Tuesday, July 1, 2025
spot_img

క్రైమ్ వార్తలు

మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదు

ఏపీ డీజీపీ ద్వారాకా తిరుమలరావు మదనపల్లి ఘటన ప్రమాదవశాత్తు జరగలేదని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.ప్రమాదంపై ఆర్డీవో కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు.క్రిటికల్‌ సెక్షన్‌లో రికార్డులు కాలిపోయాయని,షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరగలేదని అన్నారు.సెలవు రోజు ఎవరి అనుమతితో పనిచేశారో విచారిస్తున్నమనీ,ఆఫీసు కాంపౌండ్‌లో కొన్ని ఫైల్స్‌ కాలిపోయి ఉన్నాయని పేర్కొన్నారు.గది కిటికీ దగ్గర అగ్గిపెట్టె దొరికిందని,ఘటన...

యువతి తలలోకి 70 సూదులను గుచ్చిన మాంత్రికుడు

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి తలలోకి మాంత్రికుడు 70 సూదులను గుచ్చిన అమానవీయ ఘటన ఒడిశాలోని బొలంగీర్ జిల్లాలో చోటు చేసుకుంది. బుర్లాలోని వింసార్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి వాటిని బయటకు తీశారు. స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్గావ్ గ్రామానికి చెందిన రేష్మా బెహరా(19) మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన...

చెరువుల ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవు – ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్

నగరంలోని చెరువులను అక్రమణకు పాల్పడుతూ భవన నిర్మాణాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఇ.వి.డి.యం కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. ఎల్. బి నగర్ పరిధిలోని ఫతుల్లా గుడా చెరువు ఆక్రమణలకు గురౌవుటున్నట్లు పలు ఫిర్యాదులు ఇ. వి. యం. డి కమిషనర్ చేరడంతో. ఈ ఫిర్యాదు లపై స్పందించిన కమిషనర్ సంబంధిత అధికారులతో కల్సి ఫతుల్లా...

సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురెందర్ రెడ్డి సస్పెండ్

సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సిపి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన మహిళ పట్ల అసభ్య చాటింగ్ సైబరబాద్ సిపిను ఆశ్రయించిన బాధితురాలు సిఐ చేసిన చాటింగ్ సీపికి చూపించిన బాధితురాలు అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సిఐ మేసేజ్ లు

కర్నూలులో సినీనటి శ్రీరెడ్డి పై కేసు నమోదు

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‍ను దూషించిన శ్రీరెడ్డి మంత్రులు లోకేశ్, అనిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్య కామెంట్స్ చేసిన శ్రీరెడ్డి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రాజుయాదవ్ శ్రీరెడ్డి వల్ల వైసీపీ పార్టీ కి చెడ్డ పేరు వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైసీపీ పార్టీ లోని...

హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం

భాగ్యనగరంలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది.ఉదయం నాంపల్లిలో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.అనుమానంగా తిరుగుతున్నా 05 మంది దుండగులను అదుపులోకి తీసుకోని ప్రశ్నిస్తున్న క్రమంలో పోలీసుల పై దుండగులు రాళ్లు,గొడ్డలితో దాడి చేశారు.వెంటనే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు.మరో ఇద్దరు పరారయ్యారని పోలీసులు వెల్లడించారు.పోలీసులు...

ఆకతాయిల వేదింపులకు మరో యువతి బలి

ఆకతాయిల వేధింపులకు మరో యువతి బలైంది.నల్గొండ జిల్లా మాడుగుల మండలం చింతలగూడెంకి చెందిన కొత్త కళ్యాణి (19) జులై 06న ఇద్దరు యువకుల వేధింపులకు తట్టుకోలేక,ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది.గమనించిన స్థానికులు వెంటనే కళ్యాణిను మిర్యాలగూడ ఆసుప్రతికు తరలించారు.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రైవేట్ ఆసుప్రతిలో...

ఏసీబీకి చిక్కిన మరో అవినీతి ఖాకీ

రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మెదక్ జిల్లా హవేలి ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై కర్రె ఆనంద్ గౌడ్ ఎస్సైతో చేయి కలిపిన జర్నలిస్ట్ మహమ్మద్ మస్తాన్ చట్టాన్ని రక్షించి,ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఖాకీలు అడ్డదారులు తొక్కుతున్నారు.ప్రజలకు భరోసా ఇవ్వాల్సింది పోయి అదే ప్రజల చేత ఛీ కొట్టించుకుంటున్నారు.తెలంగాణలో లంచాలు...

అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి..

ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీరాముల శ్రీనివాస్.. అధికారుల వేధింపులతో ఆత్మహత్య యత్నం చేసినట్లు పేర్కొన్న శ్రీరాముల శ్రీనివాస్ .. హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీరాముల శ్రీనివాస్ .. శ్రీనివాస్ ఫిర్యాదు ఇప్పటికే నలుగురు అధికారుల పైన వేటు వేసిన ఉన్నతాధికారులు.. అధికారుల వేధింపులకు సంబంధించి ఫోన్లో అన్ని రికార్డ్ చేసినట్లు తెలిపిన శ్రీనివాస్ .. డయింగ్...

హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డుపై లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

మేడ్చల్ జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ పరిధి లో తెల్లవారు జామున ఔటర్ రింగురోడ్డు పై నుంచి లారీ బోల్తా పడింది. గుజరాత్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న లారీ యాద్గార్పల్లి గ్రామం ఎస్సీ కాలనీ వద్ద బోల్తా పడింది. లారీ డ్రైవర్ నిద్ర పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెపుతున్నారు. డ్రైవర్ సోహెల్...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS