Tuesday, July 1, 2025
spot_img

స్పోర్ట్స్

రూ.27 కోట్లతో రిషబ్ పంత్‎‎ని సొంతం చేసుకున్న లక్నో

ఐపీఎల్ 2025 మెగా వేలం ఆదివారం ప్రారంభమైంది. మెగా వేలంలో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డు ధర పలికాడు. లక్నో టీం పంత్‎ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లాఖ్‎నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లాఖ్‎నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. మరోవైపు బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కూడా...

టీమిండియాపై దృష్టి పెట్టాలి.. పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు

బోర్దర్ - గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ జట్టు గట్టి సవాల్ విసురుతుందని వ్యాఖ్యనించాడు. కంగారూ జట్టుకు కఠిన ప్రత్యర్థిగా భారత్ జట్టు అవతరించిందని రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లాండ్ జట్టు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, టీమిండియాపై...

క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు లభిస్తుంది

కల్వకుర్తి మున్సిపల్ చైర్మెన్ ఎడ్మ సత్యం, క్రీడలతో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్ లభిస్తుందని కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పేర్కొన్నారు. వచ్చే నెల మంచిర్యాల జిల్లాలోని శ్రీ ఉషోదయ ఉన్నత పాఠశాల స్టేడియంలో జరగబోయే 10వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ కు సంబంధించి శనివారం జిల్లా ఆథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...

థాయ్‎లాండ్ వెకేషన్‎‎లో ధోనీ

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ థాయ్‎లాండ్ వెకేషన్‎కు వెళ్లారు. భార్య సాక్షి , కుమార్తె జీవాతో కలిసి థాయ్‎లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంభందించిన ఫోటోలను జీవా అధికారిక ఇన్‎స్థా ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఎం.ఎస్ ధోనీ సముద్రపు నీటిలో సేద తీరుతూ కనిపించారు.

235 పరుగులకు న్యూజిలాండ్ ఆలౌట్

ముంబైలో జరుగుతున్న టెస్టులో టీమిండియా బౌలర్లు అద్బుతమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. శుక్రవారం జరిగిన తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌట్ అయింది. మిచెల్ 82 పరుగులు చేసి టాప్ స్కోరర్‎గా నిలిచాడు. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా 05 వికెట్లు పడగొట్టాడు. సుందర్...

ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసింది

న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ కోల్పోవడం నిరాశ కలిగించిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. భారత గడ్డ పై 12 ఏళ్ల తర్వాత కివీస్ జట్టు టెస్టు సిరీస్ ను సొంతం చేసుకుందని,ఇతర జట్టు చేయలేని అద్బుతాన్ని న్యూజిలాండ్ జట్టు చేసిందని పేర్కొన్నారు. ఈసారి తాము అనుకున్నట్లు జరగలేదని, ఈ విజయం సాధించిన...

రెండో టెస్టులో భారత్ ఘోర ఓటమి

పుణెలో న్యూజిలాండ్‎తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‎లో టీం ఇండియా ఘోర ఓటమిని చవి చూసింది. 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. సిరీస్ లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. మూడు టెస్టుల సిరీస్ లో భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయి...

యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదం

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ యువతలో చైతన్యం నింపడానికి క్రికెట్ పోటీలు ఎంతో దోహదపడతాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పేర్కొన్నారు. బుధవారంఅమ్రాబాద్ మండలం మన్న నూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే వంశీకృష్ణ బహుమతులు ప్రధానోత్సవం చేశారు. యువతలో చైతన్యం...

తొలి టెస్ట్ మ్యాచ్‎లో భారత్ ఓటమి

బెంగుళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‎లో భారత్ జట్టు 08 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే కుప్పకూలిన టీం ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో 462 పరుగులు చేసిన ఓటమి పాలైంది. 107 పరుగుల లక్ష్యాన్ని 2 వికెట్ల తేడాతో కివీస్ జట్టు ఛేదించింది.

నేటి నుండే ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్

మరికాసేపట్లో ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోని గచ్చిబౌలీ స్టేడియంలో రాత్రి 08 గంటలకు తెలుగు టైటాన్స్ , బెంగుళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ మొదలవనుంది. రెండో మ్యాచ్ దబాంగ్ ఢిల్లీ,యూ ముంబయి మధ్య రాత్రి 09 గంటలకు రెండో మ్యాచ్ మొదలవుతుంది.
- Advertisement -spot_img

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS