విద్యా ఖర్చులు చెల్లిస్తున్న మాజీ మంత్రి రోజా గారు
రాష్ట్ర మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కే.రోజా గారు నీట్ ప్రవేశ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినిని అభినందించడంతో పాటు మెడిసిన్ చదువుకు అయ్యే ఖర్చును తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
విజయపురం మండలం ఆలపాకం గ్రామానికి చెందిన రంగనాథ రెడ్డి కుమార్తె ఇ.జయశ్రీ నీట్ ప్రవేశ...
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 462 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 54 రకాల పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ 18, డివిజనల్ మెడికల్ ఆఫీసర్ 14, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(సైకియాట్రి) 26, మెడికల్ ఆఫీసర్(పీడియాట్రిక్స్) 11, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఆర్థోపెడిక్స్) 19, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఈఎన్టీ) 11,...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC).. హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL)లో 250 మందికి ఏడాది అప్రెంటిస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 20, తెలంగాణలో 24 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ చేసినవాళ్లు అర్హులు. పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ అనంతరం ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.12 వేలు స్టైపెండ్ ఇస్తారు. అప్రెంటీస్ 2025...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NICL)లో 266 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఇందులో జనరలిస్ట్ ఖాళీలు 170, ఎంబీబీఎస్ డాక్టర్లు 10, లీగల్ 20, ఫైనాన్స్ 20, ఐటీ 20, ఆటోమొబైల్ ఇంజనీర్స్ 20 తదితర వేకెన్సీ ఉన్నాయి. 2025 జులై 3లోపు ఆన్లైన్లో...
రక్షణ శాఖ పరిధిలోని భారతీయ నావికా దళంలో నావిక్, యాంత్రిక్ ఉద్యోగ నియామకాల కోసం ప్రకటన విడుదలైంది. ఇది నిరుద్యోగులకు శుభవార్త. ఇందులో నావిక్ విభాగంలోని జనరల్ డ్యూటీ ఖాళీలు 260, యాంత్రిక్ విభాగంలోని మెకానికల్ పోస్టులు 30, ఎలక్ట్రికల్ 11, ఎలక్ట్రానిక్స్ 19 వేకెన్సీలు ఉన్నాయి. వీటిని కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్...
నిరుద్యోగులకు భారీ శుభవార్త. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ssc) దాదాపు 14,582 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో మొత్తం 37 రకాల నౌకరీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఈ గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగాల నియామకానికి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2025ను నిర్వహించనునంది. ఈ పోస్టులకు 2025...
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)లో 152 ఉద్యోగాల నియామకానికి ప్రకటన విడుదలైంది. ఇందులో 127 సైంటిస్ట్-బి ఉద్యోగాలు, 9 సైంటిస్ట్ లేదా ఇంజనీర్-బి కొలువులు, 12 సైంటిస్ట్-బి పోస్టులు ఉన్నాయి. ఈ ప్రకటన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయిన 21 రోజుల్లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి....
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 మందికి ఏడాది పాటు అప్రెంటీస్ (శిక్షణ) ఇచ్చేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో 128, తెలంగాణలో 100 ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 7 నుంచి 23 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై మొదటి...
ఇరకాటంలో ‘తెలుగు’ అభ్యర్థులు
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకు అనుకోని ఇబ్బంది వచ్చింది. ఉపాధ్యాయ పరీక్షలు ఒకే తేదీల్లో రావటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. తెలంగాణలో ఈ నెల (జూన్) 18 నుంచి 30 వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) జరగనుంది. ఏపీలో ఈ నెల (జూన్) 6 నుంచి 30 వరకు...
తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-25 రిజల్ట్స్ జూన్ 5న గురువారం రిలీజ్ అయ్యాయి. ఈ మూడేళ్ల కోర్సుకి సంబంధించి 2025–28 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం 2025 మే 25న ఆన్లైన్ టెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే....
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...