పలు కారణాలు చెబుతున్న విశ్లేషకులు ప్రస్తుతం రూ.97 వేలు పలుకుతున్న 10 గ్రాముల బంగారం ధర.. రానున్న రోజుల్లో రూ.12 వేలు తగ్గనుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో రూ.80 వేల నుంచి రూ.85 వేల మధ్యలో ఉండనుంది. పాకిస్తాన్‌పై ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టాక గోల్డ్ రేట్లు తగ్గాయి. 10 గ్రాములకు రూ.2 వేలు దిగొచ్చింది....

తగ్గిన వంట గ్యాస్ ధర

వంట గ్యాస్ ధర తగ్గింది. వాణిజ్య అవసరాలకు వాడుకునే ఎల్‌పీజీ రేట్లను చమురు సంస్థలు సవరించాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 తగ్గించినట్లు ప్రకటించాయి. దీంతో నిత్యం ఈ సిలిండర్లను వినియోగించే రెస్టారెంట్లు, హోటళ్ళు, ఇతర వాణిజ్య సంస్థలకు ఇది పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. తగ్గిన రేట్లు తక్షణం అమల్లోకి వచ్చాయి....

జూన్ 1 నుంచి మారుతున్న బిజినెస్ రూల్స్

ఆదివారం నుంచి జూన్ నెల ప్రారంభం కానుంది. కొత్త బిజినెస్ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. అవి.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఓవర్‌నైట్ మ్యూచువల్ ఫండ్స్‌కి కొత్త కట్ ఆఫ్ టైమ్స్ ప్రకటించింది. ఆఫ్‌లైన్ లావాదేవీలకు 3 పీఎం, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌కి 7 పీఎం అని తెలిపింది. కొటక్ మహింద్రా బ్యాంక్,...

ఓలా.. డీలా..

ఓలా ఎలక్ట్రిక్.. డీలా పడుతోంది. టాప్ వన్ రేంజ్ నుంచి థర్డ్ ప్లేస్‌కి డౌన్ అయింది.ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025 మే నెల ఒకటో తేదీ నుంచి 26 తేదీ మధ్యలో ఓలా విద్యుత్ వాహన రిజిస్ట్రేషన్లు 15,221 మాత్రమే జరిగాయి. 2024 మే నెలలో 37,388 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా ఈసారి 60...

మళ్లీ లక్ష చేరువలోకి బంగారం

పుత్తడి ధర మరోసారి లక్షకు చేరువైంది. రిటైలర్లు, ఆభరణాల కొనుగోలుదారులు పసిడి వైపు మొగ్గుచూపడంతో జాతీయ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల ధర మళ్లీ 99 వేల రూపాయల పైకి చేరుకుంది. వారం కిందటితో పోలిస్తే బంగారం రేటు రూ.550 పెరిగి 99,300 రూపాయలు పలికింది. గత వారం రోజుల్లో గోల్డ్ ధర 3...

బేగంపేట్‌లో ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్

భారతదేశంలోని మొట్టమొదటి ఆర్గానిక్ క్రీమరీ ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్, బేగంపేట్‌లో తమ మూడో ఔట్‌లెట్‌ను గ్రాండ్‌గా ప్రారంభించింది. రూ. 1కే గ్రాము ఆర్గానిక్ ఐస్ క్రీం అందిస్తున్న ఈ స్టోర్‌ను సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్, పోలీస్ అధికారులు, జర్నలిస్ట్ స్వప్న ప్రారంభించారు. 2013లో స్థాపితమై, 2018 నుంచి పూర్తిగా ఆర్గానిక్‌గా...

దిగొచ్చిన బంగారం ధరలు

3వేలకు పైగా తగ్గిన రేట్లు అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్‌లో ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరిన బంగారం ధర బుధవారం కాస్త దిగొచ్చింది. 10 గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.3వేలు తగ్గింది. బుధవారం 11 గంటల సమయంలో బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.98,700గా ఉంది. అటు వెండి ధర కూడా స్వల్పంగా...

ఘనంగా బ్రిల్లర్ క్లినిక్ రెండో వార్షికోత్సవం

అందంగా ఉండాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కానీ అనవసరమైన ఉత్పత్తుల వినియోగంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే నిపుణుల సలహాతోనే అందాన్ని మెరుగుపర్చుకోవాలి" అని ప్రముఖ వైద్య నిపుణురాలు, బ్రిల్లర్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమ్రిన్ బాను సూచించారు. జూబ్లీహిల్స్‌లో బ్రిల్లర్ క్లినిక్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుక అంగరంగ...

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు అవార్డ్

తెనాలి డబుల్ హార్స్ గ్రూప్‌నకు మరో గౌరవించదగిన గుర్తింపు లభించింది. యూఆర్‌ఎస్ మీడియా మరియు ఆసియా వన్ మ్యాగజైన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 25వ ఆసియన్ బిజినెస్ & సోషల్ ఫోరమ్ కార్యక్రమంలో, సంస్థకు ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్స్ & లీడర్స్ 2024–25 అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని కంపెనీ చైర్మన్ అండ్...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS