Sunday, July 6, 2025
spot_img

తెలంగాణ

అవినీతి అధికారి ఆస్తుల విలువ రూ. 50 కోట్లు

లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆనంద్ కుమార్ ఆస్తులు రూ. 50 కోట్లు! రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో విపరీతంగా భూములు కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు లభ్యం! ఇంకా బ్యాంకు లాకర్లు, అకౌంట్లు తనిఖీ చేస్తున్న ఏసీబీ.. డేలివేజ్ కంప్యూటర్ ఆపరేటర్ స్థాయి నుండి జనరల్...

హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే సహించేది లేదు‌‌

దేవాలయాలపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి డా.మోహనకృష్ణ భార్గవ జనగామ జిల్లా కేంద్రంలోని సిరిపురం కళ్లెం గ్రామ రహదారి మధ్యలో గల కట్టమైసమ్మ దేవాలయంపై గత శనివారం ఎవరో గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు‌. రాత్రి సమయంలో ఎవరు లేనపుడు కోవెలని కూల్చివేసి, అమ్మవారి విగ్రహాన్ని సైతం పగలగొట్టే ప్రయత్నం...

పిల్లల విషయంలో తల్లితండ్రులు భాద్యతలను విస్మరించారు

లయన్‌ కెప్టెన్ డా: బుర్ర మధుసూదన్‌ రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న వేళ కొందరు విద్యార్థినీవిద్యార్థుల్లో ఆందోళనలు, మానసిక ఒత్తిడులు పెరగడంతో వారి పరీక్షా ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తమ భాద్యతలను నిర్వహించడం అతి ముఖ్యమని రిటైర్డ్‌ ప్రిన్సిపల్, బిఎస్‌సి కెమిస్ట్రీ పాఠ్య పుస్తక రచయిత,...

ఎవరికోసం.. ఈ విస్తరణ

పర్యటక అభివృద్ధి పేరుతో పేదల కడుపు కొడుతున్న నాయకులు.. పక్కనే ప్రభుత్వ స్థలం ఉన్నా… ప్రైవేట్‌ భూముల అద్దెకు తీసుకోవాలని సూచన.. అడిగినంత ఇవ్వాల్సిందే అంటున్న భూ యజమానులు పంచాయతీ ఆదాయానికి భారీగా గండి.. సింగూర్‌ ప్రాజెక్ట్‌ వ్యాపారుల పరిస్థితి దయనీయం రాజకీయ నాయకుల సూచనలతో నిరుపేద వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగూర్‌ ప్రాజెక్టును పర్యాటక...

రైతుభ‌రోసా పైస‌లు క్రాప్‌లోన్ వ‌డ్డీల‌కే..

లోన్‌ రెన్యువల్‌ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి.. పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు.. యాసంగి సీజన్‌ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు...

దాతలు సహకరించండి

గౌడ్స్ హాస్టల్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ లింగం గౌడ్ భవితరాల భవిషత్ కోసం ప‌టాన్‌చెరువు మండలం నందిగామ గ్రామం వద్ద నిర్మిస్తున్నటువంటి కొత్త గౌడ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు 51,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో మా అధ్యక్షులు మోతె చక్రవర్తి గౌడ్ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. హాస్టల్ నిర్మాణానికి సహకరిస్తున్నటువంటి దాతలకు మా కమిటీ తరపున...

రేవంత్ స‌ర్కార్‌పై శ్రీనివాస్ గౌడ్ ధ్వ‌జం

గౌడకులస్తులు ఆత్మ గౌరవం తో పాటు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కుల వృత్తిలను ప్రోతహించుటకు నీరా కేఫ్ ఏర్పాటు చేయడం జరిగింద‌ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ నేడు సుల్తాన్ బ‌జార్‌లోని చాట్ భండార్‌లాగా మార్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై ధ్వ‌జ‌మెత్తారు. నీరా కేఫ్‌ను ఎత్తేస్తున్నార‌ని వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో...

నల్లగొండ జిల్లాలో అరుదైన ఇనుపయుగపు ఆనవాళ్లు

పరిరక్షించాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి నల్లగొండ జిల్లాలో మండల కేంద్రమైన గుడిపల్లి శివారులో దక్షిణ భారతదేశంలోనే అరుదైన ఇనుపయుగపు సమాధి గది (డాల్మెకి)ని గుర్తించినట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా, సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం, గుడిపల్లి స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు బోయ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు...

కొత్త లిక్కర్ బ్రాండ్స్ కు ఆహ్వానం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం బ్రాండ్ల కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీజీబీసీఎల్‌) కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో లేని విదేశీ, దేశీయ లిక్కర్‌, బీర్‌ కంపెనీలకు అవకాశం లభించింది. నాణ్యత, ప్రమాణాలపై సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ తీసుకోనున్నది. ఆయా...

అంబుజా సిమెంట్ పరిశ్రమకు అడ్డదారిలో అనుమతులు…?

నెల రోజుల పాటు స్థానిక ప్రజల ధర్నాలు, నిరసనలు వ్రాతపూర్వకంగా 200 కి పైగ ఫిర్యాదులు అడ్డదారిలో దివీస్ కి ఇచ్చినట్లు అంబుజాకు అనుమతులివ్వవద్దు కమిటీల ఏర్పాటు నివేదికల పేరుతో అనుమతులు ఇవ్వవద్దు. అడ్డదారిలో అంబుజా కి అనుమతులు జారీ చేయడంలో కీలకంగా రాష్ట్ర కార్యాలయ అధికారి ప్రయత్నాలు అంబుజా కు అనుమతులు ఇవ్వవద్దని మెంబెర్ సెక్రటరీ, ఛైర్మెన్ ఎస్ఈఐఎఎకు, ఛైర్మెన్...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS