Monday, July 7, 2025
spot_img

తెలంగాణ

అధికారుల‌కు బ‌దిలీలు ఉండ‌వా..?

మండలంలో పాతుకుపోయిన ఏవో, ఎంపిఓ, ఏపీవో… సుదీర్ఘ కాలంగా ఒకేచోట విధులు పట్టింపు లేని శాఖధిపతులు.. వెంటనే బ‌దిలీ చేయాలని ప్రజల డిమాండ్‌ పర్వతగిరి మండల కేంద్రంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఏవో, ఎంపిఓ, ఏపీఓ అధికారులకు బదిలీ ఎందుకు జరగడంలేదనే అంశంపై జోరుగా చర్చ కొనసాగుతుంది. ఎంపీడీవో మారినా ఈ అధికారులు ఎందుకు మారడం లేదనే అంశంపై...

పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి అని జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ అన్నారు. స్వచ్ఛ నిర్మల్‌ జిల్లా కార్యక్రమంలో భాగంగా సోమవారం ఖానాపూర్‌ పట్టణంలో విస్తృత పర్యటన చేశారు. పట్టణం లోని పదవ వార్డులో డ్రైనేజీలను, రోడ్డు పరిశుభ్రతను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డ్రైనే జీలను ఎప్పటికప్పుడు శుభ్రంగా...

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులు

సచ్చిన, రోగాల బారినడిన మూగజీవాలను కోసి మాంసం విక్రయాలు జాడాలేని అధికారులు అత్యాశతో కొందరు వ్యాపారులు అనారోగ్యంతో ఉన్న జీవాలు మరియు చనిపోయిన జీవాల మాంసం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇక్కడ కల్తీ మాసం అమ్మకాలు ఇష్టారితిగా జరుగుతున్న అధికారులు మాత్రం ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయడం లేదు. చనిపోయిన రోగాల బారిన...

అక్రమ కట్టడాలపై హైడ్రా దాడులు

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపా లిటీలోని చెరువుని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేశారు, వీటిపై గత ప్రభుత్వంలోనే ఎన్నోసార్లు అధికారులకు లిఖితపూర్వకంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఫిర్యాదులు చేసినా అప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వచ్చినటువంటి హైడ్రా అధికారులకు మరల ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమీషనర్‌ రంగనాథ్‌ సూరం...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఫోకస్‌

స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్‌ఎస్‌ ఫోకస్‌ పెట్టింది. లోకల్‌ బాడీ ఎన్నికలకు కేడర్‌ను గులాబీ పార్టీ సిద్ధం చేస్తోంది. శనివారం ఉదయం 11గంటలకు తెలంగాణ భవన్‌లో వికారాబాద్‌ జిల్లా నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కేడర్‌కు కేటీఆర్‌...

ఎమ్మెల్యే మర్రికి నోటీసులు

విధులకు ఆటంకం క‌లిగించార‌ని ఫిర్యాదు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి అల్వాల్‌ పోలీసులు ఇండియన్‌ కోడ్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు. గతేడాది మార్చిలో జీహెచ్‌ఎంసీ అల్వాల్‌ సర్కిల్‌ కార్యాలయంలోకి విధుల నిర్వహణకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాసరెడ్డి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అడ్డుకుని విధులకు ఆటంకం కలిగించారని డీసీ అల్వాల్‌...

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చావుదెబ్బ

త‌గిన బుద్ది చెప్పార‌న్నమాజీ మంత్రి హరీశ్‌రావు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పార‌ని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు(HARISH RAO) అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందని విమర్శించారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో ఘోర పరాజయంలో రాహుల్‌, రేవంత్‌ రెడ్డి పాత్ర అమోఘమని సెటైర్లు గుప్పించారు....

దుర్వాస‌న‌కు కేరాఫ్ అడ్ర‌స్ ప‌బ్లిక్ టాయిలెట్స్‌

పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్వహణలో అశ్రద్ధ వహిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… దుర్వాసనతో ముక్కు మూసుకుంటున్న ప్రజలు.. లక్షల రూపాయల ప్రజాధనం వృధా చేసిన జిహెచ్‌ఎంసి… ఫోటోలకు ఫోజులిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులు… మల్కాజిగిరి జిహెచ్‌ఎంసి అధికారుల తీరు చూస్తే పేరు పెద్ద ఊరు దిబ్బ అనే సామెతకు సరిగ్గా సరిపోతుంది. గతంలో జిహెచ్‌ఎంసి ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయలతో మల్కాజిగిరి నియోజకవర్గం అన్ని...

ఏడుపాయల జాతర ఉత్సవాలకు పాలకవర్గం లేనట్టే

మహాశివరాత్రికి మరో 18 రోజులే ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..! ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..? ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి...

ఎన్ఆర్ఐలకు భూసంరక్షణలో నోకాబ్జా

“నో కబ్జా యాప్” ఆవిష్కరించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ నోకాబ్జా - భూస్వాముల భద్రతకు సాంకేతిక పరిష్కారం మోసాల రహిత భూకొనుగోలు & అమ్మకాలకు పూర్తి రక్షణ రియల్ రంగాన్ని ఉపాధి చేసుకునే వారికీ నోకాబ్జా ఓ కల్పవృక్షం క్రయ విక్రయ దారులకు నో కబ్జా యాప్ దిక్సూచిలా ఉంటుంది భూస్వాములు మరియు పెట్టుబడిదారుల అక్రమ ఆక్రమణల నుంచి భూ కొనుగోలుదారులను...
- Advertisement -spot_img

Latest News

ప్రధాని శుభాకాంక్షలపై చైనా అభ్యంతరం

దలైలామాకు భారతరత్న ఇవ్వాలి పలువురు ఎంపిల సంతకాల సేకరణ దలైలామా భారతరత్న నామినేషన్‌కు మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టేందుకు పదిమంది సభ్యుల కమిటీ ఏర్పాటయింది. ఇంతవరకూ వివిధ పార్టీలకు...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS