ఫార్ములా 21 తో జిల్లా, పట్టణ ,మండల కమిటీల నిర్మాణం..
అన్ని స్థాయిలలో బీసీల నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందుకు
ములుగు జిల్లా కన్వీనర్ గా వడ్డేపల్లి నగేష్ నియామకం..
బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్
కులగణనతో తెలంగాణాలో సామాజిక విప్లవం మొదలయ్యిందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్ధాపక అధ్యక్షులు దాసు సురేశ్ పేర్కొన్నారు.....
దశాబ్దాల పాటు ఐజేయూలో పని చేసిన నేతలను గుర్తుపట్టని స్థితిలో అధ్యక్ష, కార్యదర్శులు
జిల్లా అధ్యక్షుడిగానైనా సంఘం ఆఫీసులో పరిచయం చేశారా?
ఒకసారి గత కమిటీలో పనిచేసిన నేతల వివరాలు తెలుసుకోవాలని సూచన
టీయూడబ్ల్యూజే (ఐజేయు)కి రాజీనామా చేసిన రంగారెడ్డి జిల్లా నేతలు రఘుపతి, గణేష్
జర్నలిస్టుల సమస్యలు, జర్నలిస్టు సంఘాల పట్ల కనీసం అవగాహన లేని వ్యక్తులు టీయూడబ్ల్యూజే...
ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే
ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
రాష్ట్ర ప్రభుత్వం నుండి ముదిరాజ్ కార్పొరేషన్ కు వచ్చే ప్రతి పైసా ముదిరాజ్ పేద బిడ్డలకే అందిస్తానని ముదిరాజ్ కార్పొరేటర్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో...
35ఏళ్లు దాటినా పెండ్లి సంబంధాలు కుదరక కళ్యాణ ఘడియ కోసం ఎదురుచూపులు
ఎక్కువ శాతం రైతు కుటుంబాలకు చెందిన వారే..!
రైతుకు పిల్లనిచ్చేలా ప్రభుత్వం ఏదైనా పథకం ప్రవేశపెడితే బాగుండు
ఇదో విచిత్ర సమస్య.. వయసు మీద పడుతున్నా పెళ్లి కాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య పెరిగిపోతుండటం విచిత్రం. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఈ సంఖ్య వికారాబాద్...
గత పాలకులు సన్న బియ్యం సంగీతం పాడారు తప్ప ఇవ్వలేదు
సన్న బియ్యంతో 3.10 కోట్ల మందికి లబ్ధి
సన్నధాన్యం బోనస్ కు 2,675 కోట్లు ఖర్చు చేస్తున్నాం
రూ. 9,000 కోట్లు తో రాజీవ్ యువ వికాసం
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు....
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో ఉద్యోగులు, విద్యార్థుల చేత రాజ్యాంగ పీఠికా పఠనం చేయించిన మంత్రి పొన్నం ప్రభాకర్
భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ అంబేద్కర్...
హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ విజయ యాత్రలు వైభవంగా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6000 స్థలాలలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం...
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
ఘనంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం
విద్యార్థులకు పట్టాలు అందజేత
'విద్య'తో ప్రపంచాన్ని జయించవచ్చని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ జిష్ణు...
గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి
హరితహారంకు అతనే బ్రాండ్ అంబాసిడర్
80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు
కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య
రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం
ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం...