Saturday, July 5, 2025
spot_img

తెలంగాణ

మ‌ల్కాజ్‌గిరిలో స్వ‌చ్ఛ‌భార‌త్‌కు తూట్లు

మరుగున పడ్డ మరుగుదొడ్లు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా.. మరుగుదొడ్లు లేక, రోడ్ల మీదనే ఒంటికి, రెండుకి పోతున్న ప్రజలు.. గతంలో జిహెచ్‌ఎంసి మంచి సంకల్పంతో లక్షల రూపాయలు వేచించి ప్రజల సౌకర్యార్థం దాదాపు అన్ని డివిజన్‌లలో మరుగుదొడ్లను నామమాత్రాన, ఏ ఒక్క మరుగుదొడ్డికి నీటి సదుపాయం లేకుండా ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో కొద్ది...

అద్దె కొంపలో ఇంకెన్నాళ్లు..?

ప్రైవేటు భవనంలో కొనసాగుతున్న వికారాబాద్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ ఖాళీగా పడి ఉన్న పలు ప్రభుత్వ భవన సముదాయాలు వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఏండ్ల తరబడి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతుంది. అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం నూతన జిల్లాలను ఏర్పాటు చేసి సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాన్ని నిర్మించి...

కార్మికుల పొట్టగొడుతున్న సువెన్‌ ఫార్మ..

2 సం.లు గడుస్తున్నా ఇంక్రిమెంట్‌, బోనస్‌ ఇస్తలేదు.. 30 రోజులకు 26 రోజులకే జీతం.. ఒక్కరోజు సెలవు పెడితే వారం జీతం కట్‌.. మహిళ కార్మికులు 23 ఏళ్లుగా పని చేస్తున్న 13 వేలు సాలరీ.. ఇది ఏంటి అని ఎవరైనా అడిగితే ఉద్యోగం ఊస్ట్‌.. కంపెనీ గేటు ముందు 12 గం. పాటు ధర్నా చేసిన కార్మికులు.. నెలలో 30 రోజులు...

శాంతియుత వాతావరణంలో పండగను జరుపుకోవాలి

ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ బి సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి పిఎన్ఆర్ గార్డెన్లో ముస్లిం, హిందూ సోదరులతో పీస్ కమిటీ సమావేశం రంజాన్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నేటినుండి రంజాన్ మాసం మొదలవుతుంది కావున గజ్వేల్ లోని పిఎన్ఆర్ గార్డెన్లో గజ్వేల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైదా గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో...

మృతదేహంతో గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంకు

స్మశాన వాటికకు స్థలం కేటాయించాలంటూ ముస్లింల ఆందోళన ఐదేళ్లవుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదంటూ నిరసన మల్లన్నసాగర్ నిర్వాసితులను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేత అంతిమ సంస్కారాలకు తాత్కాలిక పరిష్కారం చూపిన మజీద్ కమిటీ చైర్మన్ మతీన్ మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో ఎవరైనా ముస్లింలు చనిపోతే అంతిమ సంస్కారాలు జరపడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముస్లింలకు స్మశానవాటికను సైతం...

విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల హల్చల్

విక్రేతలు, వినియోగదారులు, పంపిణీదారులు జాగ్రత్తగా ఉండాలంటున్న డైరీ చైర్మన్ తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ (టీజీడీడీసీఎఫ్) కు సంబంధించిన విజయ తెలంగాణ బ్రాండ్ పేరుతో నకిలీ పాలు రాష్ట్రంలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని డైరీ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ...

సికింద్రాబాద్ స్టేషన్ వద్ద శివాలయంపై అశ్రద్ధ

దేవాదాయ నిర్లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు హక్కుల కోసం పోరాడుతున్న ఫౌండర్ ట్రస్టీలు - అనుమతించని దేవాదాయ శాఖ వివరణ ఇవ్వాలి అని కోరుతున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి (ఓబీసీ మోర్చ) శరద్ సింగ్ ఠాకూర్ మహాశివరాత్రి సందర్భంగా రాజకరణ్ గంగాప్రసాద్ ధర్మశాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర శివాలయం లో ఆలయాన్ని శుభ్రం...

ఐదు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ పనులు

బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్న 11 సంస్థలు టన్నెల్‌లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగుతున్నాయి. షిఫ్టుకి వందమందికి పైగా పనిచేస్తున్నారు. నాలుగు రోజులుగా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి. అందర్నీ సజీవంగా తీసుకొచ్చేందుకు 11 సంస్థలు శ్రమిస్తున్నాయి. గంటలు గడుస్తున్న కొద్దీ టెన్షన్‌ పెరిగిపోతున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా లోపలికి చేరుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు...

వేములవాడలో శివరాత్రి సందడి

భారీగా తరలివచ్చిన భక్తజనం స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన బండి రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని...

పొట్లపల్లి శివాలయంలో మంత్రి పొన్నం పూజలు

స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ మహాశివరాత్రి సందర్భంగా జిల్లా హుస్నాబాద్‌ మండలం పొట్లపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam Prabhakar) శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. తెలుగు ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని శివపార్వతులను కోరుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరత్వరగా క్యూ లైన్‌లలో దర్శనానికి...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS