హైదరాబాద్లోని వనస్థలిపురంలో హైకోర్ట్ లాయర్ కిడ్నాప్కు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు పాలడుగు నారాయణ అనే సీనియర్ న్యాయవాదిని తీసుకెళ్లి డబ్బు డిమాండ్ చేశారు. సరస్వతినగర్లోని ఎస్ఎన్ఆర్ అపార్ట్మెంట్లో ఈ ఘటన జరిగింది. కిడ్నాపర్లు నారాయణ భార్యకు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇస్తేనే నీ భర్తను సురక్షితంగా వదిలేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు.
దీంతో.....
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో జరుగుతున్న ఫేక్ సర్టిఫికెట్ల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. బల్దియాలో 23 వేల నకిలీ జనన, మరణ ధ్రువపత్రాలను గుర్తించారు. ఈ ముఠాను నార్సింగి మునిసిపాలిటీలో పట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 22,906 తప్పుడు ధ్రువీకరణ పత్రాలను జీహెచ్ఎంసీ క్యాన్సిల్ చేసింది. ఇందులో బర్త్ సర్టిఫికెట్లు 21,001...
రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్గా మార్చేశాడు. రామాలయ ప్రసాదం పంపిణీ పేరుచెప్పి లక్షలాది మంది భక్తులను మోసం చేశాడు. రూ.51కే ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసుకున్నాడు....
తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్ కలెక్టర్గా చేస్తున్న కె.రామ్రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్రెడ్డి డబ్బులు డిమాండ్ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్రెడ్డి శామీర్పేట వార్డ్ ఆఫీసులో...
ఇద్దరి దుర్మరణం.. 20 మందికి గాయాలు
విజయవాడ-హైదరాబాద్ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, ఒక ప్యాసింజర్ చనిపోయారు. నిలిపి ఉంచిన లారీని ట్రావెల్స్ బస్ ఢీకొట్టడంతో 20 మంది గాయపడ్డారు. ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదానికి గురైంది. గాయపడినవారిని చౌటుప్పల్లో...
కుకట్పల్లిలో ఏపీకి చెందిన ఆరుగురి అరెస్ట్
ఇందులో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్
హైదరాబాద్లోని కుకట్పల్లి వివేకానందనగర్లో డ్రగ్స్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోని హైదరాబాద్కు మత్తు పదార్థాలను తరలిస్తున్న ఆరుగురిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.2 కోట్ల విలువైన 840 గ్రాముల కొకైన్, ఎపిడ్రిన్, 5 మొబైల్స్, రూ.50 వేల...
ఇండియాకి వస్తున్న ప్రభాకర్ రావు
తెలంగాణ రాష్ట్రంలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు ఇండియాకి తిరిగి వస్తున్నారు. జూన్ 5న విచారణకు హాజరవుతానని దర్యాప్తు బృందానికి తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన సుప్రీంకోర్టుకు లేఖ రాసిచ్చినట్లు తెలుస్తోంది. వన్ టైం ఎంట్రీ...
హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు శనివారం (మే 31న) రూ.6 లక్షల విలువైన ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత ఇ-సిగరెట్లను విక్రయిస్తున్న సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పలు బ్రాండ్ల సిగరెట్లతోపాటు 2 బైక్లను, 3 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నిందితులను.. మంగల్హాట్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఇద్రిస్, మల్లేపల్లి ఏరియాకి చెందిన ఆమీర్...
ఏసీబీ వలకు మరో అవినీతి ఆఫీసర్ చిక్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల విభాగానికి చెందిన అచ్యుతాపురం సర్కిల్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఆమెతోపాటు కాలేశ్వరి పార్సిల్ ఇన్ఛార్జ్ సన్యాసిరాజ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ విషయాలను ఏసీబీ డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. హైదరాబాద్ వ్యాపారి విశ్వేశ్వర విశ్వనాథ్ ప్లైవుడ్ను...
రూ.20 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లోని ఒడిశా యూనిట్లో డిప్యూటీ డైరెక్టర్గా చేస్తున్న చింతన్ రఘువంశీ శుక్రవారం (2025 మే 30న) భువనేశ్వర్లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి రెడ్ హ్యాండెడ్గా చిక్కాడు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) ఆఫీసర్ అయిన ఇతను రతికాంత్ రౌత్...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...