Saturday, July 5, 2025
spot_img

తెలంగాణ

జోరుగా అక్రమ ఇసుక రవాణా

వందల ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్న పట్టించుకోని సంబందిత అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి వివిధ వాగుల్లో నుండి అక్రమంగా ట్రాక్టర్ల పై ఇసుకను తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని ఇరుకుల్లా, చేగుర్తి, కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని బొమ్మకల్‌ వాగుల నుండి రోజు వందల...

దొంగలకు సద్ది కడుతున్న జీహెచ్ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌

లక్షల్లో పన్ను ఎగవేయడానికి, మార్టిగేజ్‌ ఎగవేయడానికి, ఓసి అవసరం లేకుండా పర్మిషన్‌ ఎలా తీసుకోవాలి..! ఎల్బీనగర్‌ జోన్‌ సర్కిల్‌ 3 డి.సి తిప్పర్తి యాదయ్య కనుసన్నల్లో అవినీతి తతంగం.. ప్రభుత్వాన్ని లక్షలో మోసం చేస్తున్న అక్రమ నిర్మాణదారుడు.. దగ్గరుండి సపోర్ట్‌ చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు.. ఈ అక్రమ నిర్మాణంపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు.. డోంట్‌ కేర్‌ అంటున్న మున్సిపల్‌ సిబ్బంది.. పచ్చగా పండిన...

గవర్నమెంట్ డాక్టర్ల బదిలీ బెడిసి కొట్టిందా?

తెలంగాణ వైద్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమేమోనని బాధ పడుతున్న విశ్రాంత వైద్యులు "కెసిఆర్ హయాంలోనే బాగుండేది" అని వైద్య సిబ్బంది అనుకునేలా కాంగ్రెస్ తీరు పేషంట్ల రద్దీ ఎక్కువ గా ఉండే హాస్పిటల్స్ లో కరువైన సీనియర్ డాక్టర్ల సిబ్బంది అంతగా రద్దీ లేని దూర ప్రాంత ఆసుపత్రులకు సీనియర్ డాక్టర్ల బదిలీ మెరుగైన వైద్యం మరియు ఆరోగ్య పరీక్షల...

సూరజ్ కుమార్ అక్రమాలపై విచారించండి

యాదాద్రి జిల్లా కలెక్టర్ కు సీసీఎల్ఏ ఆదేశాలు గోల్డెన్ ఫారెస్ట్ సంస్థకు చెందిన 102 ఎకరాల భూమి గోల్‌మాల్‌ దివీస్‌కు స‌హ‌క‌రించిన ఆర్‌డీవో సూర‌జ్‌కుమార్‌ దివీస్ కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతులు యాదాద్రిభువ‌న‌గిరి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా పనిచేసిన సూరజ్ కుమార్ పదవీకాలంలో చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల దివిస్ ల్యాబ్స్...

బిల్లులు రాలేద‌ని మ‌రుగుదొడ్ల‌కు తాళం

ఇబ్బందులు పడుతున్న పాపయ్యపేట ప్రభుత్వపాఠశాల విద్యార్థులు.. ఏడాదికాలంగా మరమ్మతులకు నోచుకోక తాళం వేసి ఉంటుంది.. ఒకటి రెండు అవసరాలకు స్కూల్‌ శివారుకు..దూరంగా వెళ్లాల్సి వస్తుంది అని విద్యార్థులు వాపోతున్నారు.. ఉన్నతాధికారులు పట్టించుకోండ్రి మా బడి ఇబ్బందులు.. చెన్నారావుపేట మండల పరిధిలోని పాపయ్యపేట జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ బడిలో కొత్త మరుగుదొడ్లు కట్టించి ఏడాది దాటి కావస్తున్న వాటికి తాళాలు వేసి ఉంచారు....

త‌ప్పు చేసినా కాపాడుతారా..

వేణుగోపాల‌పురం కార్య‌ద‌ర్శిపై చ‌ర్య‌లెక్క‌డ‌… వరుస తప్పిదాలతో వివాదాస్పదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన కార్యదర్శి విజయలక్ష్మి..! మైనర్‌ బాలుడికి నీళ్ల టాంకర్‌ ఇచ్చి ప్రమాదానికి కారకురాలిగా మారినా చర్యలు శూన్యం..! కలెక్టర్‌ స్పందించి చర్యలు తీసుకోవాలంటున్న గ్రామస్తులు.. గ్రామ పంచాయతీకి చెందిన నీళ్ల టాంకర్‌ను మైనర్‌ బాలుడికి అప్పగించి ప్రమాదానికి కారకురాలైన ఘటన ఒకటైతే, వీధి దీపాల వ్యవహారంలో మండల అధికారుల...

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల అప్పుల తిప్ప‌లు

14 నెలలుగా కార్యదర్శుల జేబు నుండి ఖర్చు చేసి పనులు నెట్టుకొస్తున్న వైనం ఒక్కో గ్రామపంచాయతీకి 5 నుండి 10 లక్షల రూపాయలు బకాయి పడ్డ ప్రభుత్వం.. పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు వికారాబాద్‌ జిల్లాలోని గ్రామాల్లో నిలిచిపోనున్న పంచాయతీ ట్రాక్టర్లు..! గ్రామపంచాయతీల ఖాతాల్లో గత 14 నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాక...

జీ స్కూల్ ఫీజుల దందా..

యాదాద్రి భువనగిరి జిల్లాలో రిజిస్ట్రేషన్‌ హయత్‌ నగర్‌లో స్కూల్‌ నిర్వహణ.. రోడ్డెక్కిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక ఫీజులు వసూలుపై భారీ నిరసన ర్యాలీ ఒకేసారి 30 నుండి 50% ఫీజు పెంపుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌ల్లిదండ్రులు విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయింపు హయత్‌ నగర్‌ లోని జీ హై స్కూల్‌ యాజమాన్యం లీలలు అన్నీ ఇన్ని కావు. స్కూలుకు సంబంధించిన చిత్ర విచిత్రాలు...

అక్ర‌మ క‌ట్ట‌డాల‌కు అడ్డు ఎవ‌రు..

పట్టణంలో సెల్లార్‌ లతో అక్రమ నిర్మాణాలు.. అక్రమ నిర్మాణాలు అయిన, కూల్చివేతలు లేవే..? ఎక్కడ చూసినా అక్రమ షెడ్ల నిర్మాణాలే.. నోటీసులు కాసుల కోసమేనా..? పత్తలేని జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌. సూర్య‌పేటలో అక్రమ కట్టడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభివృద్ధిలో జిల్లా శరవేగంగా ముందుకు వెళ్తుంటే, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెద్ద రోడ్లు కాస్త చిన్న రోడ్లుగా మారుతున్నాయి....

కమిషన్లు లేక‌పోతే ప్రతినిధులు పట్టించుకోరా

కమిషన్లు వచ్చే రోడ్లు, బంగ్లాల పైన ఉన్న దృష్టి పేదల సమస్య పైన ఉండదా… వేసిన బోర్లాతో ఒక్కరోజైనా ప్రజలకు నీళ్లు ఇచ్చారా.. నిరుపయోగంగా మరుగున పడ్డ బోర్లు పట్టించుకోని ప్రజాప్రతినిధులు అధికారులు మల్కాజి గిరి సర్కిల్‌లో కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల తీరు చూస్తే ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా? అనే సామెతకు సరిగ్గా సరిపోయే విధంగా...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS