Monday, July 7, 2025
spot_img

తెలంగాణ

చిన్నసారే సర్వం..!

చందానగర్‌ సర్కిల్‌లో ఆయనే కీపిన్‌..! 5 ఏళ్లుగా సర్కిల్‌లోనే తిష్ట..! బదిలీ చేసినా వెళ్లరు..! బిల్‌ కలెక్టర్‌గా జాయిన్‌ అయి.. ఎఎంసీగా ఎదిగిన వైనం 50 శాతం డిమాండ్‌.. ఆయన చేతుల్లోనే ఎవరినైనా మ్యానేజ్‌ చేయగల్గే సత్తా ఆయన స్వంతం.. చందానగర్‌ సర్కిల్‌ ఎఎంసీ విజయ్‌ చిత్ర, విచిత్రాలు.. ఏ ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా ఆ కార్యాలయ ఉన్నతాధికారిదే ఆజా మాయిషి ఉంటుంది. కానీ, చందానగర్‌...

జర్నలిస్ట్‌ల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్‌

జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారానికై ప్రభుత్వం కృషి చేయాలి టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య షాద్‌ నగర్‌లో తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశం రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర అధ్య క్షులు మామిడి సోమయ్య అన్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టుల...

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం వద్ద కొంతమంది చికెన్‌ సెంటర్ల యజమానుల నిర్వాకం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తుంది. దేవస్థానం ప్రాంతంలో అక్కడక్కడ వెలసిన చికెన్‌ సెంటర్ల నిర్వాహకులు చికెన్‌ కడిగిన నీళ్లను భక్తులు...

ద‌ర్జాగా అక్ర‌మ క‌ట్ట‌డాలు.. పట్టించుకోని అధికారులు..

మూడు పువ్వులు ఆరు కాయలుగా అధికారుల సంపాదన ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.. పట్టించుకోని జిహెచ్‌ఎంసి ఉన్నత అధికారులు మల్కాజిగిరిలో అక్రమ కట్టడాలు లెక్కకు లేనన్ని దర్జాగా నిర్మాణం అవుతున్న, టౌన్‌ ప్లా నింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి కార్యాలయానికి కూత వేటు దూరంలో ఎన్నో అక్రమ...

ఆదాబ్‌ కథనానికి స్పందించిన మైనింగ్‌ అధికారులు..

పట్టుబడిన టిప్పర్లు… పెనాల్టీ వేసి వదిలేసిన అధికారులు.. మొరం కొట్టుకోవాలని మంత్రి చెప్పాడు : మాజీ ఉప సర్పంచ్‌.. అలా ఎవరు చెప్పలేదు మైనింగ్‌ ఏఈ… మరొకసారి వార్త రాస్తే అంతు చూస్తామని బెదిరింపు.. పగలు ప్రభుత్వ ఉద్యోగం… రాత్రి చీకటి దందా అనే శీర్షికతో ఆదాబ్‌ హైదరాబాద్‌ దిన పత్రికలో గురువారం ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై జిల్లా...

కోమటికుంటలో అక్రమ నిర్మాణాల తొలగింపు

ప్రకృతి రిసార్ట్స్‌, ప్రకృతి కన్వెన్షన్‌ను తొలగించిన హైడ్రా.. మేడ్చ‌ల్ - మల్కాజిగిరి జిల్లా, తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్‌ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను తొలగించింది హైడ్రా. కోమటికుంటలోని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలపై హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి… ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా. కోమటి...

అక్ర‌మ ఇసుక ర‌వాణాకు చెక్ పెట్టేనా..?

జిల్లాలో సిఎం ఆదేశాలు అమలు చేస్తారా…? అన్నిశాఖలు సమిష్టిగా పనిచేస్తేనే ఇది సాధ్యం అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌, ఎస్పీ దృష్టిసారిస్తారా…? ఎవరైనా సరే ఏ వ్యాపారం మొదలుపెట్టిన అందులో మనం పెట్టిన పెట్టుబడికి మంచి లాభం రావాలని ఆశిస్తారు అది మానవ సహజం. కానీ ఈవ్యాపారంలో మాత్రం అసలు పెట్టుబడి లేకుండానే అంతా లాభమే అని చెప్తున్నారు...

బీసీ బందులో ‘పంపకాలు’

ఒక్క పథకాన్ని ఇద్దరికి పంచిపెట్టిన నాయకులు ఓటు బ్యాంకు కోసం లీడర్ల అత్యుత్సాహం అసలైన లబ్ధిదారుడికి తీవ్ర నష్టం విచారణ చేస్తే అక్రమాలు వెలుగులోకి..! గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేద, బలహీన బీసీ కుల వృత్తిదారులకు బీసీ బందు పథకం ద్వారా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఈ సాయాన్ని వృత్తిదారులు ముడి సరుకులు, యంత్ర...

ధర్మద్రోహులను క్షమించేది లేదు..

చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులు రంగరాజన్‌కి వీహెచ్‌పి రాష్ట్ర ప్రతినిధి బృందం పరామర్శ ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా అండగా ఉంటామని భరోసా దుర్మార్గుల చేతిలో చిత్రహింసలు అనుభవించానని రంగరాజన్‌ ఆవేదన వీహెచ్‌పి అండగా నిలబడటం కొండంత బలాన్ని ఇచ్చింది: రంగరాజన్‌ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ పై దాడికి పాల్పడిన ధర్మ ద్రోహులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్‌ తెలంగాణ...

మారుతీ కాలనీ స‌ర్వే నెం. 199/28 కబ్జా కాదు..

గత 30 ఏళ్ల క్రితం ఈ స్థ‌లం కొనుగోలు చేశామ‌న్న మంత్రి లక్ష్మణ్‌ కాప్రా తహసీల్దార్‌పై రూ. 50 లక్షల పరువు నష్ట ధావా వేస్తాం తహసిల్దార్‌ సుచరిత మాపై క‌క్ష్య‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు మారుతి కాలనీలో ఉన్నటువంటి 199/28 సర్వే నెంబర్లో గల 15 గుంట స్థలము ప్రభుత్వ భూమి కాదని, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉన్నాయని మంత్రి...
- Advertisement -spot_img

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS