Saturday, November 1, 2025
spot_img

అంతర్జాతీయం

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు మోదీ వస్తారని ఆశిస్తున్న

రష్యా అధ్యక్షుడు పుతిన్ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాకు వస్తారని ఆశిస్తునట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.అక్టోబర్ 22 నుండి 24 వరకు జరిగే బ్రిక్స్ సదస్సుకి మోదీ వస్తే అయినతో భేటీ కావాలనుకుంటున్నామని తెలిపారు.

రష్యా పై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి

రష్యా రాజధాని మాస్కో పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.సుమారుగా 140 ప్రాంతాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేసినట్లు అక్కడి మీడియా పేర్కొంది.ఈ దాడిలో ఒక మహిళా మరణించగా,ముగ్గురు గాయపడ్డారు. రామెన్స్‎స్కోయే పట్టణంలో ఓ భవనం పై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి.ఈ దాడి అప్రమత్తమైన అధికారులు మూడు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారు.45 పైగా...

సింగపూర్లో బిజీబిజీగా ప్రధాని మోదీ

ఆ దేశ ప్రధానితో కలిసి రెండో రోజు సింగపూర్లో పర్యటించిన మోదీ-ప్రముఖ సెమికండెక్టర్ సంస్థ ఏఈఎం హోల్డింగ్స్ లిమిటెడ్‎ను సందర్శించిన మోదీ గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో కంపెనీ పాత్ర,కార్యకలాపాలు,భారతదేశం కోసం ప్రణాళికలపై చర్చ ఏజువిలో పని చేస్తున్న భారతీయ ఇంజనీర్లతో కాసేపు చర్చ సెమికాన్ ఇండియా ఎగ్జిబిషన్‌లో పాల్గొనాలని సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ఆహ్వానించిన మోదీ అభివృద్ది చెందుతున్న దేశాలకు...

అమెరికాలో మళ్ళీ కాల్పుల మోత,నలుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి.జార్జియా రాష్ట్రంలోని బారో కౌంటీలోని ఓ పాఠశాలలో దుండగుడు కాల్పులు జరిపాడు.బుధవారం ఈ కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.ఈ కాల్పుల్లో నలుగురు మరణించగా,09 మంది గాయపడ్డారు.కాల్పులు జరగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటికి పరుగులు పెట్టారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని...

సింగపూర్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ

రెండు రోజుల విదేశీ పర్యటనకు వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు.అంతకుముందు బ్రూనైలో పర్యటించారు.సింగపూర్ వెళ్ళిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకు భారతీయులు ఘన స్వాగతం పలికారు.సింగపూర్ పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒప్పందాలు జరగనున్నాయి.మోదీ వెంట విదేశాంగ మంత్రి జైశంకర్,జాతీయ భద్రత సలహాదారుడు అజిత్ దోవల్ ఉన్నారు.ఇక సింగపూర్...

షేక్ హసీనా పై 05 హత్య కేసులు నమోదు

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కొత్తగా 05 హత్య కేసులు నమోదయ్యాయి.హసీనాతో పాటు మాజీ మంత్రులు,అనుచరులపై కూడా కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా పేర్కొంది.తాజాగా హసీనా పై మరో 05 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 89కి చేరుకుంది.ఇటీవల బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ దేశ యువత...

హెలికాఫ్టర్ కథ విషాదాంతం,22 మంది మృతి

రష్యా తూర్పు ప్రాంతంలో అదృశ్యమైన హెలికాఫ్టర్ కూలిపోయిందని అధికారులు ప్రకటించారు.22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలు కంచట్కాలోని తూర్పు ద్వీపకల్పంలో లభించాయని అధికారులు వెల్లడించారు.17 మంది మృతదేహాలను వెలికితీశామని తెలిపారు.ఎం.ఐ.08 హెలికాప్టర్ వచ్కాజెట్స్ అగ్నిపర్వతం సమీపంలోని స్థావరం నుండి బయలుదేరింది.మాస్కోకు తూర్పున 7,100 కి.మీ (4,400 మైళ్ళు) దూరంలో ఉన్న కమ్చట్కా ద్వీపకల్పం వారాంతంలో...

బ్రెజిల్ లో “ఎక్స్” పై నిషేధం,స్పందించిన ఎలాన్ మాస్క్

బ్రెజిల్ లో ఎక్స్ పై నిషేధం విధించారు.ఎక్స్ ను దేశంలో తక్షణమే బ్యాన్ చేయాలనీ జడ్జి అలె గ్జాండ్రే డీ మోరేస్ ఆదేశించారు.బ్రెజిల్ దేశానికి సుప్రీంకోర్టు విధించిన డెడ్ లైన్ లోపు ఎక్స్ లీగల్ ప్రతినిధిని నియమించకపోవడంతో ఎక్స్ ను బ్యాన్ చేస్తున్నట్లు జ‌డ్జి అలెగ్జాండ్రే డీ మోరేస్ తెలిపారు.పెండింగ్ లో ఉన్న జరిమానాలను...

ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

పాకిస్థాన్ లో అక్టోబర్ 15,16 తేదీల్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీను పాకిస్థాన్ ఆహ్వానించింది.ఈ విషయాన్ని పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటించింది.ప్రధాని మోదీతో పాటు ఇతర దేశాల దేశాధినేతలకు కూడా ఆహ్వానం పంపినట్టు విదేశాంగ ప్రతినిధి మూంజత్ జాహ్రా తెలిపారు.

బాంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పద మృతి

బాంగ్లాదేశ్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందింది.మరణించిన జర్నలిస్ట్ సారా రహుమ్నా (32) గా పోలీసులు గుర్తించారు.రాజధాని ఢాకా మెడికల్ కాలేజీ నుండి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.సారా రహుమ్నా గాజి టివిలో న్యూస్ రూమ్ ఎడిటర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.తెల్లవారుజామున 02 గంటల ప్రాంతంలో ఆమె మరణించినట్టు వైద్యులు...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img