Tuesday, July 1, 2025
spot_img

క్రైమ్ వార్తలు

కోకాపేట టెక్‌ పార్క్‌లో భారీ అగ్నిప్రమాదం

పలువురు ఐటి ఉద్యోగులకు ప్రమాదం హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌లోని కోకాపేట టెక్‌ పార్క్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు ఐటీ ఉద్యోగులకు తీవ్రగాయాలు కాగా, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బిల్డింగ్‌లోని రెస్టారెంట్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలినట్లు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు కారణంగా మంటలు...

హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలి

లొంగిపోయిన 64మంది మావోయిస్టులు ప్రభుత్వం తరుపున వచ్చే రివార్డులు ఇస్తాం అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలి విలేకర్ల సమావేశంలో ఐజి చంద్రశేఖర్‌రెడ్డి మావోయిస్టులు కాలం చెల్లిన సిద్ధాంతాలు, హింసామార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరుపున అందాల్సిన రివార్డులను అందిస్తామని మల్టీజోన్‌1 ఐజి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పోలీస్‌హెడ్‌క్వాటర్‌లో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల...

చికెన్ షాప్ లో మ‌త్తుప‌దార్దాల‌ విక్రయాలు..

నిందితుడి అరెస్ట్, కేసు నమోదు చేసిన ఎస్ఐ నర్సింహారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్లో గల ఎజెఆర్ చికెన్ షాప్ లో గ‌*జాయి విక్రయాలు జరుగుతున్నాయనే నమ్మదగిన సమాచారంతో మొయినాబాద్ పోలీసులు దాడి నిర్వహించారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ఎస్ఐ ఆర్.నరసింహరావు నేతృత్వంలో పోలీసులు బుధవారం షాప్ ను పూర్తి తనిఖీ...

బంధాలు మరిచి నరహాంతకులై..

కుటుంబ వ్వస్థలో పెరుగుతున్న అగాథం విషనాగులై కాటేస్తున్న సోంతవాళ్లు అనుబంధం.. అప్యాయత.. అంతా ఒక నాటకం… అన్న ఒ.. సిని కవి మాటలు నేటి సమాజంలో అక్షర సత్యంగా నిలుస్తున్నాయి. పాలకేడుస్తోందని పాపను పీక పిసికి చంపిన కఠినాత్మురాలు.. భార్యపై అనుమానంతో కన్న బిడ్డల్ని చంపేసిన ఓకసాయి.. తమ అనైతిక బంధాన్ని కళ్లార చూసిన ఓ చిన్నారిని...

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం

భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం అటు ప్రకృతి కన్నెర్ర.. ఇటు ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఆత్మహత్య బాట పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరేడుకొండ మండలంలో ఓ రైతు దంపతులు అప్పుల ఇబ్బందులతో ఆత్మహత్యకు ఒడిగట్టారు. వీరిలో భర్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. మండలంలోని వడూర్‌కు చెందిన ఆడెపు పోశెట్టి(60), ఇందిరా(52)...

గురుకులంలో కీచక ఉపాధ్యాయుడు

తోటి మహిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులకు గురిచేసిన ఉపాధ్యాయుడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట ప్రభుత్వ గురుకుల బాలికల ఆశ్రమ పాఠశాలలో తోటి మహిళా ఉద్యోగినిపై గురుకుల ఉపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. మహిళా ఉద్యోగినిపై దాడి చేసి గాయపరిచాడు. దీంతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు...

రెచ్చిపోతున్న సైబర్‌నేరగాళ్లు

ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూ*డ్‌ వీడియో కాల్‌ డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌.. పోలీసులకు ఫిర్యాదు రాష్ట్రంలో సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వేముల వీరేశంను టార్గెట్‌ చేసి న్యూడ్‌ కాల్స్‌తో బెదిరింపులకు దిగారు. న్యూడ్‌ వీడియో కాల్‌ను రికార్డు చేసి ఆయన మొబైల్‌కు పంపించడమే కాకుండా.. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వివరాల...

ఏడుగురు గొలుసు దొంగల అరెస్ట్‌

5 మంగళ సూత్రాలు, ఆటో స్వాధీనం ప్రజలకు రక్షణ కల్పించడమే మా ధ్యేయం మెదక్‌ జిల్లా ఎస్పీ ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వరుస దొంగతనాలకు పాల్పడుతూ మహిళల మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించే ఏడుగురు నిధితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు మెదక్‌ జిల్లా ఎస్పీ డి.ఉదయ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం పాపన్నపేట పోలీస్‌...

చౌటుప్పల్‌లో భారీగా గ‌*జాయి పట్టివేత

విశాఖ నుంచి మహారాష్ట్రకు గ‌*జాయి అక్రమ రవాణా 102 కేజీల గ‌*జాయి, కారు, రెండు సెల్‌ ఫోన్లు స్వాధీనం చాకచక్యంగా టోల్‌ ప్లాజా వద్ద గ‌*జాయి ముఠాను పట్టుకున్న పోలీసులు ప్రతి రాష్ట్రానికి వెళ్లే దారిలో కారు నెంబర్‌ మార్పు వివరాలు వెల్ల‌డించిన‌ భువనగిరి డిసిపి రాజేష్‌ చంద్ర చౌటుప్పల్‌ పోలీసులు చాకచక్యంగా పంతంగి టోల్‌ ప్లాజా వద్ద భారీ ఎత్తున...

లెక్క త‌ప్పిన‌.. లెక్క‌ల మాస్ట‌ర్

విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన మ్యాస్‌ టీచర్‌.. టీచర్‌కి దేహ శుద్ధి చేసిన విద్యార్థిని తల్లిదండ్రులు.. మందుల సామేల్‌ నియోజకవర్గంలో ఘటన… రాజీ కుదుర్చిన మాజీ ప్రజాప్రతినిధి… విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిన జిల్లా విద్యాశాఖ… ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వద్దనే విద్యాశాఖ.. ఇలాంటి ఘటనలు జిల్లాలో జరుగుతున్న పట్టించుకోని అధికారులు గురువు దైవంతో సమానం అనేది పాత మాట. ప్రస్తుత సమాజంలో బాలికలకు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS