Monday, June 30, 2025
spot_img

స్పోర్ట్స్

రాజస్థాన్‌ పై ఇసాన్‌ కిషన్‌ సెంచరీ

జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పలు కారణాలతో కొన్నాళ్లుగా టీమిండియాకు ఇషాన్‌ కిషన్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ 2025లో తన తొలి మ్యాచులోనే సెంచరీతో అదరగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు. గత సీజన్‌ వరకు ముంబై ఇండియన్స్‌ లో కీలక ఆటగాడిగా ఉన్న అతను ఆ జట్టు రిటైన్‌ చేసుకోకపోవడం వల్ల ఐపీఎల్‌ మెగా...

కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు సంజీవ్‌ గోయెంకా చీవాట్లు

గోయెంకాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపాటు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచారు. గతేడాది ఎస్‌ఆర్‌హెచ్‌ చేతిలో దారుణ ఓటమి తరువాత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌పై కోప్పడిన సంజీవ్‌.. తాజాగా ఢిల్లీ చేతిలో లక్నో టీమ్‌ ఓడిపోవడంతో కొత్త కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం...

మరో వారం రోజుల్లో ఐపిఎల్‌

మార్చి 22న ప్రారంభం కానున్న టోర్నీ వేసవిలో మజా ఇవ్వనున్నప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌లో మరో మజా గేమ్‌ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకోవడంతో క్రికెట్‌ అభిమానుల్లో మళ్లీ ఉత్సాహం నెలకొంది. ఈ క్రమంలో ఐపిఎల్‌కు తెరలేవనుంది. అభిమానులు ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఐపిఎల్‌ సీజన్‌ 2025కి...

ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గ్రాండ్‌ విక్టరీ 4 వికెట్ల తేడాతో ఘన విజయం అర్థ శతకంతో రాణించిన కోహ్లి ఆసీస్‌ను కంగారెత్తించిన భారత బౌలర్లు ఛాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆదివారం జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోపీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో...

పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం..

చాంపియన్స్‌ నుంచి ఆతిథ్య జట్టు అవుట్‌ విరాట్‌ అజేయ సెంచరీ పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విరాట్‌ కోహ్లీ సెంచరీతో అజేయంగా నిలిచాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ హాఫ్‌ సెంచరీతో అలరించాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించిన టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. పాక్‌ విధించిన లక్ష్యాన్ని...

చరిత్ర సృష్టించిన ఉస్మాన్‌ ఖవాజా!

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా చరిత్ర సృష్టించాడు. శ్రీలంక గడ్డపై డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసీస్‌ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఉస్మాన్‌ ఖవాజా 290 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. తన కెరీర్‌లో ఉస్మాన్‌ ఖవాజాకు ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం. 147...

క్రికెట్‌ చరిత్రలోనే వింత రనౌట్‌

క్రికెట్‌ చరిత్రలోనే ఓ బ్యాటర్‌ విచిత్రమైన విధంగా రనౌట్‌ అయ్యాడు. ఇందులో ఏ మాత్రం తన పొరపాటు లేనప్పటికీ బ్యాటర్‌ పెవిలియన్‌ చేరాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘ఇలా కూడా ఔట్‌ అవుతారా?’, ‘బ్యాడ్‌లక్‌’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతునున్నారు. ఇంగ్లాండ్‌- సౌతాఫ్రికా అండర్‌- 19...

ముంబై జట్టుకు రోహిత్‌, యశస్వి, అయ్యర్‌ దూరం

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నారు. మేఘాలయతో గురువారం నుంచి ముంబై తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌...

పాక్‌పై విండీస్‌ సంచలన విజయం

రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం 35ఏళ్లలో తొలిసారి పాక్‌ గడ్డపై టెస్టు విజయం పాకిస్థాన్‌ గడ్డపై వెస్టిండీస్‌ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్‌ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్‌...

రేప‌టినుండే పికిల్‌బాల్ లీగ్ ప్రారంభం

హైదరాబాద్ సూపర్‌స్టార్స్ జట్టులో సహ‌ యజమానులుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నటుడు జాకీ భగ్నాని కేఎల్ఓ స్పోర్ట్స్‌తో చేతులు కలిపారు. హైదరాబాద్ సూపర్‌స్టార్స్(superstars) జట్టులో సహ‌ యజమానులుగా చేరారు. ఈ జట్టు ముంబైలో రేపు ప్రారంభం కానున్న ప్రపంచ పికిల్‌బాల్ లీగ్‌లో...
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS