Wednesday, July 2, 2025
spot_img

అంతర్జాతీయం

పలు దేశాల్లో భూకంపం

నాలుగు దేశాల్లో భూకంపం సంభవించింది. టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్‌లో భూమి కంపించటంతో ప్రజలు భయాందోళనలతో ప్రాణాలను రక్షించుకునేందుకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఏడుగురు గాయపడ్డారు. తుర్కియేలో నిన్న (మంగళవారం) పొద్దున భారీ భూకంపం వచ్చింది. మర్మారి సమీపంలోని మధ్యధరా సముద్రంలో బుధవారం ఉదయం 2:17 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభవించాయి....

పాకిస్థాన్‌లో 216 మంది ఖైదీలు ప‌రార్

భూకంపానికి కారాగారం గోడ కూలటంతో జంప్ పాకిస్థాన్‌లో దాదాపు 216 మంది ఖైదీలు ప‌రారయ్యారు. ఈ ఘటన మాలిర్ జిల్లా జైలులో సోమ‌వారం రాత్రి జ‌రిగింది. భూకంపం వల్ల కారాగారం గోడ కూలి అందులోని ఖైదీలు జంప్ అయ్యారని ఆఫీసర్లు చెప్పారు. ఆదివారం నుంచి భూమి ప్ర‌కంప‌ించడంతో ఆందోళ‌నకు గురైన ఖైదీలు బయటపడిన సమయంలో జైలు...

యూఎస్‌కి చైనా వార్నింగ్

తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని మరోసారి హెచ్చరిక అగ్ర రాజ్యం యూఎస్‌కి చైనా వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. తైవాన్‌పై చైనా సైనిక శక్తిని ప్రయోగించే అవకాశం ఉందన్న అమెరికా వ్యాఖ్యలపై ఫైర్ అయింది. నిప్పుతో చెలగాటమొద్దని హెచ్చరించింది. తమను కట్టడి చేయటానికి తైవాన్ గొడవను పావుగా వాడుకోవద్దని చైనా.. యూఎస్‌కి...

వాస్తవం గ్రహించిన కొలంబియా.. కృతజ్ఞతలు తెలిపిన ఇండియా..

ఆపరేషన్ సింధూర్‌ విషయంలో కొలంబియా దేశం వాస్తవాలను గ్రహించింది. గతంలో పాకిస్థాన్‌కి అనుకూలంగా చేసిన ప్రకటనను తాజాగా వెనక్కి తీసుకుంది. దీంతో మన దేశం దౌత్య విజయం సాధించింది. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌తో పాకిస్థాన్‌లో వంద మంది టెర్రరిస్టులు హతమయ్యారు. వారికి కొలంబియా సంతాపం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించిన...

బంగ్లాదేశ్ భామలు వద్దు: చైనా

బంగ్లాదేశ్‌ అమ్మాయిలను పెళ్లి చేసుకునే విషయంలో తస్మాత్ జాగ్రత్త అని ఆ దేశంలోని తమ ప్రజలను చైనా హెచ్చరించింది. ఈ మేరకు చైనా ఎంబసీ సూచనలు జారీ చేసింది. కళ్యాణం కుంభకోణాలు పెచ్చుమీరుతుండటంతో ఇలాంటి ఆలోచనలు చేయొద్దని సలహా ఇచ్చింది. ఇతర దేశాల యువతులను భార్యలుగా చేసుకునేందుకు కొనుగోళ్లకు పాల్పడొద్దని, అక్రమ పెళ్లిళ్లకు ఆమడ...

జపాన్‌లో సీఎం బిజీబిజీ

వ్యాపారానికి అనువైన అవకాశాలు మారుబేని కంపెనీతో రూ.వెయ్యి కోట్ల ఒప్పందం సోనీ యానిమేషన్‌ అనుబంధ సంస్థతో చర్చలు దుబాయిలో హత్యకు గురైన వారి మృతదేహాలను వెంటనే తెప్పించాలి దుబాయి హతుల వారసులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు దుబాయిలో పలు కంపెనీలతో సీఎం.రేవంత్‌ రెడ్డి వరుస భేటీలు పెట్టుబడుల సాధనే లక్ష్యంతో జపాన్‌ పర్యటనకు వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం తొలిరోజు పెట్టుబడులను అకర్షించడంలో...

అక్రమ వసలదారులకు ట్రంప్‌ బంపర్‌ ఆఫర్‌

స్వీయ బిష్కరణ పథకం అందచేస్తామని ప్రకటన విమాన ఖర్చులతో పాటు, దారి బత్తెం ఇస్తామని వెల్లడి అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా వారికి ఓ బంపర్‌ఆఫర్‌ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో.. వారికి విమాన టికెట్లతో పాటూ...

నదిలో కుప్పకూలిన హెలికాప్టర్‌

టెక్‌ కంపెనీ సిఇవో కుటుంబ మృత్యువాత అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లో ఓ పర్యటక హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ నదిలో కుప్పకూలిన ఘటనలో ఓ టెక్‌ కంపెనీ సీఈఓ, ఆయన కుటుంబం దుర్మరణం పాలయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో...

క్షేమంగా భూమ్మీదకు సునీతా విలియమ్స్‌

ఫ్లోరిడా సముద్ర జలాల్లో దిగిన డ్రాగన్‌ క్రూ కాప్సూల్‌ వైద్య పరీక్షల కోసం తరలింపు ఇన్నాళ్లుగా యావత్‌ ప్రపంచం ఎదుర్కొన్న ఉత్కంఠకు శుభం కార్డు పడిరది. 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ సురక్షితంగా భూమి విూద దిగారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.27 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న...

మరో దుందుడుకు చర్య దిశగా ట్రంప్‌

41 దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే యోచన ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పదుల కొద్దీ దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించే అంశాన్ని ట్రంప్‌ సర్కారు పరిశీలిస్తున్నారని సమాచారం. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో...
- Advertisement -spot_img

Latest News

మరోమారు పాశమైలారానికి మంత్రి దామోదర

మీనాక్షి, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ల రాక మంత్రిని నిలదీసిన బాధిత కుటుంబాలు సిగాచి పరిశ్రమ వద్దకు చేరుకున్న మంత్రి దామోదర రాజనర్సింహను బాధితులు నిలదీసారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS