ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం నుండి సబ్సిడీ అవసరం లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.గురువారం బీఎన్.ఈ.ఎఫ్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సంధర్బంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ ,ఎలక్ట్రిక్,సీఎన్జీ వాహనాలను వినియోగదారులు సొంతంగా ఎంచుకుంటున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.ఈవీ వాహనాల తయారీదారులు ఇక నుండి ప్రభుత్వ రాయితీలు...
హ్యూందాయ్ మోటార్స్ మరో కొత్త ఎడిషన్ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.క్రెటా నైట్ ఎడిషన్ను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.ఈ ఎడిషన్ ప్రారంభ ధర రూ.14.51 లక్షలు ఉంటుందని హ్యుందాయ్ మోటార్స్ పేర్కొంది.పెట్రోల్,డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ కూడా క్రెటా నైట్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది.సాధారణ కలర్ ఆప్షన్స్ మాత్రమే...
జావా మరో కొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది.మంగళవారం జావా 42 ఎఫ్.జె 350ను విడుదల చేసింది.దీనికి వ్యవస్థాపకుడైన ఫ్రాంటిసెక్ జానేసెక్ పేరును నామకరణం చేశారు.ఈ మోటార్ సైకిల్ ధర రూ.1,99,142 (ఎక్స్ షోరూం ధర).ఆరు గెర్ల ట్రాన్స్మిషన్ తో పాటు 334 సీసీ ఇంజన్,ఫ్రంట్ డిస్క్ బ్రేక్లు,కాంటినెంటల్ ఏబీఎస్ సిస్టం,వాహనం హైస్పీడ్లో...
హైదరాబాద్ లోని ఎ.ఎస్.రావు నగర్ నడిబొడ్డున "సఖి" ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ కొత్త స్టోర్ ప్రారంభమైంది.ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిధులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద గిరి స్వామి,రామారావు,బి వెంకట భార్గవ మూర్తి,నడుపల్లి నాగశ్రీ,మేఘన రామి,ఐడ్రీమ్ అంజలి,దీపికా రంగారావుతో పాటు యాంకర్ లాస్య మంజునాథ్ హాజరయ్యారు.సఖి,ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ భారతీయ వస్త్రాలు,ఫ్యాషన్...
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్ విమానయాన సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటూ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది.తమ సంస్థలో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా మూడు నెలల పాటు సెలవుల పై పంపేందుకు నిర్ణయించింది.ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థకు చెందిన ఓ అధికార ప్రతినిధి ప్రకటించారు.కొన్ని తప్పని పరిస్థితుల కారణంగా ఈ...
జూపిటర్ 110 స్కూటర్ ను టీవీఎస్ మోటార్స్ హైదరాబాద్ మార్కెట్ లోకి లంచ్ చేసింది.109.07 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజన్ లీటర్ కు 55 నుండి 60 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని టీవీఎస్ పేర్కొంది.ఈ స్కూటర్ ఎక్స్ షోరూం ధర రూ.73,700 ఉంటుందని తెలిపింది.పెద్ద సీటు,టెలిస్కోపిక్ సస్పెన్షన్,పార్కింగ్ బ్రేక్,ఆటో స్టార్ట్ అప్ వంటి సౌకర్యాలు వీటిలో...
తెలుగు భాషాలో సేవలు అందించేందుకు ఎయిర్ ఇండియా విమాన సంస్థ సిద్ధమైంది.హిందీ,ఇంగ్లిష్ భాషలో కస్టమర్ కేర్ సేవలను అందిస్తూ వస్తున్నా ఎయిర్ ఇండియా మరో 07 ప్రాంతీయ భాషల్లో సేవలను అందుబాటులోకి తీసుకొనిరానుంది.తెలుగుతో పాటు తమిళ,పంజాబీ,మరాఠీ,మలయాళం,కన్నడ,బెంగాలీ భాషల్లో కస్టమర్ కేర్ సేవలను అందిస్తామని ఎయిర్ ఇండియా పేర్కొంది.
టెలిగ్రామ్ యాప్ సీఈవో,ఫౌండర్ పావెల్ దూరావ్ ను పారిస్ లోని బోర్గేట్ విమానాశ్రయంలో ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు.మోసం,అక్రమా రవాణా,సైబర్ నేరాలు లాంటి ఆరోపణలు రావడంతో దూరావ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
సోషల్ మీడియాలో యువత ఉపయోగించే యాప్స్ లో టెలిగ్రామ్ ఒకటి.సినిమాలు,బెట్టింగ్స్,వెబ్ సిరీస్ లింక్స్,...
ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పై సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.అంతేకాకుండా రూ.25 కోట్ల జరిమానా కూడా విధించింది."రిలయన్స్ హోమ్ ఫైనాన్స్" లో కీలకంగా వ్యవహరించిన మాజీ అధికారులతో పాటు,మరో 24 సంస్థలపై నిషేధం విధిస్తున్నట్టు సెబీ వెల్లడించింది.నిధుల మల్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
యూజర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త ఫ్యూచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది.ఫోన్ నంబర్ తో పని లేకుండా కేవలం యూజర్ నేమ్ తో మెసేజ్ చేసే సదుపాయాన్ని తీసుకోనివచ్చే పనిలో పడింది.ఇప్పటికే వాట్సాప్ ప్రొఫైల్ ని స్క్రిన్ షాట్ తీసే సదుపాయాన్ని వాట్సాప్ తొలగించింది.
హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...