Monday, June 30, 2025
spot_img

క్రైమ్ వార్తలు

హైదరాబాద్ లో గ‌*జాయి కలకలం

పక్క సమాచారంతో ఎస్టీఎఫ్ పోలీసుల దాడులు హయాత్ నగర్ లో 5.070, దుల్ పేటలో 1.4 కేజీల గ‌*జాయి స్వాధీనం ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ లో భారీగా గ‌*జాయిను స్వాధీనం చేసుకున్నారు ఎస్టీఎఫ్ పోలీసులు. వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 5కేజీల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్నారు. హయాత్ నగర్ ఓ ఇంట్లో గ‌*జాయి విక్రయిస్తున్నారనే...

శ్రీశైలం డ్యాం సమీపంలో చిరుత మరణం

ఈరోజు ఉదయం సుమారు 7 గంటల 10 నిమిషాల ప్రాంతంలో ఒక చిరుత పులి రోడ్డుపైన చనిపోయినదని స్థానికులు అటవీశాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు శ్రీశైలం డ్యాం సమీపంలో ఉన్న రహదారి ప్రహరీ గోడ పక్కన చూడగా ఒక సుమారు 8 నెలల మగ చిరుత పులి చనిపోయి ఉన్నది. ఇట్టి చిరుత...

భూమిలో వేసిన బోరుబావి నుంచి భారీగా ఎగసిపడుతున్న గ్యాస్..

అంబేద్కర్ కోనసీమజిల్లా, రాజోలు. కె.విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరు నుంచి 15మీటర్లు పైకి ఎగజిముతున్న గ్యాస్.. రాజోలు మండలం, చింతలపల్లి గ్రామంలో సంఘటన.. భయాందోళనలో స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు..

పెరిగిన భూముల ధరలు ప్రాణాలకే ముప్పుగా పరిణమించాయి

రాష్ట్రంలో భూతగాదాలు చంపుకోవడాల వరకు వెళ్ళాయి… నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలంలో దారుణం. అందరూ చూస్తుండగానే సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి చంపిన వైనం చిన్న పొర్ల గ్రామంలో భూ తగాదాల విషయంలో గొడవ కాగా 100 డయల్ చేసినా 2 గంటల వరకు పోలీసు అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో సంజీవ్ మృతి.

హైదరాబాద్ కొత్తపేటలో గ‌*జాయి బ్యాచ్ వీరంగం….

అర్ధరాత్రి వరకు రోడ్డుపై బైఠాయించి గ‌*జాయి తాగుతున్న పోకిరీలను అక్కడి నుండి వెళ్లాలని ఇంటి ఓనర్ జనార్దన్ నాయుడు చెప్పడంతో.. మాకే చెబుతావా అంటూ జనార్దన్ నాయుడుపై కర్రలు, రాళ్లతో దాడి.. దాడిలో జనార్దన్ నాయుడుకి తీవ్రగాయలయ్యాయి.

మాదక ద్రవ్యాలను ద్వసం చేసిన పోలీసులు

తెలంగాణ @ సైబరాబాద్ లో మొదటిసారి…వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 5006.934 కిలోల గ‌*జాయిని డ్ర**గ్ డిస్పోజల్ కమిటీ ధ్వంసం చేసింది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్ర**గ్స్, మాదక ద్రవ్యాల మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పోలీసుల డ్ర**గ్ డిస్పోజల్ కమిటీ ఈరోజు., (14.06.2024) GJ Multiclave...

మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం..

ఆర్టీసీ బస్ చక్రాల క్రింద పడి ఓ విద్యార్థిని దుర్మరణం చెందింది. యూసఫ్ గూడా లో ఉన్న మాస్టర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్ అనే విద్యార్థిని మృతి.

33 ఏళ్ల క్రితం చేసింది అత్యాచారయత్నం కాదు..

మైనర్ బాలిక లోదుస్తులు తొలిగించి.. ఆమె ఎదురుగా నగ్నంగా అబ్బాయి నిలబడితే అత్యాచార యత్నం కాదన్న రాజస్థాన్ హైకోర్టు. 1991లో రాజస్థాన్‌తోని థోంక్ జిల్లా తోడరైసింగ్‌లో బాలిక(6)పై సువాలాల్ అనే వ్యక్తి ఇంటి పక్కనే ఉన్న ధర్మశాలకు తీసుకెల్లి బాలిక లోదుస్తులు తొలిగించి, తను కూడా నగ్నంగా మారాడు. బాలిక కేకలు పెట్టడంతో వెలుగులోకి ఘటన.. నిందితుడిని...

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం

రూ.3 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీసీఎస్ ఇన్స్పెక్టర్ సీహేచ్ సుధాకర్ హైదరాబాద్ లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారులకు చిక్కింది.హైదరాబాద్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ సీ.హేచ్ సుధాకర్ రూ.03 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా చిక్కడు.ఓ కేసులో భాగంగా అనుకూలమైన విచారణ చేసేందుకు రూ.15 లక్షల డీల్...

లైంగిక వేధింపుల కేసులో మాజీ సీఎం యడియూరప్పకు అరెస్ట్ వారెంట్

లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు ఉచ్చు బిగిసింది. పోక్సో కేసులో ఇరుక్కుపోయిన యడియూరప్పపై కోర్టు.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనపై నమోదైన పోక్సో కేసును విచారణ జరిపిన బెంగళూరు కోర్టు గురువారం ఈ సంచలన ఆదేశాలు ఇచ్చింది. ఈ లైంగిక...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS