Monday, June 30, 2025
spot_img

స్పోర్ట్స్

ఐపీఎల్ విజేత ఆర్సీబీ

ఐపీఎల్ విజేతగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 18 ఏళ్ల కలను నిజం చేసుకుంది. మొట్టమొదటిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం (జూన్ 3) రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించింది. పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 రన్నుల తేడాతో విక్టరీ...

కోహ్లీ పబ్‌పై కేసు నమోదు

‘ఒన్ 8 కమ్యూన్’ పేరుతో బెంగళూరులో ఉన్న విరాట్ కోహ్లీ పబ్, రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మే నెల 29న జరిగిన సోదాలు జరిపి 31న కేసు బుక్ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ పబ్, రెస్టారెంట్‌లో స్మోకింగ్ జోన్ లేకపోవటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు....

ఫైనల్‌కి వెళ్లేది ఎవరో?

నేడు ముంబై, పంజాబ్ మధ్య పోటీ ఐపీఎల్‌లో ఇవాళ (జూన్ 1న) క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై, పంజాబ్ పోటీపడనున్నాయి. ఈ రోజు గెలిస్తే ఫైనల్‌లోకి అడుగుపెట్టొచ్చు. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌కి ఈ మ్యాచ్‌...

కరుణ్‌ నాయర్‌ డబుల్ సెంచరీ

ఇంగ్లాండ్‌ లయన్స్‌తో జరిగిన అనఫిషియల్ టెస్ట్ మ్యాచ్‌లో కరుణ్‌ నాయర్‌ డబుల్‌ సెంచరీ చేశాడు. కాంటర్‌బరీలో ఇండియా-ఏ, ఇంగ్లాండ్‌ లయన్స్‌ మధ్య 4 రోజుల మ్యాచ్‌ శుక్రవారం (మే 30న) మొదలైంది. ఇండియా సీనియర్ టీమ్ పర్యటనకు ముందు సన్నాహకంగా ఇంగ్లాండ్ లయన్స్‌తో 2 మ్యాచ్‌ల సిరీస్ కోసం బీసీసీఐ కొంత మంది ఆటగాళ్లను...

IPL ఫైనల్.. రక్షణ దళాలకు అంకితం..

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ 2025 జూన్ 3వ తేదీన అహ్మదాబాద్‌లో జరగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ని భారత సాయుధ దళాలకు అంకితం ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కి హాజరుకావాలంటూ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లను ఆహ్వానించింది. ఈ విషయాన్ని...

ముంబైపై ‘పంజా’బ్ పైచేయి

ఐపీఎల్‌-18లో పంజాబ్ కింగ్స్ జట్టు పదేళ్ల గ్యాప్ తర్వాత ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయింది. అదే ఉత్సాహంతో క్వాలిఫయర్ ఆడే ఛాన్స్‌నూ కొట్టేసి ఏకంగా టాప్-2లో బెర్త్ ఖరారు చేసుకుంది. లేటెస్ట్‌గా ముంబై ఇండియన్స్‌పై విక్టరీతో 19 పాయింట్లు సాధించింది. తద్వారా టాప్‌లోకి వచ్చేసింది. సోమవారం (మే 26న) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్...

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం

2025 ఐపీఎల్‌లో పంజాబ్‌ ఆరో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. చెన్నై నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ 19. 4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (72 పరుగులు), ప్రభ్‌ సిమ్రమన్‌ సింగ్‌ (54 పరుగులు) హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. చివర్లో...

ముంబయి ఇండియన్స్‌కు షాక్‌

గాయం కారణంగా విఘ్నేష్‌ పుతుర్‌ జట్టుకు దూరం

బ్రేకుల్లేని బుల్డోజర్‌.. సాయి సుదర్శన్‌

కాటేరమ్మ కొడుకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఈ సలారోడు మాత్రం వస్తే పాతుకుపోతాడు. ఫామ్‌ కోల్పోవడం అన్న మాటుండదు. బరిలోకి దిగితే ప్రత్యర్ధులు బెంబేలెత్తిపోవాల్సిందే. మరి మేము ఎవరి గురించి మాట్లాడుతున్నాం అని అనుకుంటున్నారా.? అతడు మరెవరో గుజరాత్‌ ఓపెనర్‌ సాయి సుదర్శన్‌. ఐపీఎల్‌ 2025లో గుజరాత్‌ వరుస విజయాలు సాధిస్తోందంటే.. దానికి మూలకారణం...

పాకిస్థాన్‌తో మనం క్రికెట్‌ ఆడవద్దు

ఇప్పుడే కాదు ఇంకెప్పటికీ వద్దు మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపాటు జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశం ఉలిక్కిపడింది. ఉగ్రవాద చర్యపై యావత్‌ క్రీడా లోకం విచారం వ్యక్తం చేసింది. పలువురు టీమ్‌ఇండియా క్రికెటర్లు బాధితులకు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ శ్రీవాత్సవ్‌ గోస్వామి పాకిస్థాన్‌ చర్యలపై మండిపడ్డాడు. ఇక పాకిస్థాన్‌తో...
- Advertisement -spot_img

Latest News

తెలుగు రాష్ట్రాల‌ బిజెపి అధ్యక్షుల ఎన్నిక

నేడు నోటిఫికేషన్‌.. రేపు నామినేషన్‌ జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం తెలుగు రాష్ట్రాల‌ బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు ఒకే రోజు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS