కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ బిజెపి నేత రవిశంకర్
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభియోగపత్రం నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టారు. మోడీ కుట్రలతో ఈడి కేసులు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎఐసిసి...
దానిని తిరస్కరించే అధికారం లేదు
ఓ కేసులో సుప్రీం కోర్టు స్పష్టీకరణ
సైన్బోర్డులకు ఉర్దూ భాషను వాడడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపల్ కౌన్సిల్కు ఉర్దూ భాషలో రాసిన సైన్ బోర్డు ఉండడాన్ని కోర్టు అంగీకరించింది. జస్టిస్ సుధాన్షు దూలియా, కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. ఉర్దూ,...
కంచగచ్చబౌలి భూములపై సుప్రీం సీరియస్
సుప్రీం మార్గదర్శకాలు విస్మరించి చెట్ల నరికివేతపై ఆగ్రహం
ఆ భూముల్లోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను వేస్తాం
నాలుగు వారాల్లో పునరుద్దరణ నివేదిక సమర్పించాలని ఆదేశం
స్టేటస్కో కొనసాగుతుందని వెల్లడి.. విచారణ మే 15కు వాయిదా
కంచ గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. చెట్ల నరికివేతపై రేవంత్ సర్కార్పై సర్వోన్నత...
సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సోమవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రధాని మోడీ కూడా తాజాగా విమర్శలుచేశారు. ఈ భూములపై ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కంచ గచ్చిబౌలి...
శంకరన్ నాయర్ పట్టించుకోని ఆనాటి ప్రభుత్వం
విమర్శలు గుప్పించిన ప్రధాని మోడీ
సినిమా గురించి స్పందించిన అక్షయ్ కుమార్
దేశం కోసం పోరాడిన ఎందరినో కాంగ్రెస్ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. కేరళకు చెందిన న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు చెట్టూర్ శంకరన్ నాయర్ను ఉద్దేశించి ఆయన స్పందించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ ధైర్యవంతుడైన...
మేం రక్షణకు పాటు పడుతుంటే.. వారు ధ్వంసం చేస్తున్నారు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు
అంబేడ్కర్ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానించింది
వక్ఫ్ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్
హిస్సార్ విమానాశ్రయం ప్రారంభంలో ప్రధాని మోడీ
అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందని ప్రధాని మోడీ ఘాటు విమర్శలు చేశారు. ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని...
భారత్ అప్రమత్తంగానే ఉందన్న జైశంకర్
అగ్రరాజ్యం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. దీంతో ప్రపంచం తీవ్ర గందరగోళానికి గురైతుంది. ఇక, ఈ వివాదంపై న్యూఢిల్లీలో జరిగిన కార్నెగీ ఇండియా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ.. భారతదేశం తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు....
2036 ఒలంపిక్స్ కోసం భారత్యత్నం
విపక్షాలది కుటుంబ రాజకీయం
వారికి అభివృద్ది కన్నా స్వప్రయోజనాలే ముఖ్యం
వారణాసిలో పలు అభివృద్ది పనులకు మోడీ శ్రీకారం
ఇటీవలి అత్యాచార ఘటనపై అధికారులతో ఆరా
భారత్ అభివృద్ధి, వారసత్వం అనే రెండింటితో ముందుకువెళ్తోందని ప్రధాని మోడీ అన్నారు. 2036లో నిర్వహించనున్న ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటుందని.. అందుకు అనుమతి తీసుకోవడానికి అధికారులు ప్రయత్నాలు...
జూన్ 27న కన్నప్పను రిలీజ్ ప్రకటించిన మంచు
మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు...
కులగణన తేలితేనే ఆయావర్గాలకు న్యాయం
వారి వాటా వారికి దక్కడంలో అవకాశం
అలాంటి ప్రయత్నాలను అడ్డుకుంటున్న బిజెపి
రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న ఆర్ఎస్ఎస్
అహ్మదాబాద్ కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ
కులగణన ద్వారా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దేశమంతా కలుగణన జరగాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయా వర్గాలకు వారి హక్కులు లభించాలంటే ఎవరు...