Tuesday, July 1, 2025
spot_img

బిజినెస్

భారీగా తగ్గిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1000 తగ్గగా..24 క్యారెట్లపై రూ.1,090 తగ్గింది. బులియన్ మార్కెట్‎లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,000 ఉండగా..24 క్యారెట్ల ధర రూ.78,550గా నమోదైంది.

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ ఎం 05

దేశీయ మార్కెట్‎లోకి బీఎండబ్ల్యూ మరో కొత్త మాడల్‎ను తీసుకొచ్చింది.లగ్జరీ కార్లకు భారత్ లో డిమాండ్ అధికంగా ఉండడంతో అత్యంత శక్తివంతమైన వీ08 ఇంజిన్ తో తయారుచేసిన ఎం 05 మాడల్‎ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఈ మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించినట్లు బీఎండబ్ల్యూ తెలిపింది.

ఎయిర్ నెట్‌వర్క్‌ను విస్తరించిన ఫెడెక్స్

ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్ రవాణా సంస్థ ఫెడరల్ ఎక్స్‌ప్రెస్ కార్పొరేషన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం నుండి కీలకమైన దిగుమతులకు దక్షిణ భారతదేశం యొక్క ప్రాప్యతను మెరుగుపరిచే యూరప్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకు ఎగుమతులను పెంచే వ్యూహాత్మక విస్తరణను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫ్లైట్ సర్వీస్ లాజిస్టిక్స్, సప్లై చెయిన్‌లను ఆప్టిమైజ్ చేస్తుంది. గ్లోబల్ ట్రేడ్‌లో...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్...

హెచ్‎డీఎఫ్‎సీ ఖాతాదారులకు అలర్ట్

యూపీఐ పేమెంట్స్ పై హెచ్‎డీ‎ఎఫ్‎సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. నవంబర్ 05, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూపీఐ పేమెంట్స్ సేవలు అందుబాటులో ఉండదని ప్రకటించింది. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి, అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ పేర్కొంది.

పెరిగిన గ్యాస్ ధరలు

దేశ ప్రజలకు గ్యాస్ ధరలు షాక్ ఇచ్చాయి.వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ పై రూ.62 పెరిగింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కు చేరింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధర జోలికి మాత్రం వెల్లకపోవడం...

ప్లాట్‎ఫామ్ ఫీజు పెంచిన స్విగ్గి

పండుగ సీజన్ వేళ స్విగ్గి కస్టమర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక పై ప్రతి ఆర్డర్ పై రూ.10 చొప్పున వసూలు చేయనుంది. హైదరాబాద్ లో ఆర్డర్స్ పై ప్లాట్‎ఫామ్ ఫీజు రూ.10 గా చూపిస్తుంది. ప్లాట్‎ఫామ్ ఫీజును రూ.10 కి పెంచడంతో ఆహార ప్రియులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.

తగ్గిన బంగారం ధరలు

గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఎట్టకేలకు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్ లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,850 నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.

ఆఫీసులకు వెళ్ళాల్సిందే, ఉద్యోగులకు అమెజాన్ కీలక ఆదేశాలు

ఉద్యోగులకు అమెజాన్ సంస్థ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఉద్యోగులు ఐదు రోజులు ఆఫీస్‎కి వచ్చి పని చేయాలని, ఆఫీస్ కి వచ్చేందుకు ఇష్టం లేనివారు ఇతర కంపెనీలో ఉద్యోగం చూసుకోవాలని అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సీఈవో మట్ గార్మన్ తెలిపారు. ఈ కొత్త రూల్స్ కు కట్టుబడి ఉండేందుకు జనవరి 02 వరకు...

సరికొత్త బీమాను పరిచయం చేసిన ఫోన్ పే

దీపావళి సంధర్బంగా డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్ పే ప్రమాద బీమాను పరిచయం చేసింది. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తో కలిపి కేవలం 09 రూపాయలకే రూ.25 వేల వరకు ఇన్సూరెన్స్ కల్పించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 25 నుండి మొదలవుతుందని తెలిపింది. దీపావళి సంధర్బంగా పటాకులు కాల్చేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS