Monday, June 30, 2025
spot_img

బిజినెస్

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. ఈ ఉదయం నుంచీ ఏకబిగిన పెరుగుతూ పోయాయి. ఉదయం సెన్సెక్స్‌, నిప్టీ, సూచీలు స్వల్ప నష్టాల్లో ఉన్నా.. తర్వాత నుంచి భారీగా పరుగులు పెట్టాయి. ఒక దశలో నిప్టీ 23,861 పాయింట్ల దగ్గర గరిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌ 78,566 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది....

ఫ్లిప్‌కార్ట్‌లో అసూస్ ఏఐ – పవర్డ్ ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్‌

అసూస్, ఈరోజు భారతదేశంలో తన ఏఐ -ఆధారిత ఎక్స్‌పర్ట్‌బుక్ పి సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి అధిక పనితీరు, అధిక మన్నిక, గొప్ప బ్యాటరీ బ్యాకప్, సజావుగా విస్తరించదగిన సామర్థ్యం, ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ భద్రత మరియు ఎంటర్‌ప్రైజ్-గ్రేడ్ సర్వీస్ మద్దతుతో నడిచే, ఆందోళన లేని వ్యాపార అనుభవం అవసరమయ్యే వ్యాపారాలు మరియు నిపుణుల...

యువ ఫిల్మ్ మేకర్స్ కోసం ‘కీప్ఇట్‌షార్ట్’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

యువ ఫిల్మ్ మేకర్స్ ప్రతిభను వెలికి తీయడమే లక్ష్యంగా సినీ స్టోర్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో కీప్ఇట్‌షార్ట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీస్టోర్ టెక్నాలజీస్ సీఈఓ నాగేందర్ పోలమరాజు మాట్లాడుతూ ఇది దేశంలోనే మొదటి ఫిల్మ్, యానిమేషన్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్ అన్నారు. యువ ఫిల్మ్ మేకర్స్ కు...

శ‌ర‌త్ సిటీ మాల్‌లో ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభించిన లిబాస్

భారతదేశంలోని ప్రముఖ అల్ట్రాఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటైన లిబాస్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను హైద‌రాబాద్‌లోని శ‌ర‌త్ సిటీ క్యాపిటల్ మాల్ వద్ద ప్రారంభించింది. 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త స్టోర్ లిబాస్ వారి విస్తృత స్థాయి ఫ్యాషన్ పోర్ట్ ఫోలియోను ఒకే గొడుగు కిందకు తెస్తుంది. ఇది ఆధునిక...

స్పూర్తిదాయకంగా వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025

నిజ జీవిత​ హీరోలు, స్పూర్తిదాయక వ్యక్తులు, భవిష్యత్‌ తరానికి మార్గదర్శకులైన వారిని ‘వైశ్య అచీవర్స్ అవార్డ్స్ 2025’తో సత్కరించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. విభిన్న రంగాల్లో విశేష కృషితో పాటు తమ సంఘం అభివృద్ధికి నిరంతరం పాటు పడుతున్న స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను వైశ్య అచీవర్స్ అవార్డ్స్‌తో గౌరవించనున్నట్లు పేర్కొన్నారు. వైశ్య అచీవర్స్ అవార్డ్స్ విభిన్న...

పసిడి పరుగులు

అంతకంతకూ పెరుగుతున్న బంగారం ధరలు తులం దర లక్షకు చేరుకుంటుందని అంచనా బంగారం ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. దాంతో సామన్యులకు బంగారం కొనుగోలు తలకు మించిన భారంగా మారిపోతున్నది. అంతర్జాతీయ మార్కెట్‌లో రానున్న ఏడాదిన్నర కాలంలో ఔన్స్‌ బంగారం ధర 3500 డాలర్లకు చేరుకునే అవకాశం ఉన్నదని ఓ సంస్థ తన నివేదికలో పేర్కొన్నది. అంటే భారత...

కొంపల్లిలో వినూత్న రుచుల వేదిక అంతేరా కిచెన్ అండ్‌ బార్

ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ… క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాయపదంగా పేరుగాంచిన అంతేరా కిచెన్ & బార్ నగరంలోని కొంపల్లికి తన పరిధిని విస్తరించింది. నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన అంతేరా విభిన్న ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య...

భగ్గుమంటున్న బంగారం..

అందనంతగా రోజురోజుకూ పెరుగుదల పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకులు పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల బంగారం.. బంగారమవుతోంది. అందనంతగా రోజురోజుకూ ధరల పెరుగుదల కలవరానికి గురిచేస్తోంది. పదిగ్రాములు లక్షకు చేరడం ఖాయమంటున్న విశ్లేషకుల మాటలతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌లో మరింత భారంగా ధరల పెరుగుదల సామాన్యులకు భారంగా మారింది. ఇలా...

గుడ్డు తిని ఆరోగ్యంగా ఉండండి

పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం మన శరీర ఎదుగుదలలో, ఆరోగ్యం విషయంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రొటీన్‌ అనేది శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్‌ సింగ్‌ బయాస్‌ అన్నారు. బుధవారం ప్రపంచ ప్రొటీన్‌ దినోత్సవం సందర్భంగా జూబ్లీహిల్స్‌లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ...

అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ కొత్త ఉత్పత్తి మైలురాయి

హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ యొక్క ఐస్‌ క్రీమ్స్‌ బ్రాండ్‌ అయిన అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌, గోవిందపూర్‌ ఫెసిలిటిలో రోజుకు 1.27 లక్షల కిలోల ఐస్‌ క్రీమ్స్‌ ఉత్పత్తి చేస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. పెరుగుతున్న వినియోగదారుల డిమా ండ్‌ను తీర్చడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబి స్తుంది. 2022లో స్థాపించబడిన గోవిందపూర్‌...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS