Monday, June 30, 2025
spot_img

సినిమా

షూటింగ్ లో భాగంగా ప్రియాంక చోప్రాకు గాయాలు

బాలీవుడ్,హాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు తీవ్ర గాయాలయ్యాయి.ఆస్ట్రేలియా జరుగుతున్నా ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ గాయాలు అయినట్టు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేర్కొంది.దీనికి సంభందించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో విడుదల చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి."ది బ్ల‌ప్" అనే హాలీవుడ్ చిత్రం షూటింగ్...

ప్రణయ గోదారి గ్లింప్స్‌ విడుదల

రొటీన్‌ కథలకు భిన్నంగా.. కొత్తగా రూపొందే చిత్రాలకే నేటి ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి కథలనే నేటి తరం దర్శక, నిర్మాతలు కూడా సినిమాలుగా తీసుకరావడానికి మొగ్గుచూపుతున్నారు. ఆ కోవలోనే న్యూ కంటెంట్‌తో రిఫ్రెషింగ్‌ ఫీల్‌తో రూపొందుతున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. డిఫెరెంట్ కంటెంట్ తో...

త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటా

వచ్చే సంవత్సరం నుండి మళ్ళీ సినిమా షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది సినీ నటి సమంతా.గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంతా క్రమక్రమంగా ఇప్పుడిప్పుడే కొలుకుంటుంది.కొన్ని రోజుల నుండి సినిమాలకు కూడా దూరంగా ఉన్న విషయం తెలిసిందే.తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సమంతా పాల్గొంది.ఈ సంధర్బంగా తాను మాట్లాడుతూ,వచ్చే ఏడాది నుండి...

“మురారి” రీ రిలీజ్,ఎప్పుడంటే..??

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు నటించిన సినిమాల్లో గుర్తుండిపోయే సినిమా "మురారి".ఈ చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించగా,సోనాలి బింద్రే హీరోయిన్ గా నటించారు.2001 లో ఈ సినిమా విడుదల అయింది.అయితే ఆగష్టు 09న సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు మురారి సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.గతంలో కూడా మహేష్ పుట్టిన...

అస్వస్ధతకు గురైన ఆర్.నారాయణ మూర్తి,నిమ్స్ లో చికిత్స

ప్రముఖ సినీ నటుడు,నిర్మాత ఆర్.నారాయణ మూర్తి బుధవారం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు.దింతో అయినను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతికి తరలించారు.వైద్యులు బీరప్ప ఆధ్వర్యంలో ఆర్.నారాయణ మూర్తికి చికిత్స కొనసాగుతుందని,క్రమంగా అయిన కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.విప్లవ సినిమాలతో పాటు మరెన్నో సినిమాల్లో నటించిన ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సినీనటుడు సాయి ధరమ్ తేజ

ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సినీనటుడు సాయిధరమ్ తేజ మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం రేవంత్ రెడ్డితో కొద్దిసేపు ముచ్చటించారు.

రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన కల్కి 2898 AD

యాంగ్ రెబల్ స్టార్ ఇటీవల నటించిన సినిమా కల్కి 2898 AD విడుదలైన మొదటి రోజు నుండే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతు భారీ కలెక్షన్ లు రాబట్టింది.తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లను రాబట్టింది.నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా ప్రభాస్ ,అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖమైన నటులు...

వెబ్ సిరీస్ లోకి తమిళ నటి త్రిష

తమిళ ప్రముఖ నటి త్రిష తోలి వెబ్ సిరీస్ "బృంద" ద్వారా ఓటీటీలోకి రాబోతుంది.సూర్య వంగల ఈ సిరీస్ కు దర్శకత్వం వహిస్తున్నారు.ఓటీటీ ద్వారా ఈ సిరీస్ నేరుగా విడుదల అవుతుందని మేకర్స్ తెలిపారు.మరోవైపు ఆగష్టు 02 నుండి ఈ సిరీస్ ను ప్రసారం చేస్తునట్టు సోని లైవ్ పేర్కొంది.క్రైం ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ...

ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో “విందు భోజనం”మూవీ హల్చల్

తాజా బ్లాక్ బస్టర్,"విందు భోజనం",ఇటీవల ఆహా,ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయబడింది.విడుదలైనప్పటి నుండి,ఈ చిత్రం ఘననీయమైన ప్రశంసలను మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది.కార్తీక్.ఎస్ దర్శకత్వం వహించిన "విందు భోజనం",సమిష్టి తారాగణాన్ని కలిగి ఉంది మరియు ఒక ప్రత్యేకమైన సినిమా అనుభూతిని ఇస్తుంది.చలనచిత్రం యొక్క ఆకర్షణీయమైన కథాంశం,అద్భుతమైన ప్రదర్శనలు మరియు ఆకర్షణీయమైన విజువల్స్‌తో తెలుగు...

కల్కి లోని ” హోప్ ఆఫ్ శంభాల” పాట విడుదల

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి సినిమా నుండి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం." హోప్ ఆఫ్ శంభాల " అనే వీడియో సాంగ్ ను గురువారం విడుదల చేసింది.ఇప్పటికే " టక టక్కర " పాటను కూడా రిలీజ్ చేశారు.ప్రభాస్ నటించిన ఈ మూవీ జూన్ 27 న...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS