ఇండియాలో కరోనా మహమ్మారి మరోసారి ప్రతాపం చూపుతోంది. పాజిటివ్, యాక్టివ్ కేసులు రోజురోజుకీపెరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొవిడ్ క్రియాశీలక కేసులు 3 వేలకు చేరువలో ఉన్నాయి. కరెక్టుగా చెప్పాలంటే 2,710 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా మూడు రాష్ట్రాల్లో (కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర) వెలుగు చూసినట్లు...
కరోనా మరోసారి ఎంట్రీ ఇవ్వటంతో పాటించాల్సిన జాగ్రత్తలను ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ అనేది ప్రస్తుతం పూర్తిగా నశించిపోయిందని తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఎంసీ1.10.1, ఎల్బీ1.3.1, ఎల్ఎఫ్7 మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వాటి నుంచి వచ్చిన జేఎన్.1, ఎల్పీ 8.1, ఎక్స్ఎఫ్పీ, ఎక్స్ఈసీ వేరియంట్లే ఇప్పుడు...
వికరాబాద్ జిల్లాల్లో పెరుగుతున్న డయాలసిస్ రోగులు
రెక్కాడితే గానీ డొక్కాడని పేదలే ఎక్కువ
తీవ్ర ప్రభావం చూపుతున్న ఆహారపు అలవాట్లు
అప్రమత్తత అవసరం అని సూచిస్తున్న వైద్య నిపుణులు
నేడు ‘‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’’ సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం
మూత్రపిండాలు అనేవి మానవ పిడికిలి పరిమాణంలో ఉన్న జత అవయవాలు, ఇవి శరీరం యొక్క దిగువ భాగంలో పక్కటెముక...
కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్
పోలియో అనేది సుదూర జ్ఞాపకంగా అనిపించవచ్చు, కానీ అనుసంధానిత ప్రపంచంలో ముప్పు మిగిలే ఉందని కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ (ఐపివి) ఇప్పటికీ మనకు అత్యంత శక్తివంతమైన రక్షణగా ఉందని, పిల్లల భవిష్యత్తును నాశనం చేసే వైరస్కు వ్యతిరేకంగా క్లిష్టమైన రక్షణను అందిస్తుందని అన్నారు....
గైనకాలజికల్ అల్ట్రాసౌండ్, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్
ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో నాణ్యమైన అల్ట్రాసౌండ్ సేవలు కొరతగా ఉన్నాయని గైనకాలజికల్ అల్ట్రాసౌండ్, ప్రముఖ నిపుణురాలు డాక్టర్ మాలా సిబల్ అన్నారు. ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధునాతన గైనకాలజికల్ అల్ట్రాసౌండ్పై “అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ ది అడ్నెక్సా అండ్ ఎండోమెట్రియం: ఆప్టిమైజింగ్...
సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నది అందరికీ తెలుసు.కానీ కొంతమంది ఈ అలవాటును అస్సలు మనుకోలేరు. మరికొంతమందికి చాయితో పాటు సిగరెట్ ఉండాల్సిందే. కానీ ఇలా తాగడం వల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాయితో పాటు సిగరెట్ తాగడం వలన క్యాన్సర్ తో పాటు జీర్ణ సమస్యలు ,...
అరటి పండు తినడం వలన లాభాలు ఉన్నయని తెలుసు.అందరికీ అందుబాటులో ఉంటే పండ్లలో అరటి పండు ఒకటి.కానీ అరటి పండు తినే విషయంలో కొన్ని జాగ్రతలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.ముఖ్యంగా ఉదయం పుట అరటి పండు తినడం అంత మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
ఖాళీ కడుపుతో అరటి పండు తీనొద్దని వైద్యులు తెలుపుతున్నారు.ఎందుకంటే ఖాళీ...
మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటారు.బరువు తగ్గడం కోసం కొంతమంది డైట్ ఫాలో అవుతారు..మరికొంతమంది మందులు వాడుతారు.కానీ కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బరువు తగ్గవచ్చని వైద్యులు అంటున్నారు.అదేంటో తెలుసుకుందాం..
బ్లాక్ టీ :
బ్లాక్ టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.బ్లాక్ టీ జీవ క్రియను పెంచాడమే కాకుండా..కొవ్వును కూడా బర్న్ చేస్తుందని వైద్యులు...
ప్రతి రోజు ఓ క్యారెట్లు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.ఇవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.రోజువారి ఆహారంలో క్యారెట్లను తినడం వల్ల సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది.క్యారెట్లు తినడం వల్ల కంటి చూపును రక్షించుకోవచ్చని వైద్యులు అంటున్నారు.క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.మరోవైపు క్యారెట్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.గుండె...
శరీరం ఫిట్నెస్ కోసం చాల మంది రన్నింగ్ చేస్తుంటారు.ప్రతి రోజు ఉదయమే నిద్రలేచి పార్కులు,ఫుట్ పాత్,గ్రౌండ్స్ లో పరుగులు పెడతారు.ఆరోగ్యానికి రన్నింగ్ చేయడం మంచిదే.రన్నింగ్ చేయడం వల్ల గుండె,ఆరోగ్యానికి చాల ప్రయోజనకరంగా ఉంటుంది.ప్రతిరోజు 20 లేదా 30 నిమిషాల పాటు రన్నింగ్ చేయడం చాల అవసరం.కానీ రన్నింగ్ పూర్తీ చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...