ఎంబీఏలో హాస్పిటల్ హెల్త్కేర్ మేనేజ్మెంట్(HHCM) కోర్సును ప్రవేశపెట్టడానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం(BRAOU) హైదరాబాద్లోని 3 విద్యా సంస్థలతో అవగాహహన ఒప్పందాలను కుదుర్చుకుంది. జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రిలో మంగళవారం (జూన్ 3న) నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సమక్షంలో ఈ ఒడంబడికలు జరిగాయి.
అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్కేర్...
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(HPCL) 372 కొలువుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇందులో మొత్తం 12 రకాల పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 10, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్) 50, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (క్వాలిటీ కంట్రోల్) 19, ఇంజనీర్ (ఎలక్ట్రికల్) 35, చార్టర్డ్ అకౌంటెంట్స్ 24, ఆఫీసర్ (హెచ్ఆర్) 6, ఇంజనీర్ (మెకానికల్)...
జూన్ 2న ఉదయం 10 గంటలకు విడుదల
జేఈఈ అడ్వాన్స్డ్-2025 రిజల్ట్స్ సోమవారం (జూన్ 2న) రానున్నాయి. ఉదయం పది గంటలకు ‘ఫైనల్ కీ’తోపాటు ఫలితాలను విడుదల చేయనున్నారు. అఫిషియల్ వెబ్సైట్ https://jeeadv.ac.in/లో చూడొచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్ష...
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామక (డీఎస్సీ) పరీక్షలు 2025 జూన్ 6 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇవాళ (మే 31న) షెడ్యూల్ని విడుదల చేసింది. కంప్యూటర్ ఆధారితంగా జరగనున్న ఈ పరీక్షలు (సీబీటీ) జూన్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. రోజూ రెండు పూటలు జరుగుతాయి. మొదటి సెషన్ పొద్దున తొమ్మిదిన్నర...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 320 సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 113 ఖాళీలు, మెకానికల్లో 160 ఉద్యోగాలు, కంప్యూటర్ సైన్స్లో 44 వేకెన్సీ, ఎలక్ట్రానిక్స్ పీఆర్ఎల్లో 2 జాబులు, కంప్యూటర్ సైన్స్ పీఆర్ఎల్లో 1 పోస్టు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీఈ లేదా బీటెక్ చేసినవారు...
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 120 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రికల్ విభాగంలో 40, మెకానికల్లో 40, సీ అండ్ ఐ డిపార్ట్మెంట్లో 40 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో బీటెక్ లేదా బీఈ చేసినవాళ్లు అర్హులు. రూ.70 వేల నుంచి రూ.2 లక్షల వరకు వేతనం ఇస్తారు. 2025...
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్, పోలీస్ బందోబస్తు
అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ఈనెల 4న నీట్ పరీక్ష.. వికారాబాద్ లో 5 పరీక్ష కేంద్రాలు
మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు పరీక్ష నిర్వహణ
నీట్ పరీక్షలు ఎలాంటి సంఘటనలకు తావునీయకుండా సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా...
విద్యార్థులను అభినందించిన కార్యదర్శి ఏ.ప్రమీల చంద్రశేఖర్
తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఏసిఆర్ బృంగి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యార్థిని టీ హర్షిత రెడ్డి 578/600, ఏ.హర్ష ప్రియ 576/600, జి మణిదీప్ 575/600, ఎన్. సమీక్ష 573/600, పి.మిత్ర 572/600 మార్కులు సాధించగా 570...
ఒక్క విద్యార్థి రెండు కాలేజీల్లో చదివి, ర్యాంకు సాధించినట్లు ప్రకటనలు
విద్య నేర్పించాల్సిన విద్యాసంస్థలే మోసాలకు తెరలేపారు..
శ్రీ చైతన్య, నారాయణ సంస్థల్లో చదవని విద్యార్థులను చదివినట్లుగా బుకాయింపు..
దొంగ ర్యాంకులతో విద్యార్థుల తలిదండ్రులకు బురడి కొట్టిస్తున్న వైనం
తమవి కానీ ర్యాంకులను శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలు ఎలా ప్రచురిస్తాయి ..
తల్లిదండ్రులను మోసం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న కార్పొరేట్...
29-30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు
రాష్ట్ర వ్యాప్తంగా 112 సెంటర్లు
పరీక్షకు హజరుకానున్న 2లక్షల 53వేల మంది విద్యార్థులు
అమలులో ఒక నిమిషం అలస్యం నిబంధన
ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణరెడ్డి
తెలంగాణ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అడ్మిషన్లకు సంబంధించిన కామన్ ఎంట్రెన్స్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. టీజీఈఎపిసెట్ -2025 ప్రవేశ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి ప్రారంభం అవుతాయని...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...