జాడ లేకుండా పోయిన జోనల్ కమిషనర్..
కాంగ్రెస్ హయాంలో కానరాని ప్రజా పాలన.. !
రోడ్లెక్కి ధర్నా చేయాల్సిన దుస్థిలో మహిళలు..
వీధి దీపాన్ని లేకుండా చేసిన నిర్మాణ దారుడు..
తీసుకున్నది స్టిల్ట్ ప్లస్ టు పరిమిషన్.. నిర్మాణం చేస్తున్నది ఐదు అంతస్తులు
ఇదేంచోద్యమంటూ ముక్కునవేలేసుకుంటున్న స్థానికులు..
కాప్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కాస్తా బీఆర్ఎస్. కార్పొరేటర్ పార్టీ ఆఫీస్ గా...
గజ్వేల్ నియోజక వర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు భాను ప్రకాష్
నీటి పారుదల శాఖ అధికారులకు వినతి పత్రం అందజేత
భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావుల్లో నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయని గత బిఆర్ఎస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో నిర్మాణం చేయకపోవడం పక్కనే కాలువలు ఉన్న పంట పొలాలకు భూనిర్వసితులకు నీరు అందలెక...
కమిషనర్ ఆదేశాలను బేఖాతర్ చేసిన మలక్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్
మలక్పేట్ సర్కిల్ ఇష్టారాజ్యంగా వ్యహరిస్తున్న డిప్యూటి కమిషనర్
స్వార్థ ప్రయోజనాల కోసం రిలీవ్ అయిన జవాన్లను విధుల్లోకి తీసుకోని వైనం
డిప్యూటి కమిషనర్పై చర్యలు తీసుకోవాలంటున్న ఉద్యోగ సంఘ నాయకులు..
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను బదిలీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 139 మంది శానిటరీ జవాన్లను...
తోటి ఉద్యోగినిపై అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హసన్ కామవాంచ
జనవరి 30న ప్లేట్ల బుర్జు దావఖానాలో కామపిశాచి శీర్షికతో ఆదాబ్ లో కథనం
వెంటనే స్పందించిన వైద్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఐదుగురితో హై లెవెల్ కమిటీ ఏర్పాటు.. వాస్తవమేనని తేల్చిన కమిటీ
ప్రిన్సిపల్ సెక్రటరీ, డీఎంఈకి రిపోర్ట్ అందజేసిన హై లెవెల్ కమిటీ
నెల రోజులు పూరైన కామ పిశాచిపై...
దాహమేస్తే డబ్బులు పెట్టీ బాటిల్ కొని తాగల్సిందేనా..?
సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు తప్పని దాహార్తి కష్టాలు
ఎక్కడో గ్రామాలలో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా ఆయా గ్రామాలలో చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ వికారాబాద్ జిల్లా పెద్దసారు కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్య ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మాలి. అది నిజం...
నెల రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్న
ఎవరూ పట్టించుకోవడం లేదు : వాహనదారులు
నిత్యం వేలాది మంది తిరుగుతున్న రోడ్ పై గత నెల రోజులుగా నడిరోడ్డుపై డ్రైనేజ్ నీళ్లు పొంగిపొర్లుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని అధికారిలు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్...
సర్కార్ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం
ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకోని వైనం
సర్వజనాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
నిరు పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేద, గిరిజనుల, పట్టణప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షలా మారిందని చెప్పకనేచెప్పవచ్చు. సర్వజన ఆసుపత్రిలో...
ఎండలో పసిగుడ్డుతో నాలుగు గంటలు ఎదురుచూపు
సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల రవళి గత పది రోజుల క్రితం జిల్లా ప్రధాన మాత శిశు ఆసుపత్రిలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. బుధవారం ఆసుపత్రి నుండి డిచార్జ్ అయింది.. ఆ విషయాన్ని సదరు మాతాశిశు శాఖ చిగురుమామిడి వారికి అందించి 102 వాహనంలో తమ గ్రామం అయిన...
మైరాన్ చెరుబిక్ వెంచర్ పై అధికారుల ఉదాసీనత
అక్రమమని తేలినా చర్యలకు వెనుకాడుతున్న వైనం
బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లు
మొద్దు నిద్ర వీడని పంచాయతీ రాజ్ అధికారులు
మైరాన్ వెంచర్ పై పంచాయతీ రాజ్ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు . ఎలాంటి పర్మిషన్ లేకుండా వెంచర్ వేసినా.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు....
నేటికీ ఖాళీ చేయని కార్పొరేట్ కార్మికులు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
గతంలో పేదలు అదే ఇళ్లలో ఉంటే తరిమేశారు
కార్పొరేట్ కార్మికులను అక్కున చేర్చుకుంటున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేదలకు పంచుతారా.?
పేదలకు అందాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కార్పొరేట్ నిర్మాణాలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు నివా సం ఉంటుంటే అధికారులు వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తు న్నారు....
కళం చేతిలో కత్తిగా,సత్యం కోసం పోరాటం చేస్తూ,ప్రతి అక్షరం ప్రజల గొంతుకై..వేల జీతాల కన్నీళ్లకు అర్థం చెప్పింది.
రాత్రింబవళ్ళు శ్రమిస్తూ,సమాచారం సత్యమని నమ్ముతూ,ప్రజల సమస్యల పరిష్కారానికి సాక్షిగా..నిలిచిన...