Monday, June 30, 2025
spot_img

సాహిత్యం

అమ్మానాన్న కన్నా ఏది మిన్న?

జూన్‌ 1.. గ్లోబల్‌ పేరెంట్స్‌ డే (ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం) సందర్భంగా.. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటున్నది హిందూ సమాజం. అమ్మ లేనిదే జన్మ లేదు. నాన్న లేనిదే లోక జ్ఞానం కలగదు. అమ్మ బుడిబుడి అడుగులు వేయిస్తే, నాన్న చేయి పట్టి లోకాన్ని పరిచయం చేస్తాడు. అమ్మానాన్నలే ఆది దేవతలు. శిశువుకు తొలి గురువు అమ్మ...

తెలంగాణ గుండె శబ్దం

ఒక్కసారి తెలంగాణ గుండె శబ్దం చెవులు పెట్టి విను. అమ్మ గుండె శబ్దమే వినబడుతుంది. నల్లరేగడి నేలల్లో మొలిచిన తెల్ల బువ్వ మెతుకును అడిగి చూడు. ఆకలి ఉండదనే భరోసా చూపుతుంది. ఆఫీసుల్లో దర్జాగా ఉద్యోగం, ఊపిరి పీల్చుతున్న ఊపిరిలను తడిమిచూడు. న్యాయబద్ధత ఊపిరిగా నిలుస్తుందని చెప్తుంది. సబ్బండ వర్గాల వృత్తులను ఒక్కసారి పలకరించి...

మాతృభాషను కాపాడుకుందాం..

‌అన్య దేశాలు వాళ్ళ భాష గొప్పదనాన్ని చాటిజెప్తు మాతృభాషకు న్యాయం జేస్తే, మనోళ్లు మాత్రం భాషనే లేకుండా జేస్తమంటారు. దేశభాషలందు తెలుగు లెస్స అని పలికిన శ్రీకృష్ణదేవరాయలు వారి పలుకులు ఏడవాయనో. ఎవళ్ళ మాతృభాషకై వాళ్లు కృషి జేస్తుంటే మనం మాత్రం మన భాషను కనుమరుగు జేస్తున్నం. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన గిడుగు...

డాక్టర్.బీ.ఆర్.అంబేద్కర్‌ను ఆకర్షించిన బౌద్ధ దర్శనం

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భారత రాజ్యాంగ నిర్మాత. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత నాయకుడు. బౌద్ధ ధర్మంలో సామాజిక న్యాయం, మానవ గౌరవం కోసం తన ఆకాంక్షలకు సరిపోయే ఒక తాత్విక, నైతిక ఆలోచనా విధానాన్ని కనుగొన్నారు. 1956లో లక్షలాది అనుయాయులతో బౌద్ధ ధర్మాన్ని స్వీకరించడం కేవలం మతపరమైన మార్పు కాదు. కుల...

వనజీవి ఆశయాన్నైనా బతికిద్దాం!

చెట్ల రామయ్య మరణానికి స్పందిస్తూ కన్నీటి అక్షర నివాళి చెట్లు కన్నీరు కార్చుతున్నాయి. వనాలు విలపిస్తున్నాయి. వాగులు వంకలు వగసి వగసి ఏడుస్తాన్నాయి. దరిపల్లి ఇంటి పేరును భారతావని వనజీవి లేదా చెట్లగా మార్చేసింది. దరిపల్లి రామయ్య 01 జూలై 1937న లాలయ్య-పుల్లమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించి, తన జీవిత కాలంలో కోటికి...

అంటరానితనం పై గర్జించిన ఓ కారణజన్ముడు

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ 134 వ జయంతి ఇటు న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, అటు రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన అందించిన నిరుపమానమైన సేవలు అజరామమైనవి, వెలకట్టలేనివి! మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, కుల, మత రహిత ఆధునిక భారతదేశం కోసం తన జీవితకాలం పాటు ఓక మహా పోరాటం...

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడి మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి(ఏప్రిల్ 11) సందర్భంగా వారిని, వారి సేవలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో, మాలి కులానికి చెందిన...

ఊరు వాడలకే అందాలు ఊర పిచ్చుకలు

20 మార్చి “ప్రపంచ ఊరపిచ్చుకల దినం” సందర్భంగా గ్రామీణ మానవ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్నాయి చలాకీ బుల్లి అందాల ఊర పిచ్చుకలు. ఇంటి కిటికీలు, బాల్కనీలు, పెరటి తోటలు, పూల చెట్లు, గేట్లు, చేదబాయి, పిట్టగోడల వెంట ఉదయమే దర్శనమిస్తూ ఆ ప్రాంతాలకు శోభను చేకూర్చుతుంటాయి అందమైన ఊర పిచ్చుకలు. గ్రామీణుల కుటుంబ సభ్యుల...

అలనాటి పౌరాణిక చిత్ర రాజం.. భూకైలాస్ సినిమాకు 67ఏళ్లు

తెలుగు చిత్ర సీమలో అజరామరంగా నిలిచిన అలనాటి మేటి పౌరాణిక చిత్రం భూ కైలాస్ మార్చి 20కి 67 వసంతాలు పూర్తి చేసుకుంది. నేటికీ అద్భుత చిత్ర రాజంగా తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎ.వి.ఎం. సంస్థ నిర్మించిన ఎన్నో ఆణి ముత్యాల్లో అజరామరంగా నిలిచి పోయిన పౌరాణిక చిత్రం...

విద్యావంతులు వేసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లని ఓట్లా..?

తెలంగాణ రాష్ట్రంలోని జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎన్నికల్లో చెల్లని ఓట్లు ఎక్కువగా ఉండడం ఆందోళన కరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా పట్టభద్రుల, టీచర్స్ శాసన మండలి ఎన్నికలలో విద్యావంతులు ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదు అవుతారు. విద్యావంతులే...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS