Wednesday, September 10, 2025
spot_img

సినిమా

గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి

ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్రప్రసాద్ కుమార్తె గాయత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మరణించారు. గాయత్రి భౌతికకాయానికి హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఇంటికి తరలించారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శించారు.

కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

తెలంగాణ మంత్రి కొండా సురేఖ పై నటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని , ప్రతిష్ట దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అక్కినేని నాగార్జున కుటుంబం , సమంత పై కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొండా సురేఖ...

రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. బుధవారం అయిన భార్య రజనీతో ఫోన్లో మాట్లాడారు. త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. రజనీకాంత్ ఆరోగ్య విషయాన్ని తెలుసుకునేందుకు ప్రధాని మోదీ రజనీకాంత్ భార్యతో మాట్లాడారని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై " ఎక్స్" వేదికగా వెల్లడించారు.

ఎఫ్ఎన్‌సీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు

ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ) ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 795 ఓట్ల మెజారిటీతో టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రెసిడెంట్ గా విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా మరో సీనియర్ నిర్మాత ఎస్ఎన్ రెడ్డి (696) ఓట్లు, జనరల్ సెక్రెటరీగా తుమ్మల రంగారావు, జాయింట్ సెక్రెటరీగా సదాశివ...

సీఎం చంద్రబాబుని కలిసి చెక్కు అందజేసిన మోహన్ బాబు, మంచు విష్ణు

ఏపీ, తెలంగాణలో వచ్చిన వరదలు,కలిగిన అపార నష్టం గురించి అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా టాలీవుడ్ నిలిచింది. టాలీవుడ్ ప్రముఖులంతా కూడా విరాళాలను అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వంగా కలిసి విరాళానికి సంబంధించిన చెక్కుని కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, మంచు విష్ణు అందజేశారు....

ప్రకాశ్ రాజ్ శత్రువు కాదు,మిత్రుడు : పవన్ కళ్యాణ్

తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. ప్రకాశ్ రాజ్ ఇటీవల పోస్ట్ చేసిన వీడియో పై పవన్ కళ్యాణ్ స్పందించారు.ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదని, మిత్రుడు అని తెలిపారు. వ్యక్తిగతంగా ప్రకాశ్ రాజ్ అంటే...

లడ్డూ వివాదం నేపథ్యంలో ప్రకాశ్‎రాజ్ మరో ట్వీట్

ప్రస్తుతం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా తిరుమల లడ్డూ వివాదం హాట్ టాపిక్‎గా మారింది.ఈ వివాదంలో సినీ నటుడు ప్రకాశ్ ‎రాజ్,డిప్యూటీ సీఎం పవన్‎కళ్యాణ్ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ పై పవన్‎కళ్యాణ్ స్పందిస్తూ,ఈ వ్యవహారంతో ప్రకాశ్‎రాజ్ కి ఏం సంబంధంమని ప్రశ్నించారు.పవన్‎కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్...

రూ.50 లక్షల విరాళం అందించిన నటుడు మహేష్ బాబు

వరద బాధితులకు సహాయం చేసేందుకు నటుడు మహేష్ బాబు ముందుకొచ్చారు.ఈ సంధర్బంగా సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షల రూపాయల విరాళం అందించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నివాసంలో కలిసి విరాళం చెక్కు అందజేశారు.ఏషియన్ మహేష్ బాబు సినిమాస్ (ఏఎంబీ) తరపున కూడా మరో రూ.10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.మహేశ్...

సందీప్ కిషన్ ఎస్కే 30 టైటిల్ ‘మజాకా’ ఫస్ట్ లుక్ లాంచ్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమాకి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.మాస్,ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్,హాస్య మూవీస్,జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.బాలాజీ గుత్తాసహ నిర్మాత.ఈ హెల్తీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ టైటిల్,ఫస్ట్ లుక్ పోస్టర్,రిలీజ్ టైం రివిల్ చేయడం ద్వారా...

‘శారీ’ చిత్రం నుండి “ఐ వాంట్ లవ్” లిరికల్ వీడియో సాంగ్ విడుదల

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డెన్ నుండి 'శారీ' అనే చిత్రం రాబోతోంది.పాన్ ఇండియా మూవీగా తెలుగు,హిందీ,తమిళ,మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్ లో విడుదల చేయనున్నారు. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో 'శారీ'ని ఆర్జీవీ ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ వ్యాపారవేత్త రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.సత్య యాదు,ఆరాధ్య దేవి...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img