ప్రముఖ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను, కృషిని అభినందించారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టం అభివృద్ధిలో ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అడ్లూరి లక్షణ్ కుమార్కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అవార్డు అందుకున్న శివ కుమార్ గౌడ్
తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర కారాగారం చంచల్గూడ జైలు పెట్రోల్ బంక్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ డివిజన్లోనే పెట్రోల్ అమ్మకంలో మొదటి స్థానంలో నిలిచింది. 2024-25 సంవత్సరంలో మొత్తం సుమారుగా 75 కోట్ల రూపాయల విలువ గల 69 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్మకాలతో మరోసారి...
ఘనంగా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్ పుస్తక ఆవిష్కరణ
ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాలలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి విధానాల ప్రోత్సాహానికి కీలక మైలురాయిగా నిలిచే "ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ మోడల్స్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్ రీజియన్" పుస్తక ఆవిష్కరణ ఘనంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...
ప్రధాని మోడీ సమావేశం నేపథ్యంలో ఈ సమావేశం : కవిత
పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణలో తలెత్తే ముంపు సమస్యపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం...
కేరళలోని చెంగల - నీలేశ్వరం మద్య 77కి.మీ టెండర్ను పొందిన సంస్థ
ఎన్హెచ్ఏఐ 66లో నాణ్యత లేకుండా రహదారి నిర్మాణం
రోడ్డు నిర్మాణం పై ఎన్హెచ్ఎఐ తీవ్ర అసంతృప్తి
ఏడాది పాటు టెండర్లలో పాల్గొనకుండా నిషేధం విధించిన ఎన్హెచ్ఎఐ
ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అయినా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఎన్హెచ్ఏఐ ఉహించని షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ఎన్హెచ్ఎఐ...
మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి శూన్యం
ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు
మల్కాజ్గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే !
"ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?" అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి...
సీబీఐ విచారణ డిమాండ్ చేసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ పై రేవంత్ జరిపిస్తున్న సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని చెప్పారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు ఆపిల్ నుంచి అలర్ట్ సందేశాలు అందాయని వెల్లడించారు. ఈ...
శాంతి క్రిష్ణకు వంశీ విశ్వంభర అవార్డు ప్రకటించిన వంశీ రాజు
డా.మల్లిఖార్జున్ కిరణ్ కుమార్, డా.తుంపాల వెంకటేశ్వర్రావులకు సత్కారం
ఎన్నో సేవలు చేస్తే తప్ప ఇలాంటి సత్కారాలు లభించవు
ఘనంగా రవీంద్రభారతిలో శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి అవార్డుల పంపిణీ
శ్రీ శాంతి క్రిష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని శాసనమండలి...
జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి - బనకచర్ల ప్రాజెక్టు ప్రీ - ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించాలని జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కోరారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో గోదావరి...
నేడు నోటిఫికేషన్.. రేపు నామినేషన్
జూలై1న అధ్యక్ష ఎన్నిక కార్యక్రమం
తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు...