చందానగర్ సర్కిల్లో ఆయనే కీపిన్..!
5 ఏళ్లుగా సర్కిల్లోనే తిష్ట..!
బదిలీ చేసినా వెళ్లరు..!
బిల్ కలెక్టర్గా జాయిన్ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం
50 శాతం డిమాండ్..
ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్ చేయగల్గే సత్తా ఆయన స్వంతం..
చందానగర్ సర్కిల్ ఎఎంసీ విజయ్ చిత్ర, విచిత్రాలు..
ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్...
జర్నలిస్ట్ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేయాలి
టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య
షాద్ నగర్లో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశం
రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల...
మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు
మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్ ప్లా నింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...
పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు..
మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్..
అలా ఎవరు చెప్పలేదు మైనింగ్ ఏఈ…
మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు..
పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా...
ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ను తొలగించిన హైడ్రా..
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...
జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…?
అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం
అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్, ఎస్పీ దృష్టిసారిస్తారా…?
ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...
ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు
ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం
అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం
విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..!
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర...
గత 30 ఏళ్ల క్రితం ఈ స్థలం కొనుగోలు చేశామన్న మంత్రి లక్ష్మణ్
కాప్రా తహసీల్దార్పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం
తహసిల్దార్ సుచరిత మాపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నారు
మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...